Tag: shivasakthi news

సుప్రీంకోర్టు తీర్పుతో కొత్త మలుపు.. సుంకాల రీఫండ్‌పై స్పష్టత

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం గతంలో అమలు చేసిన టారిఫ్ విధానంపై వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ సుంకాల కారణంగా అనేక దిగుమతిదారులు ఆర్థికంగా నష్టపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. ...

Read moreDetails

పశ్చిమాసియాలో భారతీయులకు అండగా ఎంఈఏ.. కంట్రోల్‌రూం ఏర్పాటు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి పలు దేశాల్లో అనేకమంది భారతీయులు చిక్కుకుపోయినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు భారత ...

Read moreDetails

దిల్లీలో అమిత్‌షాతో సీఎం భేటీ.. పోలీసు వ్యవస్థ బలోపేతంపై చర్చ

రాష్ట్రంలో పెరుగుతున్న భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు మరిన్ని ఐపీఎస్‌ అధికారులను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ...

Read moreDetails

అమరావతి క్వాంటమ్‌ సిటీ.. ఏపీకి కొత్త అభివృద్ధి దిశ

రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేయడానికి మంత్రి నారా ...

Read moreDetails

వార్ ఎఫెక్ట్: ఇన్వెస్టర్ల నెత్తిన చమురు భారం.. పాతాళానికి చేరిన స్టాక్ సూచీలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు భారత స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ ప్రభావంతో ప్రధాన సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ భారీగా పతనమయ్యాయి. ప్రపంచ ఇంధన ...

Read moreDetails

కొత్తదాన్ని ప్రయత్నించినవాడే ముందుకు సాగాడు

రామాపురం అనే గ్రామంలో బ్రహ్మాజీ, రఘు అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ కూలి పనులు చేస్తూ తమ కుటుంబాలను పోషించుకునేవారు. అయితే రోజూ కష్టపడి ...

Read moreDetails

ఈరోజు బంగారం-వెండి ధరలు (04-03-2026)

బంగారం, వెండి ధరలు దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుసంధానంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ విలువ, అంతర్జాతీయ బంగారం–వెండి ధరలు, ద్రవ్యోల్బణం, ...

Read moreDetails

కేరళకు కొత్త పేరు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..!!

కేరళ రాష్ట్రానికి అధికారికంగా ‘కేరళం’ (Keralam) అనే పేరు పెట్టేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మలయాళ భాషా మూలాలకు అనుగుణంగా రాష్ట్రం పేరును మార్చాలని కేరళ ...

Read moreDetails

మేక దొంగతనం అనుమానం..గ్రామస్థుల దాడిలో విద్యార్థి మృతి..!

ఒడిశాలో అమానుష ఘటన వెలుగుచూసింది. మేకను దొంగిలించారన్న అనుమానంతో ఇద్దరు బాలులను గ్రామస్థులు తాడుతో కట్టేసి దారుణంగా కొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ...

Read moreDetails

రికార్డులు బద్దలు కొట్టిన టీ20 ప్రపంచకప్.. జియో హాట్‌స్టార్‌లో 6 కోట్ల మంది లైవ్ వ్యూయర్‌షిప్!

ప్రస్తుత ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్‌ 2026 వ్యూయర్‌షిప్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో దాదాపు 50 కోట్ల మంది ప్రేక్షకులు ఈ ...

Read moreDetails

హర్మూజ్ జలసంధి ఉద్రిక్తతలు.. మార్కెట్లలో భారీ నష్టం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లతో పాటు భారత స్టాక్ మార్కెట్లను కూడా తీవ్రంగా ప్రభావితం చేశాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధి ...

Read moreDetails

సంతోషంగా జీవిస్తోందని అసహనం… మాజీ భార్యను హతమార్చిన భర్త..!!

తూర్పుగోదావరి జిల్లాలో కుటుంబ కలహాలు భయానక ఘటనకు దారితీశాయి. తనతో విడిపోయిన మహిళ సంతోషంగా జీవనం సాగిస్తుండటాన్ని తట్టుకోలేక భర్త కత్తితో దాడి చేసి హతమార్చిన దారుణం ...

Read moreDetails

దండపల్లి క్రాస్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంగవరం మండలంలోని దండపల్లి క్రాస్ వద్ద బెంగళూరు–చెన్నై జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ...

Read moreDetails

తెలుగు మీడియాకు మర్యాదపూర్వక విందు.. రష్మిక గురించి విజయ్ క్రేజీ కామెంట్స్!

టాలీవుడ్‌లో ఎంతో కాలంగా అభిమానులను ఆకట్టుకుంటున్న జంట విజయ్ దేవరకొండ – రష్మిక వివాహ వేడుకలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ జంట వెడ్డింగ్ రిసెప్షన్ బుధవారం ...

Read moreDetails

టెక్నాలజీ ప్రపంచంలో కొత్త దశ… AIతో ఆర్థిక వ్యవస్థ మార్పు..!

ప్రపంచం వేగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలోకి అడుగుపెడుతోందని, ఇది కేవలం టెక్నాలజీ అప్‌గ్రేడ్ మాత్రమే కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థను మార్చే రీసెట్ అని జియో ...

Read moreDetails

పులుపు పండ్లు జలుబు పెంచుతాయా?.. అసలు నిజం ఇదే

జలుబు చేసినప్పుడు నిమ్మ, నారింజ వంటి పులుపు పండ్లు తింటే జలుబు మరింత పెరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. అందుకే చాలామంది ఆ పండ్లను పూర్తిగా మానేస్తారు. ...

Read moreDetails

వ్యవసాయంలో స్మార్ట్ టెక్నాలజీ… డ్రోన్‌తో విత్తనాల ప్రయోగం విజయవంతం..!

వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం వేగంగా పెరుగుతోంది. యంత్రాలు, స్మార్ట్ పరికరాల సహాయంతో రైతులు పనులను సులభతరం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వ్యవసాయంలో డ్రోన్ వినియోగం ...

Read moreDetails

సీఎం పదవి కాలమే నిర్ణయిస్తుంది.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు

కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి ...

Read moreDetails

సోలార్‌ పవర్‌లో కెరీర్‌ అవకాశాలు… 2030 నాటికి లక్షల ఉద్యోగాలు..!

పర్యావరణానికి అనుకూలమైన విద్యుత్ ఉత్పత్తి విధానాల్లో సౌరశక్తి (Solar Power) అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తిలో కాలుష్యం, అధిక వ్యయాలు ...

Read moreDetails

మళ్ళీ నవ్వులు పంచేందుకు వచ్చేస్తున్న శివాజీ – లయ.. ‘సాంప్రదాయిని’తో సందడి!

నటుడు శివాజీ, నటి లయ మరోసారి ప్రేక్షకులను నవ్వులతో అలరించేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. సుధీర్ శ్రీరామ్ ...

Read moreDetails

తమిళనాడు ఎన్నికలు భావోద్వేగం.. విజయ్ వ్యాఖ్యలు

కొన్ని నెలల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ సినీ నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం (టీవీకే)’ ...

Read moreDetails

తెలంగాణ వర్సిటీ హాస్టల్‌లో అర్ధరాత్రి గొడవ… పలువురికి గాయాలు..!!

కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఉన్న యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ వసతిగృహంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ...

Read moreDetails

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. భారతీయులకు అత్యవసర నంబర్లు విడుదల

పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య జరుగుతున్న దాడులు తీవ్రరూపం దాల్చడంతో గల్ఫ్‌ ప్రాంతం మొత్తం ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా ...

Read moreDetails

ఏపీకి బుల్లెట్‌ రైల్‌ అవకాశాలు… విజయవాడ – విశాఖపై దృష్టి..!!

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు కేంద్ర రైల్వేశాఖ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ–విశాఖపట్నం మధ్య హైస్పీడ్‌ బుల్లెట్‌ రైల్‌ కారిడార్‌ ...

Read moreDetails

పెన్సిల్‌తో గొలుసు కళ… గిన్నిస్ రికార్డు లక్ష్యంగా కళాకారుడు..!!

చిన్నప్పుడు పెన్సిల్‌ను చెక్కుతుంటే ముల్లు విరగకుండా చూసుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అలాంటిది పెన్సిల్‌ను చెక్కుతూనే దానిలోనే గొలుసులా లింకులు తయారు చేయడం అంటే ఎంతో ...

Read moreDetails

హర్మూజ్‌ మార్గం భద్రతపై అమెరికా హామీ

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ నిర్ణయం వల్ల గల్ఫ్‌ ...

Read moreDetails

అంతర్జాతీయ ఉద్రిక్తతల దెబ్బ: ‘టాక్సిక్’ రిలీజ్ పై మేకర్స్ కీలక నిర్ణయం!

కన్నడ స్టార్ హీరో యశ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘టాక్సిక్‌’ విడుదల వాయిదా పడింది. ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కిస్తున్న ఈ ...

Read moreDetails

ఆలయ ఉత్సవాల్లో అనుకోని ఘటన… నిప్పుల్లో పడిన భక్తులు..!!

నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో జరిగిన శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి కల్యాణోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున నిర్వహించిన సంప్రదాయ అగ్నిగుండం కార్యక్రమంలో భక్తులు ...

Read moreDetails

ఆడుకుంటూ ప్రాణం కోల్పోయిన చిన్నారి… బెలూన్ వల్ల విషాదం..!!

గుంటూరు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. బెలూన్‌తో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి గొంతులో బెలూన్ ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా ...

Read moreDetails

ఇంగ్లాండ్ మ్యాచ్ కి ముందు టీమిండియాకు రవిశాస్త్రి వ్యూహాత్మక సూచనలు..!!

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా బ్యాటింగ్ కాంబినేషన్‌పై మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఓపెనింగ్ స్థానంలో మార్పులు చేయాలని సూచిస్తూ ...

Read moreDetails

పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ..హైదరాబాద్‌లో పెట్రోల్ బంకులు మూసివేతా?

హైదరాబాద్ నగరంలో పెట్రోల్ బంకులు నాలుగు రోజుల పాటు మూసివేయనున్నాయంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పెట్రోల్ బంకుల వద్ద ...

Read moreDetails

ప్రగతి నగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. కళ్లముందే కాలిపోయిన 40 ఫర్నిచర్ దుకాణాలు

ప్రగతి నగర్ పరిధిలోని KGR కన్వెన్షన్ సమీపంలో ఈరోజు రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో అక్కడి ...

Read moreDetails

గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక భారీ అగ్నిప్రమాదం..

గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు ఎగసిపడడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ...

Read moreDetails

ఫుడ్ డెలివరీ రంగంలోకి ర్యాపిడో… ‘ఓన్‌లీ’ యాప్‌తో కొత్త సేవలు..!!

ద్విచక్ర వాహన రైడింగ్ సేవలతో ప్రాచుర్యం పొందిన ర్యాపిడో సంస్థ ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ‘ఓన్‌లీ’ (Ownly) అనే కొత్త యాప్‌ను ప్రారంభించింది. ...

Read moreDetails

వాణిజ్య ఒప్పందాల అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి: పరిశ్రమలకు ప్రధాని మోదీ పిలుపు.!

భారత్‌ వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTA) ద్వారా ఏర్పడుతున్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని పరిశ్రమలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పెట్టుబడులను వేగవంతం ...

Read moreDetails

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: మీ గ్రాసరీ బిల్లు పెరగబోతోందా? పూర్తి వివరాలు ఇవే..!!

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారతీయ కుటుంబాల వంటగదిపైనా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ రవాణా వ్యవస్థలో అంతరాయాలు ...

Read moreDetails

మహిళల్లో దీర్ఘకాల నొప్పుల వెనుక శాస్త్రీయ వివరణ

మహిళలు నొప్పిని ఎక్కువగా అనుభవిస్తారని చాలాకాలంగా ఒక అపోహ ఉంది. భావోద్వేగాల వల్లే వారు అలా అనుకుంటారని అనేవారు. కానీ తాజా శాస్త్రీయ పరిశోధనలు ఈ అభిప్రాయాన్ని ...

Read moreDetails

ఏసీబీ సోదాల్లో నోట్ల కట్టలు, బంగారం స్వాధీనం

ఏబీసీడబ్ల్యూవో గడ్డి బాల ముకుందరావుపై వచ్చిన ఫిర్యాదులు క్రమంగా తీవ్రతరమవడంతో ఏసీబీ అధికారులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా వసతిగృహాల మెస్ బిల్లుల మంజూరులో అవకతవకలు ...

Read moreDetails

హోలీ వేడుకల్లో విషాదం… నీటిగుంటలో మునిగి విద్యార్థి గల్లంతు

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం బసికాపురంలో హోలీ సంబరాలు విషాదంగా మారాయి. పండుగ సందర్భంగా నీటిగుంటలో ఈతకు దిగిన నలుగురు స్నేహితుల్లో ఒకరు ప్రమాదవశాత్తు మునిగి గల్లంతయ్యాడు.ఇంటర్ ...

Read moreDetails

విజయనగరంలో హోలీ ఘటన కలకలం

విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటన హోలీ వేడుకల్లో జాగ్రత్తలు ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది. రసాయనాలు కలిగిన రంగులు కళ్లకు తగలడం వల్ల చిన్నారులు తీవ్ర ...

Read moreDetails

హనుమాన్ ప్రాజెక్ట్‌తో మానవ–వన్యప్రాణి సంఘర్షణకు చెక్

రాష్ట్రంలో మానవ–వన్యప్రాణి సంఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ‘హనుమాన్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులు, పంటలను రక్షించడం ఈ ...

Read moreDetails

యువతలో పెరుగుతున్న వినికిడి లోపం… కారణం ఇదే!

ఇప్పటి జీవనశైలిలో శబ్ద కాలుష్యం పెద్ద ముప్పుగా మారింది. నైట్‌క్లబ్బులు, పబ్బులు, డిస్కోథెక్‌లు, సినిమా హాళ్లు, క్రీడా స్టేడియాలు, జిమ్‌లు, రద్దీ రోడ్లు—ఎక్కడ చూసినా శ్రుతిమించిన శబ్దాలే. ...

Read moreDetails

గల్ఫ్‌లో ఉన్న ప్రవాసుల రక్షణకు ప్రత్యేక చర్యలు – మంత్రి సుభాష్

గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న ప్రవాస ఆంధ్రుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి సుభాష్ వీడియో కాన్ఫరెన్స్ ...

Read moreDetails

ఇంద్రకీలాద్రి కుంభాభిషేకానికి సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం

విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 6 నుంచి 8 వరకు కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాలకు ముఖ్యమంత్రి ...

Read moreDetails

రైతన్నలకు పండుగ: కొత్తబురుజు వేదికగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి.

ఈ నెల 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలో విస్తృత పర్యటన చేయనున్నారు. డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన ...

Read moreDetails

HPCL రిక్రూట్‌మెంట్ 2026: జూనియర్ ఎగ్జిక్యూటివ్ నుండి మేనేజర్ స్థాయి వరకు ఖాళీలు.

ప్రభుత్వ రంగంలోని ప్రముఖ మహారత్న సంస్థ హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HPCL) పలు విభాగాల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 732 ...

Read moreDetails

గొల్లెగూడెంలో ఘోరం… ఇద్దరు చిన్నారులతో తల్లి బలవన్మరణం

యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లెగూడెం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హతమార్చి అనంతరం తాను కూడా బలవన్మరణానికి పాల్పడిన ...

Read moreDetails

చంద్రగ్రహణం వేళ శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేత

చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్త విధానాలు అమలు చేశారు. ఆగమ శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయాల్లో దేవాలయ ద్వారాలు మూసివేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ...

Read moreDetails

హెచ్‌ఆర్ విభాగంలో రాణించాలంటే కావాల్సిన ‘టాప్ 5’ నైపుణ్యాలు.

బీబీఎం మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిగా మానవ వనరుల (HR) విభాగంలో కెరీర్‌ కొనసాగించాలని అనుకోవడం మంచి నిర్ణయం. ప్రతి సంస్థలో ఉద్యోగుల నియామకం, శిక్షణ, పనితీరు ...

Read moreDetails

శాంతిభద్రతల మధ్య – ఎస్పీ కార్యాలయంలో రంగుల సంబరాలు

హోలీ పండుగ సందర్భంగా తెలంగాణలో పలు జిల్లాల్లో పోలీసులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. మహబూబాబాద్‌లో జిల్లా ఎస్పీ శబరీష్‌ ఆధ్వర్యంలో ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో రంగుల సంబరాలు ...

Read moreDetails
Page 101 of 117 1 100 101 102 117

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News