Tag: shivasakthi net

ఫిఫా కీలక నిర్ణయం.. ఫోలారిన్ బాలోగన్ సస్పెన్షన్ ఎత్తివేత

ఫిఫా (FIFA) అమెరికన్ ఫుట్‌బాలర్ ఫోలారిన్ బాలోగన్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. దీంతో ప్రిక్వార్టర్స్‌లో బెల్జియంతో జరిగే మ్యాచ్‌లో అతను ఆడేందుకు మార్గం సుగమమైంది. రౌండ్-32లో బోస్నియాతో ...

Read moreDetails

అబుధాబీ బిగ్ టికెట్‌లో దిల్లీ గృహిణికి రూ.65 కోట్ల జాక్‌పాట్

యూఏఈ రాజధాని అబుధాబీలో ప్రతి నెలా నిర్వహించే ‘బిగ్ టికెట్’ లైవ్ డ్రాలో భారత గృహిణికి భారీ జాక్‌పాట్ తగిలింది. దిల్లీకి చెందిన 42 ఏళ్ల కనికా ...

Read moreDetails

హిందువులను దోచుకునేవారు అధికారంలో ఉన్నారని ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు

శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హిందువులను దోచుకునేవారు అధికారంలో ఉండటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఓ దోపిడీదారుడిని అతని ...

Read moreDetails

ఉత్తర్‌ప్రదేశ్‌లో మొసలి దాడి.. మహిళ మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లా సుజౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో మొసలి దాడి ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ విషాద ఘటనలో ...

Read moreDetails

మహారాష్ట్రను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. పుణె–ముంబయి హైవేలు మూసివేత

మహారాష్ట్రలో భారీ వర్షాలు జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో కొండచరియలు విరిగిపడటంతో పుణె–ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే (Pune–Mumbai Expressway), పాత ముంబయి–పుణె హైవేపై రాకపోకలు ...

Read moreDetails

అగ్నివీరుల శాశ్వత నియామకాల్లో పెంపు దిశగా భారత సైన్యం ప్రణాళికలు

అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్ల సేవా కాలం పూర్తయ్యాక అగ్నివీరుల శాశ్వత నియామకాలను పెంచే దిశగా భారత సైన్యం పరిశీలన ప్రారంభించింది. నౌకాదళం తమ అగ్నివీర్ సిబ్బందిలో ...

Read moreDetails

కాళేశ్వరం నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ మంత్రి శ్రీధర్‌బాబు విమర్శలు

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం బ్యారేజీల ...

Read moreDetails

హైడ్రా చర్యలపై కాంగ్రెస్–మజ్లిస్ మౌనం: కిషన్‌రెడ్డి ఆరోపణలు

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. హైడ్రా చర్యల విషయంలో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. హైడ్రా పేద ముస్లింల ...

Read moreDetails

ఫాతిమా విద్యాసంస్థలపై హైకోర్టు ప్రశ్నలు.. ప్రభుత్వ మౌనంపై బండి సంజయ్ ఆగ్రహం

ఒవైసీకి చెందిన ఫాతిమా విద్యాసంస్థలపై హైకోర్టు ప్రశ్నలు సంధిస్తున్నప్పటికీ ప్రభుత్వం వివరణ ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ...

Read moreDetails

జీఓల్లో తప్పిదం.. మూడు నర్సింగ్ కళాశాలల విద్యార్థులకు ఇబ్బందులు

ప్రభుత్వ అధికారుల విడుదల చేసిన జీఓల్లో జరిగిన తప్పిదం మూడు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రెగ్యులర్ అధ్యాపకుల నియామకం జరగకపోవడంతో పూర్తి ...

Read moreDetails

బహ్రెయిన్ సముద్ర తీర ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి

బహ్రెయిన్‌లో జరిగిన సముద్ర తీర ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. దుర్రత్ అల్ బహ్రెయిన్ ప్రాంతంలోని సముద్ర తీరంలో జరిగిన ఈ ఘటనలో ...

Read moreDetails

ఈ నెల 10న ఏపీ మంత్రివర్గ సమావేశం.. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ

రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం జరగనుంది. తొలుత ఈ సమావేశాన్ని ఈ నెల 8వ ...

Read moreDetails

పది మంది ఏపీ మత్స్యకారులను కాపాడిన ఒడిశా మెరైన్ పోలీసులు

ఒడిశా రాష్ట్రంలోని పూరీ సముద్ర తీరంలో ప్రమాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పది మంది మత్స్యకారులను అక్కడి మెరైన్‌ పోలీసులు సురక్షితంగా రక్షించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ ...

Read moreDetails

ఏపీలో పెట్టుబడులకు సహకరించండి: కొరియా కంపెనీలకు మంత్రి లోకేశ్ ఆహ్వానం

సెమీ కండక్టర్‌ మిషన్‌ లక్ష్యాలకు అనుగుణంగా, ఏపీ ఎలక్ట్రానిక్స్‌ పాలసీ 4.0ను బలోపేతం చేయడానికి దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు, చిప్‌ దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ...

Read moreDetails

రూ.400 కోట్ల అంబేడ్కర్ విగ్రహానికి రెండున్నరేళ్లకే వెలిసిన రంగులు

విజయవాడ నగరంలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భారీ విగ్రహం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైకాపా ప్రభుత్వ హయాంలో సుమారు రూ.400 కోట్ల ...

Read moreDetails

116 ఏళ్ల నవనీతమ్మకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన తితిదే

116 ఏళ్ల వయసులోనూ అచంచలమైన భక్తితో కాలినడకన తిరుమలకు చేరుకున్న నవనీతమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రత్యేక గౌరవం కల్పించింది. తితిదే ఛైర్మన్ బీ ఆర్ ...

Read moreDetails

అజినోమోటో ప్రమాదకరమా? నిపుణుల కీలక హెచ్చరికలు

ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగం చాలా సాధారణమైపోయింది. నూడుల్స్, ఫ్రైడ్ రైస్, సూప్స్, మంచూరియా వంటి చైనీస్ వంటకాల్లో ప్రత్యేక రుచి ...

Read moreDetails

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కీళ్ల నొప్పులు.. నిపుణుల హెచ్చరిక

ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో గంటల తరబడి కుర్చీకి పరిమితమై పని చేయడం సాధారణంగా మారిపోయింది. అయితే ఎక్కువసేపు తప్పుడు భంగిమలో కూర్చోవడం వల్ల మోకాళ్లు, నడుము, తుంటి ...

Read moreDetails

మటన్ తినేటప్పుడు జాగ్రత్త.. ఏ భాగాల్లో కొవ్వు ఎక్కువ?

అంతర్జాతీయ వైద్య సంస్థ క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నివేదికల ప్రకారం మటన్‌లోని అన్ని భాగాల్లో కొవ్వు ఒకేలా ఉండదని స్పష్టమవుతోంది. మనం ఎంచుకునే ముక్క ఆధారంగా కేలరీలు, సంతృప్త ...

Read moreDetails

మైగ్రేన్, ఐరన్ లోపం మధ్య అనుబంధంపై కొత్త స్టడీ

ఇటీవల కాలంలో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో మైగ్రేన్ తలనొప్పి, రక్తహీనత (అనీమియా) ప్రధానమైనవిగా మారాయి. తాజా పరిశోధనల ప్రకారం ఈ రెండు సమస్యల మధ్య ...

Read moreDetails

ఉప్పల్‌లో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త

ఉప్పల్‌ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆదర్శ నగర్‌లో సురేశ్‌ తన భార్య జెస్సికాను కత్తితో పొడిచి హత్య చేశాడు. నర్సుగా పని చేస్తున్న ...

Read moreDetails

గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య

గబ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో అభిరూప్‌ (20) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా బయ్యారం మండలం ...

Read moreDetails

కారు క్లచ్‌లో కొబ్బరిబొండం ఇరుక్కోవడంతో ప్రమాదం?

ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి పరిధిలోని విజయవాడ బైపాస్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని ...

Read moreDetails

కృష్ణా జిల్లాలో విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల ఆత్మహత్య

కృష్ణాజిల్లా గూడూరు మండలం అనంతాయిపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. అత్త రజని (60, కుమార్తె ...

Read moreDetails

వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఐటీ షేర్లలో భారీ కొనుగోళ్లు మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే తక్కువగా ...

Read moreDetails

‘శ్రీనివాస మంగాపురం’ జులై 30న థియేటర్లలో విడుదల

సూపర్‌స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా వెండితెరపైకి అడుగుపెడుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి ...

Read moreDetails

మోహన్‌లాల్ కొత్త సినిమా ‘నెడుంకండం మిరాకిల్’ టైటిల్ విడుదల

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో దిలీశ్ కుమార్ పోతన్ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘నెడుంకండం మిరాకిల్’ అనే టైటిల్‌ను ...

Read moreDetails

జులై 5న పెళ్లి చేసుకోనున్న ఆమిర్ ఖాన్

బాలీవుడ్ అగ్రనటుడు ఆమిర్ ఖాన్ నటించిన క్లాసిక్ చిత్రం ‘లగాన్’ విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ సినిమాపై మరోసారి చర్చ మొదలైంది. అశుతోష్ గోవారికర్ ...

Read moreDetails

మా రోజుల్లో ప్రిపరేషన్‌ అనే పదమే ఉండేది కాదు: అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ తన కెరీర్ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. తన బ్లాగ్‌లో ఆయన, తన కాలం నాటి సినిమా పరిస్థితులు మరియు నటన ...

Read moreDetails

జులై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ‘పెద్ది’

రామ్‌ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పెద్ది’ ఇటీవల విడుదలై మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ...

Read moreDetails

ఆస్ట్రియాపై స్పెయిన్ ఘన విజయం.. ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో స్పెయిన్ తన హవాను కొనసాగించింది. ఆస్ట్రియాపై 3-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించిన స్పానిష్ జట్టు ప్రిక్వార్టర్స్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది. మ్యాచ్ మొత్తం స్పెయిన్ ...

Read moreDetails

94 ఏళ్ల తర్వాత నాకౌట్‌లో గెలిచిన స్విట్జర్లాండ్

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్ జట్టు చరిత్ర సృష్టించింది. దాదాపు 94 ఏళ్ల విరామం తర్వాత ప్రపంచకప్ నాకౌట్ దశలో విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లోకి అర్హత సాధించింది. 32 ...

Read moreDetails

సాయి సుదర్శన్ అజేయ శతకం: భారత్–ఎ బలమైన స్థితిలో

శ్రీలంక–ఎతో జరుగుతున్న రెండో అనధికార టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్–ఎ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్–ఎ ఒక వికెట్ ...

Read moreDetails

519 నిమిషాలు గోల్ ఇవ్వకుండా రికార్డు సృష్టించిన ఉనాయ్ సైమన్

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో స్పెయిన్ గోల్‌కీపర్ ఉనాయ్ సైమన్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్ ముగిసే సమయానికి అతను వరుసగా 519 నిమిషాల పాటు గోల్ ఇవ్వకుండా ...

Read moreDetails

గ్రాండ్ చెస్ టూర్ జాగ్రెబ్‌లో గుకేశ్ పుంజుకున్నాడు

గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా జరుగుతున్న జాగ్రెబ్ అంచె టోర్నీలో భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ అద్భుతంగా పుంజుకున్నాడు. ర్యాపిడ్ విభాగంలో ఆరు రౌండ్ల తర్వాత ...

Read moreDetails

టాటా ఎలక్ట్రానిక్స్ డేటా చౌర్యంపై ప్రభుత్వం దర్యాప్తు

టాటా ఎలక్ట్రానిక్స్‌లో డేటా చౌర్యం ఆరోపణలపై ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించినట్లు ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ తెలిపారు. ఈ ఘటనలో యాపిల్ ఇంకా విడుదల చేయని ఓ ...

Read moreDetails

అదానీ ఎంటర్‌ప్రైజెస్ క్యూఐపీ ఇష్యూ పరిమాణం రూ.15,000 కోట్లకు పెంపు

అదానీ ఎంటర్‌ప్రైజెస్ అర్హులైన సంస్థాగత మదుపర్ల (QIP)కు షేర్ల జారీ పరిమాణాన్ని పెంచింది. తొలుత రూ.10,000 కోట్లుగా నిర్ణయించిన ఈ ఇష్యూను ఇప్పుడు రూ.15,000 కోట్లకు పెంచినట్లు ...

Read moreDetails

1.14 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్‌ను గెలుచుకున్న హెచ్‌సీఎల్ టెక్

ఐరోపా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్చూన్ గ్లోబల్-50 జాబితాలోని ఓ ప్రముఖ కంపెనీ నుంచి 1.14 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10,500 కోట్ల) భారీ ప్రాజెక్ట్‌ను పొందినట్లు ...

Read moreDetails

విమానాల నిర్వహణ కోసం ఎయిరిండియా–సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యం

టాటా గ్రూప్‌కు చెందిన ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ అనుబంధ సంస్థ సియా ఇంజినీరింగ్ కలిసి విమానాల మరమ్మతులు, నిర్వహణ, ఓవర్‌హాలింగ్ (MRO) సేవల కోసం సంయుక్త ...

Read moreDetails

జులైలో స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ల వరుస: ఒప్పో నుంచి సామ్‌సంగ్ వరకు

జులై నెలలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో లాంచ్‌ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఒప్పో తన కొత్త రెనో 16, రెనో 16C సిరీస్ ఫోన్లను విడుదల చేసి వినియోగదారుల ...

Read moreDetails

కాపీరైట్ ఉల్లంఘనపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు

ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్‌లలో భద్రతపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలు చేపట్టింది. తాజాగా టెలిగ్రామ్ (Telegram)కు కాపీరైట్ ఉల్లంఘన కంటెంట్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని నోటీసులు ...

Read moreDetails

టాప్-10 కార్ల జాబితాలో టాటా పంచ్, నెక్సాన్ ఆధిపత్యం

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ విభాగం జూన్ నెలలో తన సత్తా చాటింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో తొలి రెండు ...

Read moreDetails

ట్రంప్‌కు 321 వజ్రాలతో బంగారు ఉంగరం బహూకరించిన బెల్జియం

అమెరికా 250వ స్వాతంత్ర్యోత్సవం సందర్భంగా బెల్జియం వజ్రాల పరిశ్రమ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అరుదైన బహుమతిని అందజేసింది. 321 వజ్రాలు, 56 రత్నాలు, పచ్చలు పొదిగిన ...

Read moreDetails

భారత్ తరఫున ఖమేనీకి నివాళులర్పించిన ప్రతినిధులు

ఇరాన్ దివంగత సుప్రీం నేత ఆయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు శుక్రవారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. రాజధాని టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా మసీదులో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ...

Read moreDetails

ఖాళీ సమయాల్లో వార్తాపత్రికలు చదువుతా: డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఖాళీ సమయాన్ని ఎలా గడుపుతారనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్కువగా వార్తాపత్రికలు చదువుతానని, వాటిలోనూ తన గురించి వచ్చిన ...

Read moreDetails

ఖమేనీ అంత్యక్రియలు.. పక్కనే 14 నెలల మనవరాలి శవపేటిక

ఇరాన్ దివంగత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. రాజధాని టెహ్రాన్‌లో ఆయనతో పాటు మృతి చెందిన కుటుంబ సభ్యుల శవపేటికలను ప్రజల సందర్శనార్థం ...

Read moreDetails

ఇరాన్ అధికారులపై ఇజ్రాయెల్ హత్యాయత్న ఆరోపణలు ఖండన

పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం దిశగా చర్చలు కొనసాగుతున్న సమయంలో ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ హత్యాయత్నాలకు పాల్పడే అవకాశం ఉందన్న అమెరికా మీడియా ...

Read moreDetails

భారత సైనిక దళాల ఆధునికీకరణకు రూ.52 వేల కోట్ల ప్రతిపాదనకు ఆమోదం

దేశ సైనిక దళాల పోరాట సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి రూ.52,000 కోట్ల విలువైన ఆధునిక ఆయుధ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనలకు రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) ...

Read moreDetails

భారత్‌లో ఉంటే సీఈవో అయ్యేదాన్ని కాదేమో: ఇంద్రా నూయీ

బహుళజాతి సంస్థ పెప్సీకో మాజీ చైర్‌పర్సన్, సీఈవో ఇంద్రా నూయీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా కాకుండా భారత్‌ సహా ఇతర దేశాల్లో ఉండి ఉంటే తాను ...

Read moreDetails
Page 12 of 96 1 11 12 13 96

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News