Tag: BreakingNews

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక ఆధారాలు సేకరించిన సిట్‌

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఆధారాలను సేకరించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ...

Read moreDetails

సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ డైరెక్టర్‌ డా. శ్రీనివాస్‌రెడ్డికి సీఆర్‌ఎస్‌ఐ సిల్వర్‌ మెడల్‌

హైదరాబాద్‌ తార్నాకలోని శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి-భారతీయ రసాయన సాంకేతిక సంస్థ (సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ) డైరెక్టర్‌ డా. డి. శ్రీనివాస్‌రెడ్డికి మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. రసాయన శాస్త్ర ...

Read moreDetails

అయోధ్య రామాలయం విరాళాల దుర్వినియోగంపై బీజేపీ క్షమాపణ చెప్పాలి: పొన్నం ప్రభాకర్‌

అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం భక్తులు ఇచ్చిన విరాళాలు, ఆస్తుల దుర్వినియోగంపై ఆరోపణలు రావడం బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ నైతిక ...

Read moreDetails

ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తం.. ముందస్తు చర్యలు వేగవంతం చేయాలి: మంత్రి తుమ్మల

ఎల్‌నినో పరిస్థితులు తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ...

Read moreDetails

సర్‌ ప్రక్రియ గడువు పొడిగించాలి: కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన కేటీఆర్‌

ఎన్నికల కమిషన్‌ చేపట్టిన సర్‌ (SIR) ప్రక్రియపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లకు సరైన అవగాహన కల్పించడంలో బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు ...

Read moreDetails

ఛత్తీస్‌గఢ్‌ తార బొగ్గు గని వేలంలో పాల్గొన్న సింగరేణి

తెలంగాణలో బొగ్గు నిల్వల విస్తరణకు అవకాశాలు పరిమితం కావడంతో సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఇతర రాష్ట్రాల్లో గనుల సేకరణపై దృష్టి సారించింది. దీర్ఘకాలికంగా బొగ్గు అవసరాలను ...

Read moreDetails

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీంరెడ్డికి 14 రోజుల రిమాండ్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పోలీసు కంప్యూటర్‌ సర్వీసెస్‌ డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయన్ను ...

Read moreDetails

ఎన్‌సీఆర్‌బీ కొత్త డైరెక్టర్‌గా ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి అమిత్ గర్గ్ నియామకం

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) కొత్త డైరెక్టర్‌గా 1993 బ్యాచ్‌ ఏపీ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అమిత్‌ గర్గ్‌ నియమితులయ్యారు. కేంద్ర నియామక వ్యవహారాల క్యాబినెట్‌ ...

Read moreDetails

గిరిజనులకు త్వరలో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు జారీ: మంత్రి సంధ్యారాణి

గిరిజనుల హక్కుల పరిరక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అర్హత కలిగిన గిరిజన కుటుంబాలకు త్వరలో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ ...

Read moreDetails

సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు, తప్పుడు ప్రచారంపై నెట్‌వర్క్ ఆధారిత దర్యాప్తు చేపట్టాలి: హోంమంత్రి అనిత

సామాజిక మాధ్యమాల వేదికగా అసభ్యకర పోస్టులు, తప్పుడు సమాచారం, వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచారాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు ...

Read moreDetails

జాను అదృశ్యమైన రోజు గ్రామంలో తిరిగిన కారుపై కుటుంబ సభ్యుల అనుమానం

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) అదృశ్యం కేసు ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక ...

Read moreDetails

మ్యాట్రిమోనియల్ సైట్‌లో పరిచయం… పెళ్లి పేరుతో మహిళకు రూ.41 లక్షల మోసం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు చాలా ప్లాన్‌డ్‌గా ఈ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లను ఉపయోగించి ఒంటరిగా ఉన్న, విడాకులు పొందిన మహిళలను లక్ష్యంగా ...

Read moreDetails

కొల్లంలో 40 ఏళ్లుగా పరారీలో ఉన్న హత్య కేసు నిందితుడు మోహనన్ పిళ్లై అరెస్ట్

కేరళలోని కొల్లం జిల్లాలో 40 ఏళ్లుగా పరారీలో ఉన్న హత్య కేసు నిందితుడు మోహనన్ పిళ్లై (65)ను పోలీసులు అరెస్టు చేశారు. 1987 జనవరి 11న జరిగిన ...

Read moreDetails

ఏలూరులో విషాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన విషాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతదేహాలు గుర్తించిన ఘటన తీవ్ర కలకలం ...

Read moreDetails

భార్యతో వీడియో కాల్‌ మాట్లాడుతూ.. రైలు కింద పడి భర్త ఆత్మహత్య

 రైలు పట్టాలపై నిలబడి ఎదురుగా వస్తున్న రైలును వీడియో కాల్‌లో భార్యకు చూపిస్తూ రాజేశ్‌ నాయక్ (45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం ...

Read moreDetails

ఎల్‌ఎన్‌జీ రవాణా పునరుద్ధరణ.. గ్యాస్ సరఫరా ఆంక్షలు ఎత్తివేత

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ముగిసి హర్మూజ్ జలసంధి ద్వారా ద్రవీకృత సహజవాయువు (ఎల్‌ఎన్‌జీ) రవాణా మళ్లీ ప్రారంభం కావడంతో కేంద్ర ప్రభుత్వం దేశీయంగా విధించిన అత్యవసర గ్యాస్ ...

Read moreDetails

ఖమేనీ అంత్యక్రియల్లో ముగ్గురు కుమారుల హాజరు

ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ఆయన కుమారుల్లో ముగ్గురు—మొస్తఫా, మెయిసమ్, మసౌద్ ఖమేనీ—హాజరై శవపేటిక వద్ద నివాళులర్పించారు. ...

Read moreDetails

అమెరికా అగ్రస్థానంలోనే ఉంటుంది: ట్రంప్ వ్యాఖ్యలు

అమెరికా ఎప్పటికీ అగ్రస్థానంలోనే ఉంటుందని, దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకబడనివ్వబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా శనివారం ...

Read moreDetails

ఇజ్రాయెల్‌కు భారత్ మద్దతు ఉందని నెతన్యాహు స్పష్టం

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ సహా అనేక దేశాల నుంచి తమకు మద్దతు ఉందని స్పష్టం చేశారు. అమెరికా–ఇరాన్ శాంతి చర్చల విషయంలో ఇజ్రాయెల్ వైఖరిపై ...

Read moreDetails

కీవ్‌పై రష్యా భీకర దాడులు.. 12 మంది మృతి

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో జరిగిన ఈ దాడుల్లో అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు 12 మంది ...

Read moreDetails

ఫిఫా కీలక నిర్ణయం.. ఫోలారిన్ బాలోగన్ సస్పెన్షన్ ఎత్తివేత

ఫిఫా (FIFA) అమెరికన్ ఫుట్‌బాలర్ ఫోలారిన్ బాలోగన్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. దీంతో ప్రిక్వార్టర్స్‌లో బెల్జియంతో జరిగే మ్యాచ్‌లో అతను ఆడేందుకు మార్గం సుగమమైంది. రౌండ్-32లో బోస్నియాతో ...

Read moreDetails

హిందువులను దోచుకునేవారు అధికారంలో ఉన్నారని ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు

శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హిందువులను దోచుకునేవారు అధికారంలో ఉండటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఓ దోపిడీదారుడిని అతని ...

Read moreDetails

ఉత్తర్‌ప్రదేశ్‌లో మొసలి దాడి.. మహిళ మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లా సుజౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో మొసలి దాడి ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ విషాద ఘటనలో ...

Read moreDetails

హైడ్రా చర్యలపై కాంగ్రెస్–మజ్లిస్ మౌనం: కిషన్‌రెడ్డి ఆరోపణలు

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. హైడ్రా చర్యల విషయంలో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. హైడ్రా పేద ముస్లింల ...

Read moreDetails

బహ్రెయిన్ సముద్ర తీర ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి

బహ్రెయిన్‌లో జరిగిన సముద్ర తీర ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. దుర్రత్ అల్ బహ్రెయిన్ ప్రాంతంలోని సముద్ర తీరంలో జరిగిన ఈ ఘటనలో ...

Read moreDetails

ఉప్పల్‌లో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త

ఉప్పల్‌ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆదర్శ నగర్‌లో సురేశ్‌ తన భార్య జెస్సికాను కత్తితో పొడిచి హత్య చేశాడు. నర్సుగా పని చేస్తున్న ...

Read moreDetails

గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య

గబ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో అభిరూప్‌ (20) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా బయ్యారం మండలం ...

Read moreDetails

కారు క్లచ్‌లో కొబ్బరిబొండం ఇరుక్కోవడంతో ప్రమాదం?

ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి పరిధిలోని విజయవాడ బైపాస్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని ...

Read moreDetails

కృష్ణా జిల్లాలో విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల ఆత్మహత్య

కృష్ణాజిల్లా గూడూరు మండలం అనంతాయిపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. అత్త రజని (60, కుమార్తె ...

Read moreDetails

ఖమేనీ అంత్యక్రియలు.. పక్కనే 14 నెలల మనవరాలి శవపేటిక

ఇరాన్ దివంగత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. రాజధాని టెహ్రాన్‌లో ఆయనతో పాటు మృతి చెందిన కుటుంబ సభ్యుల శవపేటికలను ప్రజల సందర్శనార్థం ...

Read moreDetails

ఇరాన్ అధికారులపై ఇజ్రాయెల్ హత్యాయత్న ఆరోపణలు ఖండన

పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం దిశగా చర్చలు కొనసాగుతున్న సమయంలో ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ హత్యాయత్నాలకు పాల్పడే అవకాశం ఉందన్న అమెరికా మీడియా ...

Read moreDetails

పుణె యువ రియల్టర్‌ కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు వేగం

పుణెలో యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ (26) హత్య కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు నిందితులకు పాలీగ్రాఫ్ టెస్ట్ (లై ...

Read moreDetails

లూమియర్ మ్యూజియంలో గౌరవం అందుకున్న ఎస్‌ఎస్ రాజమౌళి

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి మరోసారి విశ్వ వేదికపై అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఫ్రాన్స్‌లోని ప్రతిష్ఠాత్మక లూమియర్ మ్యూజియంలో ఆయన ...

Read moreDetails

రిటైర్మెంట్ వార్తలను ఖండించిన పోర్చుగల్ స్టార్ రొనాల్డో

క్రిస్టియానో రొనాల్డో రిటైర్మెంట్ వార్తలపై వస్తున్న ఊహాగానాలను ఖండించాడు. అతడి అంతర్జాతీయ కెరీర్‌కు త్వరలో వీడ్కోలు పలుకుతాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. వరల్డ్ ...

Read moreDetails

వరల్డ్ కప్‌లో స్పెయిన్ గోల్‌కీపర్ ఉనై సైమన్ రికార్డు బ్రేక్

ఫిఫా ప్రపంచ కప్ 2026లో స్పెయిన్ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. రౌండ్ 32లో ఆస్ట్రియాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. మైకెల్ 36వ, 89వ నిమిషాల్లో రెండు ...

Read moreDetails

గ్రాండ్ చెస్ టూర్ జాగ్రెబ్ అంచెలో ప్రజ్ఞానంద ఉమ్మడిగా రెండో స్థానంలో

గ్రాండ్ చెస్ టూర్ జాగ్రెబ్ అంచె టోర్నీలో భారత స్టార్ ప్రజ్ఞానంద ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ర్యాపిడ్ విభాగంలో తొలి గేమ్‌లో టాప్ సీడ్ విన్సెంట్ ...

Read moreDetails

మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు ఇంగ్లాండ్ దూసుకెళ్లింది

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ...

Read moreDetails

ఆషాఢం ఛాలెంజ్ కేజీ సేల్ ప్రారంభించిన ఆర్‌ఎస్ బ్రదర్స్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లోని తమ విక్రయశాలల్లో ఆర్‌ఎస్ బ్రదర్స్ “ఆషాఢం ఛాలెంజ్ కేజీ సేల్”ను ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో ...

Read moreDetails

క్రెటా ఈవీలో ‘బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్’ విధానం ప్రారంభించిన హ్యుందాయ్

హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (SUV) క్రెటా EVలో ‘బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS)’ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఈ ...

Read moreDetails

ఖర్కోడాలో మారుతీ సుజుకీ కొత్త ప్లాంట్ ప్రారంభం

హరియాణాలోని ఖర్కోడాలో మారుతీ సుజుకీ ఏర్పాటు చేసిన నాలుగో తయారీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే తకాయిచి గురువారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ...

Read moreDetails

వచ్చే మూడేళ్లలో పూర్తి స్థాయి మ్యూచువల్ ఫండ్స్‌కు జియో బ్లాక్‌రాక్ లక్ష్యం

స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఎస్‌ఐఎఫ్) విభాగంలోకి ప్రవేశించిన తర్వాత వచ్చే మూడేళ్లలో పూర్తి స్థాయి మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) ఉత్పత్తులను తీసుకురావాలని జియో బ్లాక్‌రాక్ భావిస్తోంది. గిఫ్ట్ ...

Read moreDetails

ఐపీఓకు రత్నదీప్ రిటెయిల్.. రూ.400 కోట్ల సమీకరణ లక్ష్యం

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఆహార, నిత్యావసరాల రిటెయిల్ సంస్థ రత్నదీప్ రిటెయిల్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు (IPO) సిద్ధమైంది. రూ.400 కోట్ల సమీకరణ లక్ష్యంతో ...

Read moreDetails

వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ ఐటీ, రియాల్టీ, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల షేర్లు ...

Read moreDetails

అమెరికా, యూరప్ విమానాలపై సర్‌ఛార్జీ తగ్గించిన ఎయిరిండియా

టాటా గ్రూప్‌కు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ ప్రయాణికులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు తగ్గడంతో విదేశీ విమాన టికెట్లపై అమలు చేస్తున్న ఇంధన ...

Read moreDetails

రివోల్ట్‌ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్‌ విడుదల

దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ప్రముఖ సంస్థ రివోల్ట్ మోటార్స్ కొత్త రివోల్ట్ RVX ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. యువతను దృష్టిలో పెట్టుకుని ఆకర్షణీయమైన ...

Read moreDetails

భద్రతా కారణాలతో ఖమేనీ అంత్యక్రియలకు మొజ్తబా ఖమేనీ దూరం

భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ దేశాధినేత మొజ్తబా ఖమేనీ తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనబోరని భారత్‌లోని ఆ దేశ ప్రతినిధి ఆయతుల్లా హకీం ...

Read moreDetails

ఆయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్రకు ఇరాన్ సిద్ధం

అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ఏర్పాట్లు ఇరాన్‌లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భౌతికకాయాన్ని రాజధాని టెహ్రాన్‌కు తరలించినట్లు అధికారులు ...

Read moreDetails

పాకిస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడి 40 మంది మృతి

పాకిస్థాన్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడిపోవడంతో 40 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలువురికి ...

Read moreDetails

ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్ చేసిన హంటర్ బైడెన్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ జే ట్రంప్‌ను ఆయన విరోధి హంటర్‌ బైడెన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ...

Read moreDetails

చాక్లెట్ కుకీ వివాదం.. రూ.1.9 కోట్ల జీతం ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్

అమెరికాలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్డ్‌లో చోటుచేసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చాక్లెట్ కుకీ దొంగతనం చేశాడనే ఆరోపణలతో రూ.1.9 కోట్ల ...

Read moreDetails
Page 7 of 55 1 6 7 8 55

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News