Tag: BreakingNews

టాక్సిక్‌ డైలాగ్స్‌… నాకో హోంవర్క్‌: కియారా అడ్వాణీ

అందాల తార కియారా అడ్వాణీ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రం యాక్షన్, డ్రామా అంశాలతో రూపొందుతూనే ఆధునిక ప్రేమ, సంబంధాలపై కొత్త కోణాన్ని చూపిస్తుందని ఆమె వెల్లడించింది. యశ్ ...

Read moreDetails

ఆన్‌లైన్ దుర్వినియోగంపై నాగచైతన్యకు దిల్లీ హైకోర్టు మధ్యంతర రక్షణ

తన పేరు, చిత్రాలను వాణిజ్య ప్రయోజనాల కోసం అనుమతి లేకుండా వినియోగించడంతో పాటు, అభ్యంతరకరమైన కంటెంట్‌తో ఆన్‌లైన్‌లో దుర్వినియోగం జరుగుతోందని ఆరోపిస్తూ కథానాయకుడు నాగచైతన్య దిల్లీ హైకోర్టును ...

Read moreDetails

కుమార్తె వివాహానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన ఖుష్బూ కుటుంబం

సినీ నటి, భాజపా నేత ఖుష్బూ సుందర్ కుటుంబం శుక్రవారం దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది. తమ కుమార్తె అవంతిక వివాహానికి ఆహ్వానిస్తూ ఖుష్బూ, ఆమె ...

Read moreDetails

టయోటా తొలి ఈవీ అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ధరలు ప్రకటించింది

టయోటా తన తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనం (EV) అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ధరలను అధికారికంగా ప్రకటించింది. ఈ మోడల్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. టాప్ ...

Read moreDetails

మిధాని ఆదాయం రికార్డు స్థాయికి చేరిక.. రూ.552 కోట్ల త్రైమాసిక ఆదాయం

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మిశ్ర ధాతు నిగమ్ (మిధాని) రక్షణ, అంతరిక్ష, విద్యుత్ రంగాలకు అవసరమైన టైటానియం మిశ్రమాలు, ప్రత్యేక ఉక్కులు, సూపర్ అల్లాయ్స్ తయారీలో ...

Read moreDetails

టెస్లా కొత్త 2026 మోడల్ వై ప్రీమియం RWD భారత్‌లో విడుదల

అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా తన కొత్త 2026 మోడల్ వై ప్రీమియం రియర్ వీల్ డ్రైవ్ కారును భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ...

Read moreDetails

భారత్‌కు ఇంటెల్‌ చిప్‌ టెక్నాలజీ

భారత్‌లో సెమీకండక్టర్ సబ్‌స్ట్రేట్ తయారీ రంగంలో కీలక ముందడుగు పడింది. చిప్ తయారీ దిగ్గజ సంస్థ ఇంటెల్, ఒడిశా ప్రభుత్వం, 3డీజీఎస్ సంస్థల మధ్య ఈ మేరకు ...

Read moreDetails

గుంటూరు జీజీహెచ్‌లో రోగి ఆత్మహత్య ఘటన

గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్‌)లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన చెన్నంశెట్టి శ్రీనివాస్‌ (తాపీ మేస్త్రీ) కిడ్నీ సంబంధిత ...

Read moreDetails

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కర్నాటక బాగేపల్లి నుంచి కొత్తిమీర ...

Read moreDetails

కాళేశ్వర క్షేత్రంలో భారీ మార్పులు.. రూ.198 కోట్లతో పునర్నిర్మాణ పనులు

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం మరోసారి భారీ అభివృద్ధి పనులకు వేదిక కానుంది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.198 కోట్లతో ఆలయ ...

Read moreDetails

జూన్ 3న డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారం చేసే అవకాశం

డీకే శివకుమార్ కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జూన్ 3న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ...

Read moreDetails

ఉత్తర్ ప్రదేశ్ హమీర్‌పుర్‌లో ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఆరుగురు కార్మికుల మృతి

ఉత్తరప్రదేశ్‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. హమీర్‌పుర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ...

Read moreDetails

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయిన ఇండిగో ఫ్లైట్

బెంగళూరు–నాగ్‌పూర్ మధ్య ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమై శంషాబాద్ విమానాశ్రయం అధికారులకు ...

Read moreDetails

హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న బస్సులో అగ్ని ప్రమాదం

నల్గొండ జిల్లాలో భారీ ప్రమాదం తప్పింది. చిట్యాల మండలం పరిధిలోని పెద్దకాపర్తి శివారులో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ...

Read moreDetails

ఈరోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు విరామం

ఈరోజు భారత స్టాక్ మార్కెట్ పూర్తిగా మూసివేయబడింది. NSE మరియు BSEలో ట్రేడింగ్ జరగలేదు. దీంతో ఇన్వెస్టర్లు మార్కెట్ కదలికలను గమనించలేకపోయారు. అయినప్పటికీ గ్లోబల్ మార్కెట్ల నుంచి ...

Read moreDetails

శాంతి’పై అనిశ్చితి.. సెన్సెక్స్‌ 1092 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారాంతంలో భారీ ఒత్తిడిని ఎదుర్కొని గణనీయ నష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు స్థిరంగా కొనసాగినా, చివరి ...

Read moreDetails

అటవీశాఖ మాజీ అధికారిణి.. ఏనుగు దంతాల స్మగ్లర్‌

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు పరిధిలో ఏనుగు దంతాల అక్రమ రవాణా గ్యాంగ్‌ను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. గురువారం నిర్వహించిన దాడుల్లో నలుగురిని అరెస్టు చేసి, వారి వద్ద ...

Read moreDetails

ట్రంప్‌ చిత్రంతో 250 డాలర్ల నోటు?.. అమెరికాలో సంచలన చర్చ!

Donald Trump చిత్రంతో ప్రత్యేక 250 డాలర్ల కరెన్సీ నోట్‌ను తీసుకురావడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ...

Read moreDetails

రాజమహేంద్రవరంలో భారీ అగ్ని ప్రమాదం.. వస్త్రాలు దగ్ధం

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఓ వస్త్ర దుకాణంలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి దుకాణంలోని రెండు అంతస్తులకు వేగంగా ...

Read moreDetails

నలుగురిని చంపి.. మృతదేహాలు కాల్చేసి.. ఆపై గుండెలు బాదుకుంటూ..

రాజస్థాన్‌లోని అజ్మేర్ సమీపంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మొదట ఇది రోడ్డు ప్రమాదంగా, కారులో అగ్నిప్రమాదంగా కనిపించినా, దర్యాప్తులో బయటపడిన నిజాలు పోలీసులను ...

Read moreDetails

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ ఢీకొని ఐదుగురు మృతి

కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రాంతాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. బళ్లారి–బెంగళూరు జాతీయ రహదారిపై మొలకాల్మూరు తాలూకా తుమకుర్లహళ్లి సమీపంలో ఈ ప్రమాదం ...

Read moreDetails

బిష్ణోయ్ గ్యాంగ్‌ నుంచి కెనడా పోలీసులకు బెదిరింపులు, 1000 మంది ఆపరేటీవ్‌లు ఉన్నట్లు లేఖలో వెల్లడి

కెనడాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ (Lawrence Bishnoi gang) పోలీసులకే బెదిరింపులు పంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఆగస్టు 13న బ్రిటిష్ కొలంబియాలోని ...

Read moreDetails

బ్లూ ఆరిజిన్‌కు షాక్‌, లాంచ్‌ప్యాడ్‌పైనే పేలిపోయిన రాకెట్‌

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘న్యూ గ్లెన్‌’ రాకెట్‌ హాట్‌ఫైర్‌ పరీక్ష ...

Read moreDetails

అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేశాం: ఇరాన్

అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలోనే ఇరు దేశాలు మళ్లీ పరస్పర దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ...

Read moreDetails

అమెరికా–ఇరాన్ మధ్య 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం

అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కొలిక్కి వచ్చినట్లు సమాచారం. 60 రోజులపాటు కాల్పుల విరమణ పాటించేలా, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు కొనసాగించేలా, అలాగే హర్మూజ్ జలసంధిని ...

Read moreDetails

NEET పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో NTA అఫిడవిట్, పరీక్షల పారదర్శకతకు కట్టుబాటు

NEET పేపర్ లీక్ వివాదం: సుప్రీంకోర్టులో NTA అఫిడవిట్, పరీక్షల పారదర్శకతపై కీలక వివరాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ...

Read moreDetails

సిద్ధరామయ్య–రాహుల్ గాంధీ భేటీ, మంత్రివర్గ కూర్పుపై కీలక చర్చలు

సిద్ధరామయ్య–రాహుల్ గాంధీ భేటీ: మంత్రివర్గ కూర్పు, కీలక శాఖల కేటాయింపుపై చర్చలు కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన సిద్ధరామయ్య (Siddaramaiah) శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ...

Read moreDetails

సిద్ధరామయ్య రాజీనామా ఆమోదించిన గవర్నర్‌

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం, తదుపరి సీఎం ఎంపికపై కాంగ్రెస్‌లో చర్చలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఆమోదించారు. సీఎం ...

Read moreDetails

తొలి పరుగుకు దేశీయ హైడ్రోజన్‌ రైలు సిద్ధం!

రవాణా వ్యవస్థలను హరిత ఇంధన దిశగా మార్చే క్రమంలో భారత్‌లో మరో కీలక ముందడుగు పడింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి దేశీయ రైలు ప్రయాణానికి రైల్వే ...

Read moreDetails

తెలంగాణలో వడగాలులు హెచ్చరికలు, పలు జిల్లాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ...

Read moreDetails

సింగరేణిలో బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ప్రారంభించాలని కిషన్‌రెడ్డి పిలుపు

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. సింగరేణి సంస్థలో బొగ్గు గ్యాసిఫికేషన్ (Coal Gasification) ప్రాజెక్టును వెంటనే ...

Read moreDetails

ఐపీఎల్‌ 2026.. ప్లేయర్లకు కొత్త రూల్స్‌?

ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. క్వాలిఫయర్-2 మ్యాచ్ నేడు జరగనుండగా, ఆదివారం జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ ముగియనుంది. ఈ కీలక దశలో బీసీసీఐ ...

Read moreDetails

15 ఏళ్ల వైభవ్ భారత క్రికెట్‌కు దేవుడిచ్చిన బహుమతి: గావస్కర్

భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సెలక్టర్లు అతడికి టీ20 జట్టులో అవకాశం ...

Read moreDetails

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లింల డిమాండ్‌

హైదరాబాద్‌లోని కాప్రా ప్రాంతంలో బక్రీద్‌ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈద్గా వద్ద ప్రార్థనలు నిర్వహించిన అనంతరం గోవుల సంరక్షణకు మద్దతు తెలుపుతూ వినూత్న ప్రదర్శన ...

Read moreDetails

మండే ఎండలు.. ఆకస్మిక వర్షాలతో రాష్ట్రంలో వింత వాతావరణం

ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒకవైపు మండే ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోవైపు ఆకస్మికంగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను ఆశ్చర్యానికి ...

Read moreDetails

గ్యాప్‌-2 క్లే రీచ్‌ ఆకృతులపై విదేశీ నిపుణుల గ్రీన్‌సిగ్నల్‌

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టులో కీలకమైన గ్యాప్‌-2 క్లే రీచ్‌ నిర్మాణానికి సంబంధించి మరో ముఖ్యమైన ముందడుగు పడింది. ప్రధాన డ్యాం జి కొండను కలిసే ...

Read moreDetails

ప్రపంచ రాజకీయ పార్టీలకు రోల్‌మోడల్‌గా మహానాడు: సీఎం చంద్రబాబు

మంగళగిరిలో జరిగిన మహానాడు ముగింపు సభలో తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం ...

Read moreDetails

ప్రపంచకప్‌ సన్నాహాల్లో బ్రెజిల్‌కు ఎదురుదెబ్బ, నెయ్‌మార్‌కు గాయం

ఫుట్‌బాల్ ప్రపంచకప్ సన్నాహాల్లో ఉన్న బ్రెజిల్ జట్టుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు నెయ్‌మార్ తొడ కండరాల గాయంతో బాధపడుతూ కనీసం రెండు ...

Read moreDetails

విజయవాడలో విషాదం.. విద్యుదాఘాతంతో ఐదేళ్ల బాలిక మృతి

విజయవాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం, భద్రతా చర్యల లోపం కారణంగా ఐదేళ్ల చిన్నారి విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ...

Read moreDetails

ఆంథ్రోపిక్‌ మార్కెట్‌ విలువ 965 బిలియన్‌ డాలర్లు

కృత్రిమ మేధ రంగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద పెట్టుబడి కేంద్రంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఏఐ స్టార్టప్‌ ఆంథ్రోపిక్‌ మార్కెట్‌ విలువ ట్రిలియన్‌ డాలర్లకు ...

Read moreDetails

హర్మూజ్‌ టోల్‌పై ఒమన్‌కు అమెరికా గట్టి హెచ్చరిక

ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధి మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మిత్రదేశమైన ఒమన్‌కు అమెరికా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌తో ...

Read moreDetails

హైదరాబాద్‌లో మరో రికార్డు.. ఎకరా భూమి రూ.237 కోట్లకు అమ్మకం

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాయదుర్గం గ్రోత్‌ కారిడార్‌లో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) నిర్వహించిన ఈ-వేలంలో ఎకరా ...

Read moreDetails

కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో విద్యుత్‌ సమస్యల పై మంత్రి అత్యవసర సమీక్ష

రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరా దెబ్బతింది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ...

Read moreDetails

‘డాన్‌ 3’ నుంచి రణ్‌వీర్‌ ఎగ్జిట్‌.. రేసులోకి షారుక్‌.. అట్లీ!

బాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘డాన్ 3’ సినిమా చుట్టూ మరోసారి చర్చలు వేడెక్కాయి. ఈ ఫ్రాంచైజీలో మళ్లీ షారుక్ ఖాన్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిమానులు ...

Read moreDetails

ఎస్‌బీఐ ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్య సాధనలో కీలక పాత్ర: ఛైర్మన్ శెట్టి

ఎస్‌బీఐ ఛైర్మన్ శెట్టి మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ రంగం పాత్ర కేవలం రుణాలు ఇవ్వడానికే పరిమితం కాదని, దేశ అభివృద్ధి దిశను నిర్ణయించే కీలక ...

Read moreDetails

ఎల్‌ఐసీలో మరో 2% వాటా విక్రయానికి ప్రభుత్వం సిద్ధం

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీలో మరో 2% వాటా విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జూన్‌ చివరి లేదా జులై ప్రారంభంలో సంస్థాగత ...

Read moreDetails

నేను బాధ్యత తీసుకుంటున్నా: సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం వివాదంపై ధర్మేంద్ర ప్రధాన్‌

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ...

Read moreDetails

కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ పేరు ఖరారు?

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సీఎం పదవి ...

Read moreDetails

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా: కొత్త నాయకత్వంపై కాంగ్రెస్ నిర్ణయం

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఎట్టకేలకు ఖరారవడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బెంగళూరులో తన నివాసంలో ...

Read moreDetails

తీవ్రమైన ఎండలపై అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచన

తీవ్రమైన ఎండల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకున్న ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ...

Read moreDetails
Page 6 of 43 1 5 6 7 43

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News