Tag: News

Google కొత్త పాలసీ.. ఏఐ ప్లాన్‌కు ఓకే లేకపోతే ఎగ్జిట్ ఆఫర్!

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (Artificial Intelligence) ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజం Google తన భవిష్యత్ వ్యూహాలను ఏఐ ఆధారంగా మలుచుకుంటోంది. ...

Read moreDetails

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు అత్యంత ఆత్మీయ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోగానే, ముఖ్యమంత్రి నారా ...

Read moreDetails

‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై ఢిల్లీ పోలీసుల కఠిన చర్యలు

భారత సైన్యం మాజీ అధిపతి మనోజ్ ముకుంద్ నరవణె రచించిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం చుట్టూ ఏర్పడిన వివాదం ఇప్పుడు న్యాయపరమైన దశలోకి ప్రవేశించింది. ...

Read moreDetails

ఇండియా–పాక్ ..కొలంబోకు టికెట్ ధరలు ఆకాశమే హద్దు!

భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు… అది భావోద్వేగాల సమరం. ICC Men's T20 World Cupలో భాగంగా కొలంబోలోని R. Premadasa ...

Read moreDetails

“మాట్లాడిన తీరు నచ్చలేదు”.. టారిఫ్‌లపై ట్రంప్ స్పష్టీకరణ

అమెరికా అధ్యక్షుడు Donald Trump మరోసారి తన కఠిన వాణిజ్య విధానాన్ని స్పష్టంగా చూపించారు. స్విట్జర్లాండ్‌పై విధించిన టారిఫ్‌లను 30 శాతం నుంచి 39 శాతానికి పెంచడం ...

Read moreDetails

పాకాల బీచ్‌లో పండగ వాతావరణం.. సందడికి సిద్ధమా?

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కుటుంబంతో, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఒక మంచి అవకాశం రాబోతోంది. Pakala Beach వద్ద ఫిబ్రవరి 14, 15 తేదీల్లో రెండు ...

Read moreDetails

ఫాస్ఫరస్ ప్రయోజనాలు తెలుసా? ఎముకల బలానికి కీలక ఖనిజం

ఫాస్ఫరస్ ఒక ముఖ్యమైన ఖనిజం (Mineral). ఇది శరీరంలో కాల్షియంతో కలిసి ఎముకలు, పళ్ల బలానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. మన శరీరంలో కాల్షియం తర్వాత ఎక్కువగా ...

Read moreDetails

‘స్వయంభు’ టీజర్ విడుదల.. యోధుడిగా నిఖిల్ పవర్‌ఫుల్ అవతారం

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న Swayambhu టీజర్ విడుదలైన వెంటనే సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హీరో Nikhil Siddhartha ఈ చిత్రంలో పూర్తిగా కొత్త గెటప్‌లో, శక్తివంతమైన ...

Read moreDetails

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఫ్యాక్ట్‌షీట్‌లో మార్పులు.. సంతకాలకు ముందే కీలక సవరణలు

భారత్–అమెరికా మధ్య ఖరారైన ట్రేడ్ డీల్‌కు సంబంధించి విడుదలైన ఫ్యాక్ట్‌షీట్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. శ్వేతసౌధం సోమవారం విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్‌లో కొన్ని కీలక ...

Read moreDetails

ఫిబ్రవరి 15న భారత్–పాక్ హై వోల్టేజ్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్‌లో భారత్–పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. భారత్‌తో మ్యాచ్ ఆడబోమని తొలుత సంకేతాలు ఇచ్చిన పాకిస్థాన్, ఐసీసీ జోక్యంతో వెనక్కి ...

Read moreDetails

ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆకృతికి రజతం.. అంజుమ్‌కు కాంస్యం

ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా షూటర్లు అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధించారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్‌లో ఆకృతి దహియా 354.2 ...

Read moreDetails

మథురలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి సామూహిక ఆత్మహత్య

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర జిల్లా ఖప్పర్‌పుర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఇంట్లో మృతదేహాలుగా కనిపించడంతో ...

Read moreDetails

కెనడాలో ఘోర ఘటన.. స్కూల్ క్యాంపస్‌లో కాల్పులు

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో ఘోర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. టుంబ్లెర్ రిడ్జ్ సెకండరీ పాఠశాలలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడడంతో ఇప్పటివరకు 10 మంది ...

Read moreDetails

డీవార్మింగ్ కార్యక్రమం కలకలం.. ఆసుపత్రికి తరలించిన విద్యార్థులు

ఉత్తర్ ప్రదేశ్‌లో నేషనల్ డీవార్మింగ్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం అనుకోని ఘటనతో కలకలం రేపింది. పాఠశాలల్లో పిల్లలకు నులిపురుగుల నివారణ కోసం అల్బెండాజోల్ మాత్రలు పంపిణీ ...

Read moreDetails

పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించిన రేవంత్ రెడ్డి

తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రానికి ...

Read moreDetails

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి.. పోలింగ్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల బలోపేతానికి కీలకమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు నగరపాలక సంస్థల పరిధిలోని 412 డివిజన్లు, 116 ...

Read moreDetails

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి అమరావతిలో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ...

Read moreDetails

ఆలస్యంగా వచ్చారని విద్యార్థినులపై ప్రిన్సిపల్ దాడి

హనుమకొండ జిల్లా మడికొండలోని సంక్షేమ గురుకుల విద్యాలయం (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)లో జరిగిన ఘటన కలకలం రేపింది. ఇంటర్ బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న 11 మంది ...

Read moreDetails

మేకప్‌ వేయడానికి 5 గంటలు.. తీసేందుకు 2 గంటలు – రాధిక ట్రాన్స్‌ఫర్మేషన్‌

నాలుగు దశాబ్దాలుగా భారతీయ సినీ ప్రేక్షకులకు పరిచయమైన సీనియర్ నటి రాధిక మరోసారి తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా, పాత్రకు ప్రాధాన్యం ...

Read moreDetails

గుంటూరులో బిర్యానీ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు

బిస్మిల్లా హోటల్లో పాడైన మాంసం స్వాధీనం గుంటూరు నగరంలో ఆహార భద్రతపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరవ్యాప్తంగా ఏర్పాటు ...

Read moreDetails

హైదరాబాద్ ప్రమాదం: వనస్థలిపురంలో లారీని ఢీకొన్న అంబులెన్స్

హైదరాబాద్ లోని వనస్థలిపురం పరిధిలో శుక్రవారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వనస్థలిపురం ఆటోనగర్‌ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఓ అంబులెన్స్‌ వేగంగా ...

Read moreDetails

స్టాక్ మార్కెట్ లాభాలు: మూడో రోజూ పెరిగిన సెన్సెక్స్, నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజు కూడా లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, కొన్ని కంపెనీల బలమైన త్రైమాసిక ఫలితాలు ...

Read moreDetails

మక్తల్‌లో భాజపా అభ్యర్థి ఆత్మహత్య.. మున్సిపల్ ఎన్నికల్లో కలకలం

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో భాజపా అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడటం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మక్తల్ ...

Read moreDetails

T20 ప్రపంచకప్: నమీబియాపై నెదర్లాండ్స్ ఘన విజయం

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నమీబియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో నమీబియా ...

Read moreDetails

విజయవాడ కృష్ణానదిలో బహిరంగ ఈత పోటీలు!

విజయవాడలోని కృష్ణానది వేదికగా భారతదేశంలోనే అతిపెద్ద బహిరంగ నది ఈత పోటీలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ ఈవెంట్‌ను ...

Read moreDetails

విటమిన్ K: రక్తం గడ్డకట్టేందుకు నుంచి ఎముకల బలానికి వరకూ కీలక పాత్ర

విటమిన్ K మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లలో ఒకటి. ముఖ్యంగా రక్తం గడ్డకట్టే ప్రక్రియలో (Blood Clotting) ఇది కీలక పాత్ర పోషిస్తుంది. చిన్న గాయం ...

Read moreDetails

చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైలుకు రాజ్‌పాల్ యాదవ్

బాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన హాస్యశైలితో కోట్లాది మంది ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ నటుడు రాజ్‌పాల్ యాదవ్ జీవితంలో ఇప్పుడు తీవ్ర విషాద ఘట్టం చోటుచేసుకుంది. చెక్ బౌన్స్ ...

Read moreDetails

మళ్లీ దూకుడు పెంచిన బంగారం–వెండి ధరలు..

ఇటీవల భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. కొద్ది రోజుల కరెక్షన్‌ అనంతరం ఈ రెండు విలువైన లోహాలు తిరిగి పెరుగుదల బాట పట్టాయి. ...

Read moreDetails

అల్లాదుర్గం మండలంలో చిరుత సంచారం.. గ్రామ ప్రజలకు అటవీ శాఖ హెచ్చరిక

అల్లాదుర్గం మండలంలో చిరుత సంచారం స్థానికంగా కలకలం రేపింది. అకోలా–హైదరాబాద్ 161 జాతీయ రహదారి పక్కన ఉన్న అల్లాదుర్గం మండలం ఐబీ చౌరస్తా సమీపంలోని సర్వీస్ రోడ్డుపై ...

Read moreDetails

విశాఖ మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర అనుమతి

విశాఖపట్నం నగర ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం విశేషంగా మారింది. ఢిల్లీలో జరిగిన అధికారిక సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ...

Read moreDetails

డీజీపీ కార్యాలయం వద్ద భాజపా ఆందోళన.. ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితి

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో భాజపా అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు Congress కారణమని ఆరోపిస్తూ (భాజపా) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం ...

Read moreDetails

టీ20 వరల్డ్‌కప్ 2026: నెదర్లాండ్స్‌కు 157 పరుగుల లక్ష్యం

ICC Men’s T20 World Cup 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌–నమీబియా జట్ల మధ్య జరుగుతున్న కీలక పోరులో నెదర్లాండ్స్ జట్టుకు ...

Read moreDetails

మహా శివరాత్రి సందర్భంగా మహా శివోహం – భక్తి మహోత్సవానికి ఆహ్వానం

మహా శివరాత్రి అనే పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని మహా భక్తి ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న దివ్యమైన మహా శివోహం కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. https://youtube.com/shorts/WDElERPZ3xo?feature=share ...

Read moreDetails

రీల్ చూసి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన బాలుడు

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా వచ్చిన వీడియో చూసి ఆ ప్రాంతాన్ని చూడాలన్న ఉత్సాహంతో వెళ్లిన ఓ బాలుడు క్వారీ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ...

Read moreDetails

US జార్జియాలో హైవేపై విమానం అత్యవసర ల్యాండింగ్‌.. వాహనాలు ధ్వంసం

అమెరికా (US)లోని జార్జియా రాష్ట్రంలో శనివారం తీవ్ర ఉత్కంఠకు దారి తీసిన ఘటన చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న హైవేపై ఒక సింగిల్ ఇంజిన్ శిక్షణ విమానం (single-engine ...

Read moreDetails

దిల్లీలో చంద్రబాబు కీలక సమావేశం.. పోలవరం పురోగతిపై ఫోకస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ...

Read moreDetails

రజనీకాంత్ కొచ్చడైయాన్ కేసు: ₹2.5 కోట్లు చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశాలు

చెక్ బౌన్స్ కేసులో రజనీకాంత్ నటించిన ‘కొచ్చడైయాన్’ (తెలుగులో ‘విక్రమసింహ’) సినిమా నిర్మాతకు సంబంధించి మద్రాసు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరుకు చెందిన యాడ్ ...

Read moreDetails

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణ మరియు మౌలిక సదుపాయాల కల్పనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా జరిగిన మంత్రులు మరియు కార్యదర్శుల సదస్సులో ...

Read moreDetails

AI యుగంలో విజాగ్‌ను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చే దిశగా సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ పాలనలో AI, Google వంటి ఆధునిక సాంకేతికతలు కీలక పాత్ర పోషించనున్నాయి అని సీఎం Chandrababu Naidu స్పష్టం చేశారు. విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని ...

Read moreDetails

శరద్ పవార్ అస్వస్థత: దగ్గు, శ్వాస సమస్యలతో పుణెలో చికిత్స

పుణే | సోమవారం — ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు అస్వస్థత తలెత్తింది. దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను పుణెలోని Ruby Hall Clinicలో ...

Read moreDetails

పంజాబ్ తరగతి గదిలో కాల్పులు.. విద్యార్థి మృతి

పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. ఓ కాలేజీ తరగతి గదిలోనే విద్యార్థి తుపాకీతో కాల్చడంతో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి ...

Read moreDetails

Valentine Week 2026: రీ రిలీజ్‌లు, కొత్త సినిమాలతో థియేటర్లు కళకళ

Valentine Week 2026 టాలీవుడ్‌లో ప్రత్యేకమైన సినిమా సందడిని తీసుకొచ్చింది. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని థియేటర్లు ఈ వారం ప్రేమకథలతో నిండిపోనున్నాయి. పాత ప్రేమకథా చిత్రాల రీ ...

Read moreDetails

స్టాక్ మార్కెట్‌: ట్రేడ్ డీల్ ప్రభావంతో సెన్సెక్స్‌, నిఫ్టీ లాభాలు

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. భారత్‌–అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌కు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ ఖరారవడం, అలాగే కొన్ని కీలక కంపెనీల బలమైన త్రైమాసిక ...

Read moreDetails

టోక్యోను వణికించిన మంచు.. అయినా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు!

జపాన్ రాజధాని టోక్యో ఆదివారం అరుదైన మంచు వర్షంతో ఉలిక్కిపడింది. శనివారం సాయంత్రం మొదలైన భారీ మంచు కురుపు కారణంగా దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ...

Read moreDetails

సూరజ్‌కుండ్ మేళాలో విషాదం.. జాయ్‌రైడ్ కూలి పోలీసు అధికారి మృతి

హర్యానాలోని (Surajkund Mela)లో ఆదివారం సాయంత్రం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం సుమారు 6.15 గంటల సమయంలో ఓ జాయ్‌రైడ్ అకస్మాత్తుగా కూలిపోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ...

Read moreDetails

నదిలో పసికందును వదిలేసి భర్తకు ఫోన్‌.. చోడవరం ఘటన కలకలం

మానసిక సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ 40 రోజుల వయసున్న పసికందును నదిలో పడేసిన ఘటన చోడవరం లో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు ...

Read moreDetails

రేషన్‌ కార్డుదారులకు రూ.20కే గోధుమ పిండి: మంత్రి నాదెండ్ల మనోహర్‌

రేషన్‌ కార్డుదారులకు కేజీ గోధుమ పిండిని కేవలం రూ.20కే అందిస్తున్నామని, ఇది పాలిష్‌ చేసిన సన్నబియ్యంతో పోలిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ...

Read moreDetails

సబ్జెక్టులపై పట్టు ఉంటే విజయం సులభం: ప్రధాని మోదీ

పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ప్రధాని విద్యార్థులకు పలు సూచనలు ...

Read moreDetails
Page 92 of 99 1 91 92 93 99

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News