రాశి ఫలాలు – మీనం
June 22, 2026
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)
June 17, 2026
రాశి ఫలాలు – మేషం
June 22, 2026
‘వారణాసి’ ప్రాజెక్ట్పై గర్వంగా ఉందన్న ప్రియాంక చోప్రా
June 22, 2026
అమెరికాలో హెచ్-1బీ (H-1B) వీసా దరఖాస్తులపై భారీ ఫీజు పెంపు చేసినప్పటికీ, డిమాండ్ మాత్రం తగ్గలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ...
Read moreDetailsభారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో ఫ్రాన్స్లో జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశం (G7 Summit) సందర్భంగా భేటీ అయ్యే అవకాశం ...
Read moreDetailsఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. తాను జోక్యం చేసుకుని ఉండకపోతే నెతన్యాహు ...
Read moreDetailsదక్షిణ సూడాన్లో ఐక్యరాజ్యసమితి (ఐరాస) తరఫున శాంతి పరిరక్షణ విధులు నిర్వహిస్తున్న భారత బ్లూ హెల్మెట్లకు గౌరవం దక్కింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న సుమారు 550 మంది ...
Read moreDetailsఉక్రెయిన్లోని పలు నగరాలపై రష్యా భారీ స్థాయిలో దాడులు చేపట్టింది. 656 డ్రోన్లు, 73 క్షిపణులతో జరిగిన ఈ విరుచుకుపాటులో కనీసం 18 మంది మృతి చెందగా, ...
Read moreDetailsసుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన ఐదుగురు న్యాయమూర్తులు మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ శీల్ నాగు, జస్టిస్ శ్రీచంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవ, జస్టిస్ అరుణ్ పళ్లి, ...
Read moreDetailsఐదేళ్ల ప్రేమను ప్రత్యేకంగా వ్యక్తపరచాలని నిర్ణయించుకున్న ఒక యువ కెప్టెన్ చేసిన వినూత్న ప్రపోజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హెలిపాడ్ కన్నా మంచి వేదిక ...
Read moreDetailsజర్మనీ ప్రభుత్వం భారత ప్రయాణికులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. జర్మనీ విమానాశ్రయాల ద్వారా ఇతర దేశాలకు ట్రాన్సిట్లో వెళ్లే భారతీయ ప్రయాణికులకు ఇకపై ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ ...
Read moreDetailsభారత్ అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక జలాంతర్గామి ‘మత్స్య 6000’ ఈ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య సముద్ర పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ ...
Read moreDetailsకర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్భవన్లో సాయంత్రం 4:05 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. నూతన ప్రభుత్వ ఏర్పాటుతో ...
Read moreDetailsసాంకేతిక లోపాల కారణంగా ఇటీవల నిర్వహించిన సీయూఈటీ-యూజీ (CUET-UG) పరీక్షను రాయలేకపోయిన విద్యార్థులకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) మరో అవకాశం కల్పించింది. ఈ విద్యార్థుల కోసం ...
Read moreDetailsతెలంగాణ ఏర్పాటైన తర్వాత పెట్టుబడుల ఆకర్షణలో బెంగళూరును అధిగమించినట్లు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ ...
Read moreDetailsరాష్ట్రంలో బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ ...
Read moreDetailsవినియోగానికి మించిన మొత్తంలో విద్యుత్ బిల్లులు వసూలు చేసిన సందర్భాల్లో ఆ అదనపు సొమ్మును వినియోగదారులకు 18 శాతం వార్షిక వడ్డీతో కలిపి తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ...
Read moreDetailsహైదరాబాద్ ఇప్పటికే దేశంలోనే ప్రముఖ మెడికల్ హబ్గా మారిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పేదలకు మెరుగైన, అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించడంలో వైద్యులు ...
Read moreDetailsజనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జూబ్లీహిల్స్లోని తన నివాసం వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం ...
Read moreDetailsరాజమహేంద్రవరం నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పలు ప్రాంతాల్లో బైక్లపై సంచరిస్తూ మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనలతో నగరంలో ఉద్రిక్తత వాతావరణం ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ రవాణా సంస్థ (ఆర్టీసీ) తన పాత, ఎక్కువ కిలోమీటర్లు నడిచిన బస్సుల స్థానంలో పర్యావరణ హితమైన విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ...
Read moreDetailsవిశాఖపట్నంలో భారీ స్థాయిలో 2 గిగావాట్ల సామర్థ్యంతో హైపర్స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘ఎయిర్ ట్రంక్’ ఆసక్తి వ్యక్తం చేసిందని ...
Read moreDetailsపశ్చిమాసియాలో మళ్లీ తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారతీయ స్టాక్ మార్కెట్లపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల శాంతి ఒప్పందం ...
Read moreDetailsరష్యాలోని ప్రతిష్ఠాత్మక సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం (SPIEF) సమావేశంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాస్కో చేరుకున్నారు. ఆయనకు అక్కడ ...
Read moreDetailsఈరోజు బంగారం ధరలు: 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) 1 గ్రాము: ₹15,520 – ₹15,940 10 గ్రాములు: ₹1,55,200 – ₹1,59,400 22 క్యారెట్ల ...
Read moreDetailsరెండు చక్రాలపై సవారీ అంటే సన్నపురెడ్డి సుబ్బరామిరెడ్డికి చెప్పలేనంత ఇష్టం. వయసు 82 ఏళ్లు దాటినా ఆయనలో సైకిల్పై ఉన్న మక్కువ ఏమాత్రం తగ్గలేదు. ప్రకాశం జిల్లా ...
Read moreDetailsకులదేవత పిలుపు వచ్చినప్పుడు ఆలస్యం చేయకండి...! మన జీవితంలో కొన్ని సందర్భాలు యాదృచ్ఛికంగా జరిగినట్లుగా కనిపించినా, వాటి వెనుక దైవ సంకల్పం ఉంటుందని పెద్దలు చెబుతారు. అకస్మాత్తుగా ...
Read moreDetailsఉత్తర అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన కోమటి జయరాం తన తొలి అధికారిక పర్యటనలో భాగంగా టెక్సాస్ రాష్ట్రంలోని అర్వింగ్ (డాలస్) నగరంలో ...
Read moreDetailsరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు నిరాశ ఎదురైంది. ఆదివారం రెండో ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత సొంత నగరం బెంగళూరులో ఎలాంటి విజయోత్సవ ర్యాలీ లేదా ...
Read moreDetailsభారత్లో ఫిఫా వరల్డ్కప్ ప్రసార హక్కులపై అనిశ్చితి ఎట్టకేలకు తొలగిపోయింది. టోర్నీ ప్రారంభానికి కేవలం 10 రోజుల ముందు ఈ విషయంలో స్పష్టత వచ్చింది. జూన్ 11న ...
Read moreDetailsరామ్చరణ్ ‘పెద్ది’ కోసం భావోద్వేగ వ్యాఖ్యలు.. విజయవాడ ప్రీరిలీజ్ ఈవెంట్లో ఏమన్నారంటే? విజయవాడలో సోమవారం జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో రామ్చరణ్ ‘పెద్ది’ సినిమాపై తన మనసులోని భావాలను ...
Read moreDetailsకోలీవుడ్ స్టార్ హీరో విజయ్తో త్రిషకు రిలేషన్ ఉందంటూ వస్తున్న రూమర్స్ ఇటీవల సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ వార్తలపై సాధారణంగా వ్యక్తిగత ...
Read moreDetailsప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు సోమవారం హైదరాబాద్లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ...
Read moreDetailsనిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భువన్, శ్రీకర్లు ...
Read moreDetailsతెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పెద్ది’ (Peddi Movie) విడుదలకు సిద్ధమైంది. రామ్చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ...
Read moreDetailsరోజురోజుకూ కృత్రిమ మేధ (Artificial Intelligence) అన్ని రంగాల్లోకి వేగంగా విస్తరిస్తూ ప్రజల జీవితంలో కీలక భాగంగా మారుతోంది. చాట్జీపీటీ, క్లాడ్, జెమినై, గ్రోక్ వంటి ఏఐ ...
Read moreDetailsఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవసాయం, పరిశ్రమల్లో ఉపయోగించే దిగుమతి ఉపకరణాలపై విధించిన సుంకాలను తగ్గించారు. గతంలో 25%గా ఉన్న టారిఫ్లను 15%కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ...
Read moreDetailsప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ తన కొత్త అవెంజర్ స్ట్రీట్ 220 మోడల్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ ధరను ఎక్స్షోరూమ్లో ...
Read moreDetailsప్రైమ్ యూజర్లకు అమెజాన్ షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఉచితంగా అందిస్తున్న అమెజాన్ మ్యూజిక్ సేవల్లో ఇకపై ప్రకటనలు (యాడ్స్) కనిపించనున్నాయి. యాడ్-ఫ్రీ మ్యూజిక్, ఆఫ్లైన్ డౌన్లోడ్లు, ప్రీమియం ...
Read moreDetailsఅమెరికాలో లేఆఫ్ల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులు 60 రోజుల్లో కొత్త ఉద్యోగాన్ని సంపాదించాల్సిన పరిస్థితి నెలకొంది. లేకపోతే వారు దేశాన్ని విడిచిపోవాల్సి ఉంటుంది. ఈ ...
Read moreDetailsఅనగనగా ఒక గ్రామంలో ఎంతో ధనవంతురాలైన ఒక మహిళ నివసించేది. ఆమెకు సంపద ఎక్కువైనా, ఆశ కూడా అంతే ఎక్కువగా ఉండేది. ఒకరోజు ఆమె పొరుగింటి మహిళ ...
Read moreDetailsఅనగనగా ఒక అడవిలో బలమైన కొమ్ములు కలిగిన ఒక గొర్రెపోతు ఉండేది. తన బలంపై దానికి అమితమైన గర్వం. తన కొమ్ములతో ఎవరినైనా ఓడించగలనని భావిస్తూ, అడవిలోని ...
Read moreDetailsచాలా సంవత్సరాల క్రితం తక్షశిలలో చాణక్యుడు అనే గొప్ప బ్రాహ్మణ పండితుడు నివసించేవాడు. ఆయన అసాధారణమైన మేధస్సు, రాజకీయ చతురత, దూరదృష్టితో ప్రసిద్ధి పొందారు. భారత చరిత్రలో ...
Read moreDetailsఒక రోజు పాఠశాలలో ఒక బాలుడికి ఒక సందేహం కలిగింది. అతను తన గురువును కలుసుకుని అడిగాడు. “గురువుగారు, ఎక్కువగా మాట్లాడటం మంచిదా? లేక తక్కువగా మాట్లాడటం ...
Read moreDetailsఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న సమయంలో ఇంటికి ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఇద్దరు మహిళలు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో వలగాని ...
Read moreDetailsమాదకద్రవ్యాల రవాణా కోసం విక్రేతలు రోజురోజుకు కొత్త ఎత్తుగడలు అవలంబిస్తుండటంతో అధికారులే ఆశ్చర్యానికి గురవుతున్నారు. కేవలం రవాణానే కాకుండా, అమ్మకాల ద్వారా సంపాదించిన డబ్బును దేశం బయటకు ...
Read moreDetailsఏలూరు జిల్లాలో అంధురాలైన కుమార్తెతో పాటు ఆమె తల్లి దారుణ హత్యకు గురైన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన ...
Read moreDetailsఅన్నాడీఎంకేలో అంతర్గత కలహాలపై తీవ్ర ఆవేదనకు గురైన ఆ పార్టీ నాయకుడు మహేంద్రన్ (37) ఆత్మాహుతికి పాల్పడిన ఘటన తమిళనాడులో కలకలం సృష్టించింది. తంజావూరు జిల్లా కుంభకోణం ...
Read moreDetailsఅమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారిపై ట్రంప్ యంత్రాంగం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్న 30 మంది భారతీయులను అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. ...
Read moreDetailsఇరాన్తో జరిగిన యుద్ధంలో డ్రోన్ల దాడుల వల్ల ఎదురుదెబ్బలు తిన్న అమెరికా ఇప్పుడు తన రక్షణ వ్యూహాన్ని మార్చుకుంటోంది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో చౌక డ్రోన్లను ...
Read moreDetailsమధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఇప్పటి వరకు 282 ఎబోలా కేసులు నిర్ధారణ అయినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. వైరస్ బారిన పడిన ...
Read moreDetailsఅంతర్జాతీయ ఆంక్షల పరిధిలో ఉన్న ఒక ఆయిల్ ట్యాంకర్ రష్యా నుంచి చమురు తరలిస్తుండగా, ఫ్రాన్స్ నౌకాదళం బ్రిటన్ సహకారంతో దానిని అడ్డుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ...
Read moreDetailsచిన్నారులను సామాజిక మాధ్యమాల ప్రభావం నుంచి రక్షించేందుకు మలేసియా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం 16 ఏళ్లలోపు ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net