Tag: LatestUpdates

పెద్ది’ కోసం బుచ్చిబాబు కారణంగా ఓకే చెప్పానన్న దివ్యేందు శర్మ

‘పెద్ది’ డైరెక్టర్ బుచ్చిబాబు సానాపై బాలీవుడ్ నటుడు Divyenndu Sharma ప్రశంసలు కురిపించారు. ఆయన కారణంగానే ‘పెద్ది’లో నటించేందుకు ఒప్పుకున్నానని వెల్లడించారు. Ram Charan హీరోగా బుచ్చిబాబు ...

Read moreDetails

‘కరుప్పు’ సీక్వెల్‌.. సూర్య హింట్‌ ఇచ్చారా!

సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్ జాబితాలో స్థానం సంపాదించుకున్న ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సూర్య, త్రిష ప్రధాన ...

Read moreDetails

సర్‌ప్రైజింగ్ క్లైమాక్స్‌తో ‘పెద్ది’ ఆకట్టుకుంటుందని— శివ రాజ్‌కుమార్

‘‘నేనెప్పుడూ నా మనసుకు దగ్గరైన పాత్రలే చేస్తా. ఈ సినిమాలో గౌర్నాయుడు కూడా అలాంటిదే. ఇది చాలా అద్భుతమైన కథ. నా పాత్రకి ఓ లక్ష్యం, మంచి ...

Read moreDetails

‘NBK111’లో కీలక పాత్రలో మంచు మనోజ్ — అధికారిక ప్రకటన

అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘#NBK111’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ...

Read moreDetails

ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్ విడుదల

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ అవతారంలో చెప్పిన డైలాగ్‌తో గ్లింప్స్ ప్రారంభమవుతూ సినిమాపై భారీ ఆసక్తిని రేపింది. “దేవుడు నాకొక గొప్ప వరం ఇచ్చాడు... ట్రిగ్గర్ నొక్కగానే మరిచిపోవడం” అంటూ ...

Read moreDetails

శక్తివంతమైన పాత్రలో బాలకృష్ణను డిజైన్ చేసినట్లు దర్శకుడు కొరటాల శివ ప్లాన్

కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో రూపొందనున్న కొత్త సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్వ నిర్మాణ ...

Read moreDetails

రెండు వాహనాలకే పరిమితమైన లోకేశ్‌ కాన్వాయ్‌

జడ్‌ కేటగిరి భద్రతలో ఉన్న మంత్రి నారా లోకేశ్‌ తన వాహనశ్రేణిని కుదించుకోవాలని నిర్ణయించారు. కాన్వాయ్‌లో ఉన్న వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలు ...

Read moreDetails

నెతన్యాహు రహస్య పర్యటన వార్తలను ఖండించిన యూఏఈ

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యూఏఈలో రహస్యంగా పర్యటించారన్న వార్తలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ ప్రచారాన్ని యునైటెడ్ ...

Read moreDetails

ఓటీటీలో కొత్త వెబ్‌సిరీస్‌లు.. ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్

ఈ వారం థియేటర్, ఓటీటీ రెండింటిలోనూ కంటెంట్ హవా కొనసాగనుంది. థియేటర్లకు వచ్చే సినిమాలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేపుతుండగా, ఓటీటీల్లో విడుదలవుతున్న వెబ్‌సిరీస్‌లు ఇంటి వద్దనే ...

Read moreDetails

రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రారంభం..

జనగణన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో “స్వీయ నమోదు” (Self Enumeration) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ వివరాలను నమోదు చేయాలని ...

Read moreDetails

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌ ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్ర మండలిలో కొత్త ఎమ్మెల్సీలుగా కోదండరాం మరియు మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించారు. ఈ ...

Read moreDetails

తిరుపతిలో ఉచితంగా పెట్రోల్‌ పంపిణీ.. బంక్‌ వద్ద భారీ క్యూ

తిరుపతిలో పెట్రోల్‌ కొరత కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మధ్య ఈ ఉచిత పెట్రోల్‌ పంపిణీ కార్యక్రమం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా భారీ సంఖ్యలో వాహనదారులు ...

Read moreDetails

ఇంధనంపై ప్యానిక్‌ వద్దు.. ప్రజలకు కలెక్టర్‌ ఆనంద్‌ విజ్ఞప్తి

పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాపై వస్తున్న వదంతుల నేపథ్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఆనంద్ కీలక ప్రకటన చేశారు. ఇంధన లభ్యతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ప్రజలు ...

Read moreDetails

డీజిల్‌, పెట్రోల్‌ సరఫరా పెరగాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత సమస్యపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితమే సమస్యను గుర్తించినప్పటికీ తగిన చర్యలు ...

Read moreDetails

బహ్రెయిన్‌లో నరసాపురం యువతి ఆత్మహత్య..

ఉపాధి కోసం బహ్రెయిన్‌ వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన వర్ధనపు కవిత (23) అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం ...

Read moreDetails

సీఎస్‌ఐఆర్‌ సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు దరఖాస్తులు ప్రారంభం

దేశంలోని ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు గొప్ప అవకాశం లభించింది. జాతీయ ప్రాధాన్య సంస్థ ఏసీఎస్‌ఐఆర్ (Academy of Scientific and Innovative ...

Read moreDetails

రఘువంశీ ఔట్‌పై తీవ్ర వివాదం..

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు రఘువంశీ ఔట్‌ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. మ్యాచ్‌లో ఐదో ఓవర్లో ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో జరిగిన ఘటన ఇప్పుడు పెద్ద ...

Read moreDetails

రామ్‌చరణ్ ‘పెద్ది’ విడుదల తేదీ ఖరారు.. జూన్‌ 25న థియేటర్లలోకి

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ...

Read moreDetails

ప్రచురితం కాని పుస్తకంపై చర్చలు సరికాదని వ్యాఖ్య… రాహుల్ గాంధీపై పరోక్ష విమర్శలు

భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె తన రచించిన పుస్తకం ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై ఇటీవల జరుగుతున్న చర్చలపై స్పందించారు. పుస్తకం ఇంకా ...

Read moreDetails

రాజ్యసభ సభ్యుల వరుస రాజీనామాలతో ఆమ్‌ఆద్మీ పార్టీకి భారీ షాక్

ఆమ్‌ఆద్మీ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చడ్ఢా సహా ఆరుగురు సభ్యులు రాజీనామా చేయడంతో పార్టీ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. ఈ క్రమంలో ...

Read moreDetails

తెలంగాణలో ప్రతి ఇంటి లెక్కింపు… జనగణనపై కీలక ప్రకటన

తెలంగాణ భౌగోళిక పరిధిలోని ప్రతి ఇంటిని లెక్కిస్తామని జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతీ హాళికెరి తెలిపారు. జనగణన సేకరణ విధానంపై ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆసుపత్రులు, ...

Read moreDetails

హెచ్‌సీఏ అవకతవకలపై సిట్ దర్యాప్తు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో జరిగిన ఆర్థిక మరియు పరిపాలన అవకతవకలపై సీబీసీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ...

Read moreDetails

తెలంగాణలో కొత్త పార్టీ… ‘తెలంగాణ రాష్ట్ర సేన’తో కవిత ఎంట్రీ

తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో పార్టీని మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో ...

Read moreDetails

ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష… తక్షణ చర్యలకు ఆదేశాలు

రాష్ట్రంలో ఇంధన కొరత అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర సమీక్ష నిర్వహించారు. పలుచోట్ల పెట్రోల్ బంకులు మూసివేయబడుతున్న పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు, రైతులు ...

Read moreDetails

ఇంధన కొరత … రాష్ట్రంలో బంకుల వద్ద రద్దీ

రాష్ట్రంలో ఇంధన కొరతపై వస్తున్న వార్తలతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బంకులకు ట్యాంకర్లు ఆలస్యంగా చేరడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. కొన్నిచోట్ల ...

Read moreDetails

సీఎం చంద్రబాబు వ్యాఖ్యల వక్రీకరణపై లోకేశ్‌ ఆగ్రహం

టిడ్కో ఇళ్ల కార్యక్రమంలో ఇచ్చిన హామీపై తప్పుడు ప్రచారం… చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.తిరుపతి జిల్లాలో జరిగిన టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేసిన ...

Read moreDetails

2030 నాటికి 50 కోట్ల విమాన ప్రయాణికులు

భారత విమానయాన రంగం భవిష్యత్తులో మరింత వేగంగా అభివృద్ధి చెందనుందని నవీ ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (NMIA) సీఈఓ బీవీజేకే శర్మ తెలిపారు. 2030 నాటికి దేశంలో ...

Read moreDetails

అమెజాన్ ఇండియా భారీ పెట్టుబడి – రూ.2,800 కోట్ల ప్రణాళిక

అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు మెరుగుపరచడం ఈ ...

Read moreDetails

ఇన్ఫోసిస్‌లో భారీ నియామకాలు – 20,000 మంది ఫ్రెషర్లకు అవకాశం

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీ నియామక ప్రణాళికను ప్రకటించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20,000 మంది ఫ్రెషర్లను నియమించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ ...

Read moreDetails

డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త అడుగు – టెస్లా సైబర్‌క్యాబ్ లాంచ్

ప్రపంచ ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా, డ్రైవర్ లేకుండా నడిచే రోబోట్యాక్సీ సేవల దిశగా కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన ...

Read moreDetails

వొడాఫోన్ ఐడియా టారిఫ్‌ల పెంపు

ప్రైవేట్ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా తమ మొబైల్ టారిఫ్‌లను స్వల్పంగా పెంచనున్నట్లు ప్రకటించింది. పెద్ద స్థాయిలో కాకుండా పరిమిత పెంపు మాత్రమే ఉంటుందని సంస్థ స్పష్టం ...

Read moreDetails

తొండూరు కూడలిలో ఘోర రోడ్డు ప్రమాదం

తొండూరు కూడలిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక విద్యార్థి ప్రాణాలను బలిగొంది. వేసవి సెలవుల కోసం ఇంటికి వెళ్తున్న గురుప్రణీత్ కుమార్ (13) లారీ ఢీకొనడంతో ...

Read moreDetails

కర్నూలు జిల్లాలో యువకుడి దారుణ హత్య

కర్నూలు జిల్లాలో జరిగిన రథోత్సవ వేడుక విషాదంగా మారింది. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో జరిగిన తిరుణాళ్లలో ఇద్దరు యువకుల మధ్య చోటుచేసుకున్న గొడవ హత్యకు దారితీసింది. వంశీ, ...

Read moreDetails

వలస కూలీ హత్య కేసులో యువకుడు అరెస్ట్

వలస కూలీ హత్య కేసును మిల్స్‌కాలనీ పోలీసులు ఛేదించారు. డబ్బు దోచుకునే ఉద్దేశంతో ఓ యువకుడు వృద్ధుడిని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బిహార్‌కు చెందిన ...

Read moreDetails

పుత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

పుత్తూరు పట్టణ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక యువకుడి ప్రాణాలను బలిగొంది. వివాహ వేడుకకు తల్లిదండ్రులతో హాజరైన ధర్మతేజ (23), అనంతరం స్నేహితులతో కలిసి ...

Read moreDetails

యువతిపై ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన

మంగళగిరి గ్రామీణ పోలీసుల సత్వర స్పందనతో ఓ యువతి ప్రమాదం నుంచి రక్షించబడింది. బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చిన యువతి తన స్వస్థలానికి వెళ్లేందుకు ఆటో ఎక్కగా ...

Read moreDetails

బెర్లిన్‌లో ఇరాన్ మాజీ యువరాజు పహ్లవీపై దాడి

ఇరాన్ బహిష్కృత యువరాజు రెజా పహ్లవీపై జర్మనీ రాజధాని బెర్లిన్‌లో దాడి ఘటన కలకలం సృష్టించింది. ఫెడరల్ న్యూస్ కాన్ఫరెన్స్ భవనంలో మీడియా సమావేశం ముగించుకుని బయటకు ...

Read moreDetails

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ స్కీమ్‌కు తొలి ఆమోదం – ఒక్కరికే అవకాశం

అమెరికా పౌరసత్వం పొందాలని కోరుకునే సంపన్నుల కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన “గోల్డ్ కార్డ్” స్కీమ్‌పై కీలక అప్డేట్ వెలువడింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ...

Read moreDetails

ఇరాన్ నౌకలను కాల్చేయండి – అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశం

కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ పడవలు మైన్స్ అమర్చుతున్నాయని ఆరోపణల నేపథ్యంలో, వాటిని లక్ష్యంగా ...

Read moreDetails

ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఆరోగ్యంపై అంతర్జాతీయ రిపోర్ట్స్

ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై తాజా అంతర్జాతీయ కథనాలు సంచలనంగా మారాయి. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల సమయంలో ఆయనకు కాలికి గాయం కావడంతో పాటు ...

Read moreDetails

ఇరాన్‌తో ఒప్పందానికి రావాలని ట్రంప్ సూచన

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను ఉపయోగించబోమని స్పష్టం చేస్తూ, ఈ యుద్ధంలో సంప్రదాయ పద్ధతులతోనే ...

Read moreDetails

తొలి దశ ఎన్నికల పోలింగ్‌పై అమిత్ షా విమర్శలు

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన తొలి దశ ఎన్నికల పోలింగ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ప్రజలు ...

Read moreDetails

బెంగాల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు ప్రశంసలు

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంపై సుప్రీంకోర్టు హర్షం వ్యక్తం చేసింది. ఎటువంటి హింసాత్మక ఘటనలు లేకుండా పోలింగ్ నిర్వహించడాన్ని ఎన్నికల ...

Read moreDetails

రెండో దశ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొలిదశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగడం ప్రజాస్వామ్య విజయమని ఆయన ...

Read moreDetails

మధ్యప్రదేశ్‌లో దుండగుల దాడి.. బ్యాంక్‌లో భారీ దోపిడి

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో సంచలన బ్యాంక్ దోపిడి చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు సాయుధ దుండగులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖను టార్గెట్ ...

Read moreDetails

మహిళా బిల్లుపై భాజపా నాటకం: కేటీఆర్ తీవ్ర విమర్శలు

హైదరాబాద్‌: మహిళా రిజర్వేషన్ల బిల్లుపై భాజపా వైఖరిని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. మహిళా బిల్లు పేరుతో రాజకీయ నాటకం ఆడిందని, దేశ ప్రజలు ...

Read moreDetails

వరంగల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ACB తనిఖీలు

వరంగల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ACB దాడులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సాధారణంగా ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయంలో ఈ స్థాయిలో అవినీతి వెలుగులోకి రావడం ...

Read moreDetails

డెబిట్ కార్డులపై రోజువారీ లిమిట్ తగ్గింపు

కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభంతో బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలతో పాటు పలు బ్యాంకులు తమ ...

Read moreDetails

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు

బంగ్లాదేశ్‌లో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దౌలత్‌దియా ఫెర్రీ ఘాట్ వద్ద పద్మా నదిలోకి ఒక ప్రయాణికుల బస్సు దూసుకెళ్లింది. ఫెర్రీ ఎక్కే సమయంలో డ్రైవర్‌ నియంత్రణ ...

Read moreDetails

సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనకేబినెట్ భేటీ

సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో అభివృద్ధి ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News