Tag: AP government

పీపీపీ ప్రాజెక్టులపై స్పష్టమైన విధానం.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ పాలసీ-2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో భారీ స్థాయిలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం ఈ విధానం ప్రధాన ఉద్దేశంగా ...

Read moreDetails

విజయవాడ నుంచి జిల్లాలకు 300 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు

మాతాశిశు సంరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను విస్తరిస్తోంది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన రవాణా అందించేందుకు మొత్తం ...

Read moreDetails

అమరావతి ఐకానిక్‌ భవనాల డిజైన్లపై లండన్‌లో చర్చలు

అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్‌ భవనాల తుది రూపకల్పనపై చర్చించేందుకు మంత్రి నారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం లండన్‌లో పర్యటిస్తోంది. అధికారిక పర్యటనలో భాగంగా మంత్రి, అధికారులు ఆదివారం ...

Read moreDetails

SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారి మంజులే బాలాజీ దిగంబర్‌ను బదిలీ చేసింది. ప్రస్తుతం స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (SIRD) అదనపు డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ...

Read moreDetails

ఈ నెలాఖరులోగా రెండు ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభిస్తాం: సీఎం

అమరావతి అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ నెలలోనే రాజధానికి సంబంధించి రెండు కీలక ప్రారంభాలు జరగనున్నాయని వెల్లడించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర ...

Read moreDetails

ఎన్ఆర్టీ సేవలు మరింత చేరువ.. కొత్త కోఆర్డినేటర్ల నియామకం

ప్రవాసాంధ్రుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎన్ఆర్టీ (APNRT) ఆధ్వర్యంలో రెండో విడత కోఆర్డినేటర్ల నియామకాలను చేపట్టింది. ...

Read moreDetails

దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వాట్సాప్‌తో సదరం సేవలు

ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులకు సదరం సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా సదరం సేవలను పొందే ...

Read moreDetails

పేదరికం లేని సమాజం చూడాలనేది నా కల: చంద్రబాబు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా ...

Read moreDetails

సూపర్‌ ఎల్‌నినో ప్రభావంపై రైతులతో సమావేశాలు నిర్వహించాలి: పవన్‌

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న సూపర్‌ ఎల్‌నినో పరిస్థితులు, ...

Read moreDetails

యువతకు లోకేశ్ భరోసా! 20 లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చే దిశగా వేగంగా అడుగులు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా విద్యా, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ...

Read moreDetails

నీరు లేనిదే అభివృద్ధి లేదు: జల సంరక్షణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పిలుపు!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల సంరక్షణ మరియు నీటి వనరుల నిర్వహణపై మంగళవారం కృష్ణా జిల్లా కానూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యశాలలో దిశానిర్దేశం చేశారు. ...

Read moreDetails

ఏపీకి పెట్టుబడుల వెల్లువ: 31 ప్రాజెక్టులు..₹39,436 కోట్ల పెట్టుబడులకు SIPB గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో మరో భారీ అడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశం ...

Read moreDetails

ఈఆర్‌సీ సంచలన నిర్ణయం: కరెంటు షాక్‌ మరణాలకు రూ. 8 లక్షల పరిహారం!

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ERC) రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఊరటనిస్తూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త టారిఫ్ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో ...

Read moreDetails

సామాన్యుడిపై ‘మీసేవ’ భారం: ఛార్జీలు 50% పెంపు.. నేటి నుంచే అమలు!

తెలంగాణ ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా సామాన్యులకు అందే పౌర సేవల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ...

Read moreDetails

ప్రధాని మోదీతో లోకేశ్‌, కూటమి ఎంపీల ముఖ్య భేటీ – అమరావతి చట్టబద్ధత పై కృతజ్ఞతలు!

మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని కూటమి ఎంపీల బృందం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ...

Read moreDetails

ట్రావెల్స్ యజమానులకు గుడ్ న్యూస్: బస్సుల పన్ను భారీగా తగ్గింపు!

ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఇటీవల ప్రకటించిన విధానం ప్రకారం, ట్రావెల్స్ బస్సుల పన్నును త్రైమాసికానికి సీటుకు రూ. 4,000 నుంచి రూ. 2,500కి తగ్గించనున్నారు. ...

Read moreDetails

ఏపీ ఇసుక కేసుల విచారణలో జాప్యం వద్దు…సుప్రీంకోర్టు ఆదేశం!!

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇసుక అక్రమ తవ్వకాలపై హైకోర్టులో పెండింగ్‌ కేసుల విచారణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News