Tag: Chandrababu naidu

ధీరజ్‌ బొమ్మదేవర చరిత్ర సృష్టించారు.. చంద్రబాబు అభినందనలు

ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన భారత ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవరపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. వ్యక్తిగత ...

Read moreDetails

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. వైఖానస ఆగమ సంప్రదాయాలను అనుసరించి ...

Read moreDetails

ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం.. ప్రవాసాంధ్రులే బ్రాండ్ అంబాసిడర్లు: లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు కీలక భాగస్వాములు కావాలని తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా వివిధ ...

Read moreDetails

ప్రతీకారం నా లక్ష్యం కాదు.. ప్రజల సంక్షేమమే ధ్యేయం: చంద్రబాబు

ప్రజలు ఆర్థికంగా బలపడటంతో పాటు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు కక్షపూరిత రాజకీయాలపై ఆసక్తి లేదని, ...

Read moreDetails

ఏపీ రైల్వే కనెక్టివిటీకి భారీ ఊతం.. 3, 4వ లైన్లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌ రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రేణిగుంట–అరక్కోణం రైల్వే మార్గంలో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి ...

Read moreDetails

రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 115 రైతు బజార్లు, మొబైల్‌ కౌంటర్ల ద్వారా కిలో ...

Read moreDetails

చంద్రబాబును బంధించినా.. నిజాన్ని బంధించలేరు: లోకేశ్‌

చంద్రబాబు అరెస్టు ఘటనకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ నాటి పరిణామాలను గుర్తుచేసుకున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి ...

Read moreDetails

నియోజకవర్గానికి రూ.కోటి.. చిన్న సమస్యలకు తక్షణ పరిష్కారం

రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ...

Read moreDetails

గరుడసేవకు తరలిరానున్న భక్తులు.. తిరుమల, తిరుపతిలో ప్రత్యేక ట్రాఫిక్‌ ప్రణాళిక

సింధూ నదీ జలాలను స్థానిక అవసరాలకు మరింత సమర్థంగా వినియోగించుకునే దిశగా లద్దాఖ్‌లో కీలక అడుగు పడింది. ఉప్సీ ప్రాంతంలో భారత్‌ తొలి రాతి చెక్‌డ్యామ్‌ను నిర్మించింది. ...

Read moreDetails

మహిళల చేతుల్లో కొత్త పరిశ్రమలు.. 5 లక్షల లక్ష్యం!

మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.. వారిని ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టింది. 2026-27 ఆర్థిక ...

Read moreDetails

పోలీసు క్రీడాకారులకు ఇక అత్యుత్తమ శిక్షణ

రాష్ట్ర పోలీసు శాఖలోని క్రీడా ప్రతిభను వెలికితీసి జాతీయస్థాయిలో రాణించేలా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగా ‘ఏపీ పోలీస్‌ ...

Read moreDetails

చంద్రబాబుకు మంత్రుల ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం గురువారం జరిగింది. సమావేశానికి సీఎం చంద్రబాబు చేరుకోగానే మంత్రులు అందరూ లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం ...

Read moreDetails

అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు.. అర్హతే ప్రామాణికం

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. కొత్త పింఛన్ల కోసం ...

Read moreDetails

26 నెలల్లో పోలవరం ఎడమ కాలువ పూర్తి

పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడంతో ఆ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. 213 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువ ఏలేరు, ...

Read moreDetails

ఉత్తరాంధ్రకు గోదారమ్మ.. పోలవరం ఎడమ కాలువ ద్వారా జల ప్రవాహం

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకొచ్చే కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ...

Read moreDetails

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రాంతానికి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ...

Read moreDetails

వెలిగొండ పూర్తి చేయకుండా పైలాన్‌తో జగన్‌ డ్రామాలు: మాగుంట

వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైకాపా అధినేత జగన్‌.. తన ఐదేళ్ల పాలనలో ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేదని ఒంగోలు ఎంపీ ...

Read moreDetails

పూల సుబ్బయ్య కుమార్తెలకు సీఎం చంద్రబాబు సత్కారం

వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌-1ను సీఎం చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రాజెక్టు కోసం సుదీర్ఘకాలం పోరాడిన పూల సుబ్బయ్య కుటుంబాన్ని ...

Read moreDetails

వెలిగొండకు జలకళ.. ఫేజ్‌-1ను జాతికి అంకితం చేసిన చంద్రబాబు

గంటవానిపల్లి సమీపంలోని వెలిగొండ ఫీడర్‌ కెనాల్‌ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేశారు. తర్వాత ...

Read moreDetails

వెలిగొండతో మూడు దశాబ్దాల ప్రజల కల సాకారం: లోకేశ్‌

మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారమవుతోందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. వెలిగొండ నుంచి కృష్ణా జలాలు ప్రవహించడం ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. ...

Read moreDetails

గిరిజన ప్రాంత ఉద్యోగాలు గిరిజనులకే.. త్వరలో కొత్త జీవో: చంద్రబాబు

గిరిజనుల సంక్షేమం, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అల్లూరి జిల్లా అరకు లోయ మండలం గన్నెలలో నిర్వహించిన సమావేశంలో ...

Read moreDetails

ఏపీలో పచ్చదనం పెంపే లక్ష్యం.. 2047 నాటికి 50 శాతం గ్రీన్‌ కవర్‌: నాగబాబు

రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఏపీ-గ్రీన్‌ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. భౌగోళిక విస్తీర్ణంలో ప్రస్తుతం ఉన్న 22.96 శాతం అటవీ విస్తీర్ణాన్ని 2047 నాటికి ...

Read moreDetails

వెలిగొండ నిర్వాసితులకు రూ.169 కోట్ల అదనపు పరిహారం

వెలిగొండ నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఇళ్లు నిర్మించుకుని గృహప్రవేశాలు చేసే వరకు ...

Read moreDetails

ఏపీలో అత్యవసర వైద్య సేవలకు భారీ బలోపేతం

ఆంధ్రప్రదేశ్‌లో అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌ కింద రాష్ట్రంలో 10 ...

Read moreDetails

స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్విమ్స్‌ ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ...

Read moreDetails

రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర

వైకాపా అధినేత జగన్‌కు రైతులపై నిజంగా ప్రేమ ఉంటే.. అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఎల్‌నినో పరిస్థితులపై చర్చలో ఎందుకు పాల్గొనలేదని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ...

Read moreDetails

నేపాల్‌ వరదలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. దిల్లీలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌

నేపాల్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ వాసుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నేపాల్‌లో ఏపీకి చెందిన ఎవరైనా వరదల ...

Read moreDetails

అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు.. 10 నెలల్లో పనులు పూర్తి చేయాలి: సీఎం

వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జులై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందిస్తోంది. గోదావరి ...

Read moreDetails

జోగి కుటుంబం వేధింపులపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదు: మేఘన

మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబం నుంచి తనకు వేధింపులు ఎదురయ్యాయని ఆయన కోడలు మేఘన ఆరోపించారు. ఈ వ్యవహారంపై విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు ...

Read moreDetails

హైదరాబాద్‌కు ఐటీ హబ్‌.. అమరావతికి క్వాంటమ్‌ హబ్‌: నారాయణ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని ఆధునిక సాంకేతికతకు, జ్ఞానానికి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి భవిష్యత్‌లో దేశంలోని ప్రముఖ నాలెడ్జ్‌ హబ్‌లలో ఒకటిగా నిలుస్తుందని ...

Read moreDetails

తిరుపతిలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఘనంగా శ్రీకారం

తిరుపతిలో అమరావతి ఛాంపియన్‌షిప్‌ 2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎస్వీ యూనివర్సిటీ తారకరామా గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి ...

Read moreDetails

తెలుగువారి సాహసానికి ప్రతీక ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఉండవల్లి నివాసంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను ...

Read moreDetails

సెప్టెంబరు తొలి వారంలో విశాఖ, అనకాపల్లికి గోదావరి జలాలు: చంద్రబాబు

అనకాపల్లి, విశాఖ ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సెప్టెంబరు తొలి వారంలోనే ఈ రెండు ప్రాంతాలకు గోదావరి జలాలను ...

Read moreDetails

31న వెలిగొండ జాతికి అంకితం.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముందు నిర్వాసితులకు పరిహారం చెల్లింపు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. మూడో విడతలో భాగంగా 2,027 నిర్వాసిత కుటుంబాలకు రూ.250 కోట్ల పరిహారాన్ని ...

Read moreDetails

విశాఖ తొట్లకొండకు బ్రిక్స్‌ ప్రతినిధుల సందర్శన

విశాఖపట్నంలో బ్రిక్స్‌ దేశాల క్రీడామంత్రుల సదస్సు ప్రారంభమైన నేపథ్యంలో.. తొలి రోజే విదేశీ ప్రతినిధులు నగరంలోని చారిత్రక బౌద్ధ క్షేత్రమైన తొట్లకొండను సందర్శించారు. కేంద్ర క్రీడలశాఖ మంత్రి ...

Read moreDetails

విశాఖలో బ్రిక్స్‌ యువజన, క్రీడా మంత్రుల భేటీ

బ్రిక్స్‌ కూటమి సమావేశాలకు విశాఖపట్నం వేదికగా నిలవనుంది. బ్రిక్స్‌ దేశాల యువజన, క్రీడాశాఖ మంత్రుల సమావేశం శని, ఆదివారాల్లో నగరంలో జరగనుంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ ...

Read moreDetails

ఒకే వేదికపై దక్షిణాది సీఎంలు.. కీలక అంశాలపై చర్చ

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన తమిళనాడులోని మహాబలిపురంలో దక్షిణ మండలి (సదరన్‌ కౌన్సిల్‌) సమావేశం కొనసాగుతోంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ భేటీలో ...

Read moreDetails

1,600 కుటుంబాలకు పరిహారం.. సీఎం చేతుల మీదుగా చెక్కుల పంపిణీ

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించింది. శాసనసభ ఆవరణలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 1,600 ...

Read moreDetails

బీసీలకు రాజకీయ రిజర్వేషన్లతోనే సముచిత ప్రాధాన్యం: మంత్రి సవిత

రాజకీయ రిజర్వేషన్లతోనే బీసీలకు మరింత సాధికారత, అభ్యున్నతి సాధ్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు ...

Read moreDetails

శ్రీవారి సేవలో బండ్ల గణేశ్‌.. కుమార్తె, అల్లుడితో కలిసి దర్శనం

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ తన కుమార్తె, నూతన అల్లుడితో కలిసి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో ...

Read moreDetails

గ్రూప్‌-1 పరీక్షల్లో అక్రమాలపై చంద్రబాబు ఫైర్‌

ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అత్యంత గోప్యంగా నిర్వహించాల్సిన జవాబు పత్రాలను ప్రైవేటు వ్యక్తుల ...

Read moreDetails

ఉద్యాన పంటలకు మహా ఊతం

ఉద్యాన హబ్‌ ద్వారా కేవలం పంటల సాగుకే పరిమితం కాకుండా.. రైతుకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఒకే వ్యవస్థలోకి తీసుకురానున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాతోపాటు సూక్ష్మసేద్యం, ...

Read moreDetails

డేటా సెంటర్లతో నీటి కొరత రాదు: లోకేశ్‌

విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న డేటా సెంటర్లపై వస్తున్న విమర్శలకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టత ఇచ్చారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖ నగరానికి ...

Read moreDetails

లక్షల మందికి నీళ్లివ్వాలంటే.. 7,321 కుటుంబాల త్యాగం

వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నల్లమలసాగర్‌ జలాశయంలోకి ఈ నెలాఖరులో నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జలాశయంలో నీరు చేరితే ప్రకాశం, నెల్లూరు, కడప ...

Read moreDetails

బీసీలకు 34% రిజర్వేషన్లు.. చరిత్రాత్మక నిర్ణయం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ...

Read moreDetails

చంద్రబాబు చెన్నై పర్యటన షెడ్యూల్‌ ఖరారు.. ఇదీ పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల చెన్నై పర్యటనకు సిద్ధమయ్యారు. ఆగస్టు 19, 20 తేదీల్లో సీఎం తమిళనాడు రాజధానిలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన ...

Read moreDetails

ఏపీ కేబినెట్‌ భేటీ.. బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయానికి కసరత్తు

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో జరుగుతున్న ఈ భేటీలో 55కు పైగా అంశాలను మంత్రివర్గం చర్చించే అవకాశం ...

Read moreDetails

బండ్ల గణేశ్‌ కుమార్తె పెళ్లికి సీఎంల హాజరు.. వధూవరులకు ఆశీస్సులు

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ...

Read moreDetails

ఆగస్టు చివరికి వెలిగొండ, పోలవరం లెఫ్ట్‌ మెయిన్‌ కెనాళ్లు ప్రారంభం: నిమ్మల

ఆంధ్రప్రదేశ్‌లో కీలక సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆగస్టు నెలాఖరులోగా వెలిగొండ, పోలవరం ప్రాజెక్టుల లెఫ్ట్‌ మెయిన్‌ ...

Read moreDetails

అమరావతి రైతుల త్యాగం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి: సీఎం

అమరావతి రైతులది త్యాగం మాత్రమే కాదు.. భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి అని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిని అనుసంధానించే ప్రధాన రహదారి సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ ...

Read moreDetails
Page 1 of 3 1 2 3

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News