రాశి ఫలాలు – మీనం
June 17, 2026
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)
June 17, 2026
రాశి ఫలాలు – మేషం
June 17, 2026
ప్రయాణికులకు మరింత మెరుగైన, సురక్షితమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ...
Read moreDetailsబంగారం, వెండి కొనాలనుకునే వారికి శుభవార్త. ఇటీవల గరిష్ఠాల వద్ద భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు వరుసగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం లాభాల స్వీకరణతో భారీగా ...
Read moreDetailsకామారెడ్డిలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు చేసి సంచిలో పెట్టి చెత్తకుప్పలో పడేశారు. ఈ ఘటన ...
Read moreDetailsమాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టులో హాజరైన సందర్భంగా తనను పోలీసులు శారీరకంగా ఇబ్బంది పెట్టారని అంబటి రాంబాబు న్యాయమూర్తి ...
Read moreDetailsఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీకి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, ఆ వ్యాపారం ద్వారా ట్రంప్ కుటుంబానికి భారీ లాభాలు వస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ట్రంప్ ...
Read moreDetailsగత ఆరు నెలలుగా బంగ్లాదేశ్లో నిర్బంధంలో ఉన్న తొమ్మిది మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన మత్స్యకారులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ పర్యవేక్షణలో వీరు సురక్షితంగా ...
Read moreDetailsదేశీయ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బడ్జెట్కు ముందు నష్టాలతో ముగిశాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ముఖ్యంగా ఐటీ, ...
Read moreDetailsభారత్లో నిఫా వైరస్ (Nipah Virus) పరిస్థితిపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఇద్దరికి నిఫా వైరస్ ...
Read moreDetailsకువైట్ నుంచి దిల్లీకి బయల్దేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో విమానాన్ని అహ్మదాబాద్లో అత్యవసరంగా ల్యాండ్ చేయించారు. అధికారులు తెలిపిన వివరాల ...
Read moreDetailsగొల్లపూడి – ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన సూరపనేని గిరిధర్ వంశీ కృష్ణ (36) అమెరికాలో గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం అతడి సన్నిహితులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ...
Read moreDetailsమూకీ (మాటలేని) సినిమాల యుగం ముగిసిపోయిందనుకునే సమయంలో, దర్శకుడు కిశోర్ పాండురంగ్ తెరకెక్కించిన ‘గాంధీ టాక్స్’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. డైలాగ్స్ లేకుండా కథ చెప్పే ప్రయత్నం ఈ సినిమాకు ప్రధాన బలం. ...
Read moreDetailsగుంటూరు కలెక్టరేట్ – ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం నిజంగా అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ...
Read moreDetailsఅమరావతి – తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా గత వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా విమర్శించారు. టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ...
Read moreDetailsఅమరావతి – జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ సేవలను, ఆయన చూపిన ...
Read moreDetailsతిరువణ్ణామలై – తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వరస్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న అన్నామలై గిరి ఎక్కిన ఘటనపై అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. 2,668 అడుగుల ఎత్తైన ఈ కొండను ఎక్కడం ...
Read moreDetailsఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సరిపడా ఉండాలి. వాటిలో విటమిన్ సి అత్యంత ముఖ్యమైనది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కొల్లాజెన్ ఉత్పత్తిలో కీలక ...
Read moreDetailsచుట్టుగుంట – చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా భారీ హోర్డింగులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడంపై వాకర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ...
Read moreDetailsబంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. స్పాట్ మార్కెట్తో పాటు ఫ్యూచర్స్ ట్రేడింగ్లోనూ ఈ విలువైన లోహాల రేట్లు గణనీయంగా తగ్గాయి. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ...
Read moreDetailsబారామతి (మహారాష్ట్ర) – మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. బారామతిలో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొని, అజిత్ పవార్ భౌతికకాయాన్ని ...
Read moreDetailsన్యూఢిల్లీ – దేశ రాజధాని నగర పోలీసు విభాగంలో స్వాట్ కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌధరి (27) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త అంకుర్ డంబెల్ దాడి చేసి హత్య ...
Read moreDetailsపేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో ప్రత్యేక చట్టం ద్వారా RGUKT (ట్రిపుల్ ఐటీ)లను స్థాపించింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ...
Read moreDetailsప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న సినిమాల్లో ‘వారణాసి’ ఒకటి. మహేశ్బాబు – ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కావచ్చని ప్రచారం జరుగుతోంది. వారణాసిలో దర్శనమిచ్చిన కొన్ని ...
Read moreDetailsవాషింగ్టన్ – క్యూబాకు చమురు విక్రయించే ఏ దేశంపైనైనా టారిఫ్లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులపై సంతకం చేశారు. క్యూబా విషయంలో జాతీయ ...
Read moreDetailsహైదరాబాద్ / హార్వర్డ్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ – కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో లీడర్షిప్ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కోర్సు ...
Read moreDetailsటీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో కోట్లాది మంది అభిమానులు అతడిని ఫాలో అవుతుంటారు. ఇన్స్టాగ్రామ్లో ...
Read moreDetailsకర్నూలు టౌన్: కర్నూలు జిల్లా సంతోష్నగర్లో గురువారం జరిగిన పట్టపగలే చోరీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సంతోష్నగర్కు చెందిన లక్ష్మీదేవి ఇంటికి తాళం వేసి తన ...
Read moreDetailsప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్లు మాయమవడం కలకలం రేపుతోంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రచార విభాగంలో భద్రపరిచిన దాదాపు రూ.10 లక్షల విలువైన డాలర్లు కనిపించకుండా ...
Read moreDetailsతెలంగాణలో మరికొన్ని రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) TE-Poll మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నికల సందర్భంగా ఎదురయ్యే సమస్యలు, ...
Read moreDetailsబంగారం ధరలు పెరగడంతో హైదరాబాద్లో చైన్ స్నాచింగ్లు విపరీతంగా పెరిగాయని, అంతర్రాష్ట్ర ముఠాలు నగరంలో మకాం వేశాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నగర పోలీస్ కమిషనర్ ...
Read moreDetailsఅగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండటంతో పశ్చిమాసియాలో యుద్ధ ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. తన తల్లి అంజనా దేవి జన్మదినం సందర్భంగా జూ పార్క్లోని రెండు జిరాఫీలను ...
Read moreDetailsతెలంగాణ నుంచి ఏపీ మీదుగా తమిళనాడుకు ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారాన్ని విడుదల చేసింది. చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12759/12760) ప్రయాణ ...
Read moreDetailsహిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL), రాజస్థాన్లో చార్జ్మ్యాన్ (ఎలక్ట్రికల్), ఎలక్ట్రీషియన్, డబ్ల్యూఈడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 18 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా, ఐటీఐ, ...
Read moreDetailsపార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025–26 ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభివృద్ధి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ద్రవ్యోల్బణం తగ్గుదల, సాగు విస్తీర్ణం పెరుగుదల, ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు, స్టేషన్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే అధికారులతో విస్తృతంగా చర్చించారు. రైల్వే ప్రాజెక్టుల ...
Read moreDetailsనంద్యాల పట్టణంలో జ్యువెలరీ షాపులో చోరీ జరిగిన ఘటన కలకలం రేపింది. కొనుగోలుదారుల్లా నటిస్తూ షాపుకు వచ్చిన ఓ పురుషుడు, మహిళ కలిసి ఈ చోరీకి పాల్పడ్డారు. ...
Read moreDetailsరోడ్డుపక్కన తినుబండారాలు అమ్మే పేపర్ ప్లేట్లో బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలు కనిపించడం నెట్టింట కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదిక ఎక్స్లో ఈ ...
Read moreDetailsకృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, భారత ఐటీ రంగంలోని వైట్కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని 2025–26 ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఏఐలో భారీ ...
Read moreDetailsఛత్తీస్గఢ్–తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో గురువారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా దక్షిణ ప్రాంతం, పామెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు ...
Read moreDetailsఅధిక కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగిన అత్యంత ప్రాసెస్ చేసిన జంక్ఫుడ్ వినియోగం దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక సర్వే కీలక సూచనలు చేసింది. ఉదయం ...
Read moreDetailsకాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పార్టీ మారతారన్న ప్రచారం నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలతో శశిథరూర్ ...
Read moreDetailsఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను పూర్తిగా తొలగించి సమానత్వాన్ని పెంచాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ ...
Read moreDetailsవైకాపా పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న అంశం నిర్ధారణ కావడంతో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ...
Read moreDetailsహెచ్-1బీ వీసాల దుర్వినియోగం ఆరోపణలపై టెక్సాస్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఉత్తర టెక్సాస్కు చెందిన కొన్ని సంస్థలను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు టెక్సాస్ అటార్నీ ...
Read moreDetailsబడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ...
Read moreDetailsటీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ 2019లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంతో పాటు, ఆటపై ఆసక్తి ...
Read moreDetailsవిమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో నిర్వహించిన అంతిమ ...
Read moreDetailsరాష్ట్రంలోని ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల విలువైన పుస్తకాలను అందించేందుకు ఎమెస్కో సంస్థ ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఎమెస్కో ప్రతినిధి విజయకుమార్ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో మరో చారిత్రక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘కమిషన్ కర్మ యోగి’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ...
Read moreDetailsఅమెరికా ప్రభుత్వానికి చెందిన కీలకమైన, సున్నితమైన ఫైల్స్ చాట్జీపీటీ పబ్లిక్ వెర్షన్లో అప్లోడ్ అయ్యాయన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి భారత సంతతికి చెందిన ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net