Tag: India

2,500 ఎలక్ట్రిక్‌/సీఎన్‌జీ బస్సుల కొనుగోలు: ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు

ప్రయాణికులకు మరింత మెరుగైన, సురక్షితమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ...

Read moreDetails

బంగారం, వెండి మరింత తగ్గిన ధరలు | కొనుగోలుదారులకు ఊరట

బంగారం, వెండి కొనాలనుకునే వారికి శుభవార్త. ఇటీవల గరిష్ఠాల వద్ద భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు వరుసగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం లాభాల స్వీకరణతో భారీగా ...

Read moreDetails

కామారెడ్డిలో దారుణ హత్య | చెత్తకుప్పలో ముక్కలుగా మృతదేహం లభ్యం

కామారెడ్డిలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు చేసి సంచిలో పెట్టి చెత్తకుప్పలో పడేశారు. ఈ ఘటన ...

Read moreDetails

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టులో హాజరైన సందర్భంగా తనను పోలీసులు శారీరకంగా ఇబ్బంది పెట్టారని అంబటి రాంబాబు న్యాయమూర్తి ...

Read moreDetails

క్రిప్టో డీల్‌తో ట్రంప్ కుటుంబానికి కనకవర్షం | యూఏఈ ‘స్పై షేక్’తో భారీ ఒప్పందం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీకి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, ఆ వ్యాపారం ద్వారా ట్రంప్ కుటుంబానికి భారీ లాభాలు వస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ట్రంప్ ...

Read moreDetails

బంగ్లా చెర నుంచి విముక్తి.. విశాఖకు చేరుకున్న 9 మంది ఏపీ మత్స్యకారులు

గత ఆరు నెలలుగా బంగ్లాదేశ్‌లో నిర్బంధంలో ఉన్న తొమ్మిది మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ పర్యవేక్షణలో వీరు సురక్షితంగా ...

Read moreDetails

బడ్జెట్‌కు ముందు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బడ్జెట్‌కు ముందు నష్టాలతో ముగిశాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ముఖ్యంగా ఐటీ, ...

Read moreDetails

‘నిఫా’తో పెద్ద ప్రమాదం లేదు: ప్రపంచ దేశాలకు భరోసా ఇచ్చిన WHO

భారత్‌లో నిఫా వైరస్‌ (Nipah Virus) పరిస్థితిపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల ఇద్దరికి నిఫా వైరస్ ...

Read moreDetails

కువైట్–దిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు | అహ్మదాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

కువైట్ నుంచి దిల్లీకి బయల్దేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో విమానాన్ని అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయించారు. అధికారులు తెలిపిన వివరాల ...

Read moreDetails

విదేశాల్లో విషాదం: అమెరికాలో గొల్లపూడి వాసి కన్నుమూత

గొల్లపూడి – ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన సూరపనేని గిరిధర్ వంశీ కృష్ణ (36) అమెరికాలో గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం అతడి సన్నిహితులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ...

Read moreDetails

 గాంధీ టాక్స్ రివ్యూ: మాటలు లేకుండానే మనసును తాకే సినిమా

మూకీ (మాటలేని) సినిమాల యుగం ముగిసిపోయిందనుకునే సమయంలో, దర్శకుడు కిశోర్ పాండురంగ్ తెరకెక్కించిన ‘గాంధీ టాక్స్’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. డైలాగ్స్ లేకుండా కథ చెప్పే ప్రయత్నం ఈ సినిమాకు ప్రధాన బలం. ...

Read moreDetails

సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించాలి: సీఎం చంద్రబాబు నాయుడు

గుంటూరు కలెక్టరేట్ – ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం నిజంగా అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ...

Read moreDetails

తప్పుడు ప్రచారాలతో ప్రజలను వైకాపా మభ్యపెడుతోంది: మంత్రి నారా లోకేశ్

అమరావతి – తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా గత వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా విమర్శించారు. టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ...

Read moreDetails

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి – జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ సేవలను, ఆయన చూపిన ...

Read moreDetails

తిరువణ్ణామలై కొండ ఎక్కిన బుల్లితెర నటి అర్చనా రవిచంద్రన్‌కు జరిమానా

తిరువణ్ణామలై – తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వరస్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న అన్నామలై గిరి ఎక్కిన ఘటనపై అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. 2,668 అడుగుల ఎత్తైన ఈ కొండను ఎక్కడం ...

Read moreDetails

శరీరంలో విటమిన్ సి లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సరిపడా ఉండాలి. వాటిలో విటమిన్ సి అత్యంత ముఖ్యమైనది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కొల్లాజెన్ ఉత్పత్తిలో కీలక ...

Read moreDetails

చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ వద్ద అనుమతుల్లేకుండా హోర్డింగులు | వాకర్స్ ఆందోళన

చుట్టుగుంట – చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా భారీ హోర్డింగులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడంపై వాకర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ...

Read moreDetails

డాలర్ ప్రభావంతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. స్పాట్ మార్కెట్‌తో పాటు ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లోనూ ఈ విలువైన లోహాల రేట్లు గణనీయంగా తగ్గాయి. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ...

Read moreDetails

అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరైన మంత్రి నారా లోకేష్ | దివంగత నేతకు నివాళులు

బారామతి (మహారాష్ట్ర) – మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. బారామతిలో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొని, అజిత్ పవార్ భౌతికకాయాన్ని ...

Read moreDetails

మీ అక్కను చంపుతున్నా.. రికార్డు చేసి పెట్టుకో : స్వాట్ కమాండో కాజల్ హత్య కేసులో షాకింగ్ విషయాలు

న్యూఢిల్లీ – దేశ రాజధాని నగర పోలీసు విభాగంలో స్వాట్ కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌధరి (27) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త అంకుర్ డంబెల్ దాడి చేసి హత్య ...

Read moreDetails

ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సొంత క్యాంపస్ కావాలంటూ విద్యార్థుల ఆవేదన

పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో ప్రత్యేక చట్టం ద్వారా RGUKT (ట్రిపుల్ ఐటీ)లను స్థాపించింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ...

Read moreDetails

మహేశ్‌బాబు–రాజమౌళి ఏప్రిల్ 7న విడుదలయ్యే ఛాన్స్?

 ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న సినిమాల్లో ‘వారణాసి’ ఒకటి. మహేశ్‌బాబు – ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కావచ్చని ప్రచారం జరుగుతోంది. వారణాసిలో దర్శనమిచ్చిన కొన్ని ...

Read moreDetails

క్యూబాకు చమురు విక్రయిస్తే టారిఫ్‌లు: ట్రంప్ హెచ్చరిక

వాషింగ్టన్ – క్యూబాకు చమురు విక్రయించే ఏ దేశంపైనైనా టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులపై సంతకం చేశారు. క్యూబా విషయంలో జాతీయ ...

Read moreDetails

హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్‌షిప్ కోర్సు పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ / హార్వర్డ్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ – కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో లీడర్‌షిప్ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కోర్సు ...

Read moreDetails

సోషల్ మీడియాలో సంచలనం.. విరాట్ కోహ్లీ ఇన్‌స్టా అదృశ్యం

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో కోట్లాది మంది అభిమానులు అతడిని ఫాలో అవుతుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ...

Read moreDetails

పట్టపగలే ఇంట్లో చోరీ.. 14 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

కర్నూలు టౌన్‌: కర్నూలు జిల్లా సంతోష్‌నగర్‌లో గురువారం జరిగిన పట్టపగలే చోరీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సంతోష్‌నగర్‌కు చెందిన లక్ష్మీదేవి ఇంటికి తాళం వేసి తన ...

Read moreDetails

యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్లు మాయం.. రూ.10 లక్షల విలువైన ఆభరణాలు అదృశ్యం

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్లు మాయమవడం కలకలం రేపుతోంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రచార విభాగంలో భద్రపరిచిన దాదాపు రూ.10 లక్షల విలువైన డాలర్లు కనిపించకుండా ...

Read moreDetails

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫిర్యాదుల కోసం TE-Poll యాప్‌

తెలంగాణలో మరికొన్ని రోజుల్లో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) TE-Poll మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నికల సందర్భంగా ఎదురయ్యే సమస్యలు, ...

Read moreDetails

చైన్‌ స్నాచింగ్‌లపై భయపడొద్దు.. ప్రచారం పూర్తిగా అవాస్తవం: సీపీ సజ్జనార్‌

బంగారం ధరలు పెరగడంతో హైదరాబాద్‌లో చైన్‌ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగాయని, అంతర్రాష్ట్ర ముఠాలు నగరంలో మకాం వేశాయంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ ...

Read moreDetails

యుద్ధం ముంచుకొస్తుందా?.. అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు

అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండటంతో పశ్చిమాసియాలో యుద్ధ ...

Read moreDetails

అమ్మ పుట్టినరోజున రెండు జిరాఫీల దత్తత.. జంతు సంరక్షణకు పవన్ కల్యాణ్ ముందడుగు

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. తన తల్లి అంజనా దేవి జన్మదినం సందర్భంగా జూ పార్క్‌లోని రెండు జిరాఫీలను ...

Read moreDetails

చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో కీలక మార్పు.. ఫిబ్రవరి 3 నుంచి చెన్నై బీచ్ వరకే రైలు

తెలంగాణ నుంచి ఏపీ మీదుగా తమిళనాడుకు ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారాన్ని విడుదల చేసింది. చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ (12759/12760) ప్రయాణ ...

Read moreDetails

హెచ్‌సీఎల్‌లో ఎలక్ట్రీషియన్‌, చార్జ్‌మ్యాన్‌ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం

హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ (HCL), రాజస్థాన్‌లో చార్జ్‌మ్యాన్‌ (ఎలక్ట్రికల్‌), ఎలక్ట్రీషియన్‌, డబ్ల్యూఈడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 18 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా, ఐటీఐ, ...

Read moreDetails

ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం.. ఏపీ, తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక ప్రస్తావన

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025–26 ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అభివృద్ధి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ద్రవ్యోల్బణం తగ్గుదల, సాగు విస్తీర్ణం పెరుగుదల, ...

Read moreDetails

ఏపీకి రైల్వే శాఖ శుభవార్త.. అమరావతికి దేశవ్యాప్తంగా కనెక్టివిటీ

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు, స్టేషన్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే అధికారులతో విస్తృతంగా చర్చించారు. రైల్వే ప్రాజెక్టుల ...

Read moreDetails

కొనుగోలుదారుల్లా వచ్చి జ్యువెలరీ షాపులో చోరీ

నంద్యాల పట్టణంలో జ్యువెలరీ షాపులో చోరీ జరిగిన ఘటన కలకలం రేపింది. కొనుగోలుదారుల్లా నటిస్తూ షాపుకు వచ్చిన ఓ పురుషుడు, మహిళ కలిసి ఈ చోరీకి పాల్పడ్డారు. ...

Read moreDetails

పేపర్‌ ప్లేట్‌లో బ్యాంక్‌ ఖాతా వివరాలు.. డేటా గోప్యతపై ఆందోళన

రోడ్డుపక్కన తినుబండారాలు అమ్మే పేపర్‌ ప్లేట్‌లో బ్యాంక్‌ ఖాతాకు సంబంధించిన వివరాలు కనిపించడం నెట్టింట కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో ఈ ...

Read moreDetails

ఏఐ వల్ల ఐటీ ఉద్యోగాలకు ముప్పు.. 2008 కంటే తీవ్రమైన పరిస్థితుల హెచ్చరిక

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, భారత ఐటీ రంగంలోని వైట్‌కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని 2025–26 ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఏఐలో భారీ ...

Read moreDetails

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దులో ఎదురుకాల్పులు.. పలువురు మావోయిస్టులు మృతి అనుమానం

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో గురువారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా దక్షిణ ప్రాంతం, పామెడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు ...

Read moreDetails

జంక్‌ఫుడ్‌ ప్రకటనలపై నిషేధం అవసరం.. ఆర్థిక సర్వే సూచన

అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగిన అత్యంత ప్రాసెస్‌ చేసిన జంక్‌ఫుడ్‌ వినియోగం దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక సర్వే కీలక సూచనలు చేసింది. ఉదయం ...

Read moreDetails

ఖర్గే, రాహుల్‌లతో శశిథరూర్‌ భేటీ.. కీలక రాజకీయ పరిణామం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ పార్టీ మారతారన్న ప్రచారం నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీలతో శశిథరూర్‌ ...

Read moreDetails

యూజీసీ ‘సమానత్వ’ నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే.. సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా?

ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను పూర్తిగా తొలగించి సమానత్వాన్ని పెంచాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ ...

Read moreDetails

‘మహా పాపం నిజం’ అంటూ ఫ్లెక్సీలు.. పిడుగురాళ్లలో కలకలం

వైకాపా పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న అంశం నిర్ధారణ కావడంతో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ...

Read moreDetails

హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగంపై టెక్సాస్‌ చర్యలు.. కొన్ని సంస్థలపై దర్యాప్తు

హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగం ఆరోపణలపై టెక్సాస్‌ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఉత్తర టెక్సాస్‌కు చెందిన కొన్ని సంస్థలను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు టెక్సాస్‌ అటార్నీ ...

Read moreDetails

లోక్‌సభలో ఆర్థిక సర్వే 2025–26 ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం లోక్‌సభలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందు ...

Read moreDetails

మానసికంగా అలసిపోయా.. అందుకే క్రికెట్‌కు గుడ్‌బై: యువరాజ్‌

టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోవడంతో పాటు, ఆటపై ఆసక్తి ...

Read moreDetails

అజిత్‌ పవార్‌కు అంతిమ వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ అంత్యక్రియలు గురువారం బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. విద్యా ప్రతిష్ఠాన్‌ మైదానంలో నిర్వహించిన అంతిమ ...

Read moreDetails

ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల పుస్తకాలు.. ఎమెస్కో ముందడుగు

రాష్ట్రంలోని ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల విలువైన పుస్తకాలను అందించేందుకు ఎమెస్కో సంస్థ ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఎమెస్కో ప్రతినిధి విజయకుమార్‌ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ...

Read moreDetails

ఐజీఓటీ వేదికపై ఏపీ సరికొత్త రికార్డు.. 80 లక్షల కోర్సులు పూర్తిచేసిన తొలి రాష్ట్రం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం జాతీయ స్థాయిలో మరో చారిత్రక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘కమిషన్‌ కర్మ యోగి’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ ...

Read moreDetails

అమెరికా ప్రభుత్వ రహస్యాలు చాట్‌జీపీటీలో అప్‌లోడ్? భారత సంతతి అధికారి మధు గొట్టుముక్కలపై విచారణ!

అమెరికా ప్రభుత్వానికి చెందిన కీలకమైన, సున్నితమైన ఫైల్స్‌ చాట్‌జీపీటీ పబ్లిక్‌ వెర్షన్‌లో అప్‌లోడ్‌ అయ్యాయన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి భారత సంతతికి చెందిన ...

Read moreDetails
Page 15 of 16 1 14 15 16

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News