Tag: Chandrababu naidu

స్వర్ణాంధ్ర విజన్‌కు భోగాపురం ఎయిర్‌పోర్టు కీలక మైలురాయి: మోదీ

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌ విజన్‌కు ఇది శుభదినమని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ...

Read moreDetails

2047 నాటికి భారత్‌ నంబర్‌ వన్‌.. ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసలు

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయాన్ని జాతికి అంకితం ...

Read moreDetails

13,750 మందితో థింసా నృత్యం.. మోదీకి ఘన స్వాగతం

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం భోగాపురంలో ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, ...

Read moreDetails

ఉత్తరాంధ్రకు మరో కీలక మైలురాయి.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ ప్రతిష్ఠాత్మక విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ...

Read moreDetails

ప్రతి నీటి బొట్టునూ పొదుపుగా వాడాలి: మంత్రి నిమ్మల రామానాయుడు

కాకినాడ జిల్లాలో ఏలేరు ఆయకట్టు పరిధిలో సాగునీటి పరిస్థితులను మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం పరిశీలించారు. పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోని ఏలేరు పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. ...

Read moreDetails

పదో తరగతి విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు ఆవేదన

పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకోవడంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శివాని ...

Read moreDetails

భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ఆహ్వానం

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రారంభించేందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అధికారికంగా ఆహ్వానించారు. పార్లమెంటు భవనంలోని ప్రధాని ...

Read moreDetails

“మావయ్యకు ప్రేమతో.. చంద్రబాబు బర్త్‌డే వేళ తారక్ వైరల్ ట్వీట్!”

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నందమూరి, నారా కుటుంబ సభ్యులతో పాటు ...

Read moreDetails

ఎమ్మెల్యేకు బాబు క్లాస్: ప్రవర్తన మార్చుకో.. లేదంటే ఇబ్బంది పడతావు!

కూటమి ప్రభుత్వంలో క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో శ్రీకాకుళం ...

Read moreDetails

అమరావతి అంటే అడ్రస్.. చంద్రబాబు అంటే భరోసా: మాస్ డైరెక్టర్ బోయపాటి పవర్ ఫుల్ కామెంట్స్!

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని వింజనంపాడులో ఉన్న కిట్స్ (KITS) ఇంజినీరింగ్ కళాశాల వేడుకలు 'యువ 2కె26' మాస్ గర్జనతో మారుమోగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ...

Read moreDetails

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యం: ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం!

తిరుపతిలో నిర్వహించిన పీ-4 తొలి వార్షికోత్సవ కార్యక్రమం రాష్ట్రంలో సామాజిక మార్పుకు నాంది పలికే వేదికగా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, పేదరికం లేని సమాజ నిర్మాణమే ...

Read moreDetails

భారీ ప్రణాళికలు అమల్లో…తాగునీటి సమస్యలకు చెక్

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. 2028 నాటికి అన్ని గ్రామాల్లో కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా ...

Read moreDetails

జల్ జీవన్ మిషన్ 2.0: ‘వికసిత్ భారత్’ దిశగా కీలక అడుగు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ రెండో దశకు శ్రీకారం చుట్టింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంలో భాగంగా, ...

Read moreDetails

ప్రధాని మోడీ నేతృత్వంలో నూతన విద్యా విధానం, విద్యార్థులకు గరిష్ట ప్రయోజనం!!

నూతన జాతీయ విద్యా విధానం కేంద్రం ప్రతిపాదించిన సమూల మార్పులకు తెరుస్తుంది. ప్రాథమిక విద్య నుండి ఉన్నతస్థాయి విద్య వరకు విద్యావ్యవస్థను మరింత సరళీకరించి, పిల్లలకు ప్రీస్కూల్ ...

Read moreDetails

పిల్లల పెంపకానికి ప్రభుత్వం అండ.. కొత్త పథకాలు సిద్ధం..అసెంబ్లీలో సీఎం ప్రకటన..!!

రాష్ట్రంలో జనాభా సమతుల్యతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ‘జనాభా నిర్వహణ విధానం’పై ముసాయిదా విడుదల చేస్తూ పలు ...

Read moreDetails

ఏఐ వ్యవసాయంపై బిల్ గేట్స్ ఫోకస్… ఉండవల్లిలో ప్రత్యక్ష పరిశీలన

అమరావతి సమీపంలోని ఉండవల్లిలో ఏఐ ఆధారిత వ్యవసాయ విధానాలను Bill Gates సమగ్రంగా పరిశీలించారు. రాష్ట్రంలో అమలవుతున్న సాంకేతిక ఆధారిత వ్యవసాయ పద్ధతులను N. Chandrababu Naiduతో ...

Read moreDetails

2002 నుంచి 2026 వరకు.. అమరావతిలో చరిత్రాత్మక భేటీ

అమరావతి వేదికగా జరిగిన ఈ సమావేశం రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రెండు దశాబ్దాల క్రితం జరిగిన తొలి భేటీ తర్వాత మళ్లీ ఈ కలయిక ...

Read moreDetails

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి అమరావతిలో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ...

Read moreDetails

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణ మరియు మౌలిక సదుపాయాల కల్పనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా జరిగిన మంత్రులు మరియు కార్యదర్శుల సదస్సులో ...

Read moreDetails

AI యుగంలో విజాగ్‌ను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చే దిశగా సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ పాలనలో AI, Google వంటి ఆధునిక సాంకేతికతలు కీలక పాత్ర పోషించనున్నాయి అని సీఎం Chandrababu Naidu స్పష్టం చేశారు. విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని ...

Read moreDetails

మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు కూడా చేరేలా అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో ...

Read moreDetails

అమరావతి క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన: నేషనల్ క్వాంటమ్ మిషన్‌ లో కీలక పాత్ర

దేశంలోని నేషనల్ క్వాంటమ్ మిషన్ అమలులో అమరావతి కీలక కేంద్రంగా మారనుందని కేంద్రమంత్రి Jitendra Singh స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతి లో ప్రతిపాదిత ...

Read moreDetails

ప్రపంచ స్థాయి క్వాంటం హబ్‌గా అమరావతి

క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ద్వారా అమరావతిని భవిష్యత్తు టెక్నాలజీలకు కేంద్రంగా నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ ...

Read moreDetails

ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే లక్ష్యం

ముఖ్యమంత్రి ప్రసంగం - అమరావతిలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన సాగునీటి సంఘాల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి ఎకరాకూ నీరిందించడమే ప్రభుత్వ ప్రథమ ...

Read moreDetails

రైతుల సమస్యలు తెలుసుకుంటున్న ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. దొర్నిపాడు మండలం కేసీ కెనాల్ 24వ బ్లాక్ వద్ద నీటి ...

Read moreDetails

సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించాలి: సీఎం చంద్రబాబు నాయుడు

గుంటూరు కలెక్టరేట్ – ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం నిజంగా అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ...

Read moreDetails

తప్పుడు ప్రచారాలతో ప్రజలను వైకాపా మభ్యపెడుతోంది: మంత్రి నారా లోకేశ్

అమరావతి – తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా గత వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా విమర్శించారు. టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ...

Read moreDetails

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి – జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ సేవలను, ఆయన చూపిన ...

Read moreDetails

అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరైన మంత్రి నారా లోకేష్ | దివంగత నేతకు నివాళులు

బారామతి (మహారాష్ట్ర) – మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. బారామతిలో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొని, అజిత్ పవార్ భౌతికకాయాన్ని ...

Read moreDetails

అజిత్‌ పవార్‌కు అంతిమ వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ అంత్యక్రియలు గురువారం బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. విద్యా ప్రతిష్ఠాన్‌ మైదానంలో నిర్వహించిన అంతిమ ...

Read moreDetails

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ నేతల శిక్షణా తరగతులు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న పార్లమెంటరీ స్థాయి నేతల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. శిక్షణా తరగతుల్లో పాల్గొన్న నేతల ప్రసంగాలు, చర్చలను ...

Read moreDetails

అజిత్‌ పవార్‌ మృతిపై ఏపీ క్యాబినెట్‌ సంతాప తీర్మానం.

మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఏపీ క్యాబినెట్‌ ...

Read moreDetails

ఓటమి నుంచి విజేతగా.. ఏపీ విద్యావ్యవస్థలో నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు!

పట్టుదలతో సాగిన ప్రయాణం: 2019 మంగళగిరి ఎన్నికల ఓటమిని చూసి చాలామంది విమర్శించినా, నారా లోకేష్ ఎక్కడా అధైర్యపడలేదు. తన తల్లి ఇచ్చిన స్ఫూర్తితో, చిరునవ్వుతో ఆ ...

Read moreDetails

ఏపీ లోక్‌భవన్ ఎట్ హోం: రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్, సీఎం, పవన్ కల్యాణ్ పాల్గొనడం

ఆంధ్రప్రదేశ్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఏపీ లోక్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమం విజయవంతంగా ...

Read moreDetails

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టులు అన్యాయం: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫైర్

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టులపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రూ.700 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ఆందోళనకు దిగిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ...

Read moreDetails

పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో చంద్రబాబు వేట: జ్యూరిచ్‌లో సీఎంకు ఘనస్వాగతం!

జనవరి 19 నుండి 22, 2026 వరకు దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.జ్యూరిచ్‌లోని హిల్టన్ ...

Read moreDetails

భగవంతుడి సాక్షిగా చెబుతున్నా.. చంద్రన్న ప్రాణాలతో క్షేమంగా బయటకు రావాలని మొక్కుకున్నాను

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అయిన సమయంలో, ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ సినీ నిర్మాత బండ్ల గణేష్ గారు ...

Read moreDetails

అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం: బడ్జెట్ వినియోగంపై సీరియస్ హెచ్చరికలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో బడ్జెట్ నిధుల వినియోగంపై అసహనం వ్యక్తం చేశారు. మార్చి 15లోగా కేటాయించిన నిధులను ఖర్చు చేసి, పెండింగ్ ...

Read moreDetails

పండుగ ప్రయాణంలోనూ అభివృద్ధి పై దృష్టి… హెలికాప్టర్‌ లో సూర్యలంకపై సీఎం సమీక్ష

పండుగ సంబరాల కోసం సొంతూరు నారావారిపల్లెకు హెలికాప్టర్‌లో వెళ్తూనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పనులపై దృష్టి కొనసాగించారు. ఒడిలో ఫైల్స్, మదిలో రాష్ట్రాభివృద్ధితో ప్రయాణంలోనే కీలక ...

Read moreDetails

సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు – న్యూట్రిఫుల్ సెంటర్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి

మంగళగిరి, అక్టోబర్ 31:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన ...

Read moreDetails

రాజధాని నిర్మాణాల్లో వేగం, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

నిర్మాణాల్లో జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశం – రైతుల రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లో ఆలస్యం జరగరాదు అమరావతి, అక్టోబర్ 31:రాజధాని అమరావతి నిర్మాణ పనులు ...

Read moreDetails

తుఫాన్ ప్రభావం తగ్గించేందుకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు – 24 గంటల్లో నీటి నిల్వల మళ్లింపు, కేంద్రానికి నివేదిక సమర్పణ

అమరావతి, అక్టోబర్ 31:మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నీట మునిగిన పంట పొలాలను యుద్ధప్రాతిపదికన రక్షించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ...

Read moreDetails

రాజధాని నిర్మాణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష – వేగం, నాణ్యతపై దృష్టి సారించాలని ఆదేశం

అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ ఉన్నతాధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు ...

Read moreDetails

సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులు అర్పించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన ...

Read moreDetails

తుఫాన్ ప్రభావాన్ని తగ్గించిన టెక్నాలజీ – సీఎం చంద్రబాబు మీడియా సమావేశం

అమరావతి:మొంథా తుఫాన్ ప్రభావాన్ని తగ్గించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తుఫాన్ సమయంలో ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీ సాయంతో, సమన్వయంతో పనిచేయడం ...

Read moreDetails

తుపాను తాకిడిని తగ్గించిన ముందస్తు చర్యలు – సీఎం చంద్రబాబు మీడియా సమావేశం

అమరావతి, సచివాలయం:మొంథా తుపాను సృష్టించిన ప్రభావం, ప్రభుత్వ చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. తుపాను తీవ్రతను ముందుగానే అంచనా ...

Read moreDetails

యువతకు ఉద్యోగాల గేట్ వేగా ‘నైపుణ్యం’ పోర్టల్ – సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి, అక్టోబర్ 30:రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల సేతగా ‘నైపుణ్యం’ పోర్టల్ నిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతీ నెలా, ప్రతీ ...

Read moreDetails

అమరావతి: నైపుణ్యాభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష – ఉద్యోగ అవకాశాల పెంపుపై దృష్టి

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు ...

Read moreDetails

మొంథా తుపాను ప్రభావం: రాష్ట్రానికి భారీ నష్టం, ఇది పెనువిపత్తు అని సీఎం చంద్రబాబు వ్యాఖ్య

అల్లవరం: మొంథా తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై తీవ్రంగా పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పేర్కొన్నారు. తుపాను కారణంగా రాష్ట్రం భారీ నష్టాన్ని చవిచూసిందని, ఇది ...

Read moreDetails

తుపానా ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్‌ పరిశీలన

అమరావతి: మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ వ్యూ నిర్వహించారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News