Tag: shivasakthimedia

మూడు భారత కంపెనీలపై అమెరికా సెనేటర్ల సంచలన ఆరోపణలు

వేలాది మంది అమెరికన్లు, పలు సంస్థలకు సంబంధించిన సున్నితమైన డేటాను మూడు భారత కంపెనీలు అక్రమంగా సేకరించి, హ్యాకింగ్‌కు పాల్పడ్డాయని అమెరికా సెనేటర్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ...

Read moreDetails

మధ్యంతర ఎన్నికల తర్వాతే ఇరాన్‌ యుద్ధానికి ముగింపు: ట్రంప్‌

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ యుద్ధం కొనసాగవచ్చని, ఆ తర్వాతే ...

Read moreDetails

‘మిస్టర్ సింగ్‌.. మా రోడ్లను వదిలిపెట్టండి’.. ట్రంప్‌ బృందంపై తీవ్ర విమర్శలు

భారతీయులపై అమెరికాలో మరోసారి వివాదాస్పద ప్రచారం తెరపైకి వచ్చింది. వలసల నియంత్రణను లక్ష్యంగా చేసుకుని అమెరికా హోంలాండ్‌ సెక్యూరిటీ విభాగం ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసిన ఓ ...

Read moreDetails

తమ్ముడూ విజయ్‌.. అవును నా దవడ విరిగింది: స్టాలిన్‌ కౌంటర్‌

తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్‌, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. అసెంబ్లీలో స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్‌ చేసిన సంజ్ఞపై డీఎంకే ...

Read moreDetails

మెహందీ ఆర్టిస్టుల ఉద్యోగాలకూ ఎసరు? వైరల్‌ వీడియోపై చర్చ

ఏఐ (Artificial Intelligence) ప్రభావంతో ఇప్పటికే పలు రంగాల్లో ఉద్యోగాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. ఇప్పుడు మెహందీ ఆర్టిస్టుల ఉపాధిపైనా చర్చ మొదలైంది. ఇందుకు కారణంగా నిలిచింది ...

Read moreDetails

ప్రియాంకా గాంధీ పేరుతో ఫేక్‌ ఏఐ వీడియోలు.. నమ్మొద్దని హెచ్చరిక

కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా పేరుతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న కొన్ని వీడియోలు నకిలీవని ఆమె కార్యాలయం వెల్లడించింది. కృత్రిమ మేధ సాయంతో ప్రియాంకా ...

Read moreDetails

చిన్నారుల సోషల్‌ మీడియా వినియోగానికి హద్దులు అవసరం: సుప్రీంకోర్టు

చిన్నారులు సోషల్‌ మీడియా, ఇతర డిజిటల్‌ వేదికలను సులభంగా వినియోగిస్తున్న నేపథ్యంలో వారి ఆన్‌లైన్‌ భద్రతకు తగిన రక్షణ చర్యలు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మైనర్లు డిజిటల్‌ ...

Read moreDetails

ముంబయి-గోవా హైవే పనులపై గడ్కరీ తీవ్ర ఆగ్రహం

ముంబయి-గోవా జాతీయ రహదారి విస్తరణ పనులు ఏళ్ల తరబడి కొనసాగుతుండటంపై కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ...

Read moreDetails

హైదరాబాద్‌లో విషాదం.. గంటల వ్యవధిలో దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌ లాలాగూడలో దంపతుల ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గంటల వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. కర్ణాటకలోని రాయచూర్‌కు చెందిన చరణప్ప, లక్ష్మి ...

Read moreDetails

తిరుపతి జిల్లాలో ట్రావెల్స్‌ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం

తిరుపతి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓజిలి మండలం రాజుపాలెం వద్ద ఈ ఘటన జరిగింది. బాపట్ల నుంచి బెంగళూరుకు 19 ...

Read moreDetails

ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

కృష్ణా జిల్లా యనమలకుదురులో ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. విజయవాడ సిటీ ఏఆర్‌ విభాగానికి చెందిన హెచ్‌ కానిస్టేబుల్‌ ఆర్లు రాజేశ్‌ ...

Read moreDetails

లగ్జరీ కారులో వచ్చి.. ఇంట్లో 36 సవర్ల బంగారం చోరీ

వేలూర్‌ జిల్లా కాట్పాడి తిరునగర్‌లో ఓ ఇంట్లో జరిగిన భారీ బంగారు నగల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంటి యజమాని రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులతో కలిసి ...

Read moreDetails

అనుకూల నివేదిక కోసం రూ.50 వేలు డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన డీఐఈవో

కళాశాలకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు రూ.50 వేల లంచం డిమాండ్‌ చేసిన సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి (డీఐఈవో) గోవిందరామ్‌ ఏసీబీ అధికారులకు చిక్కారు. సంగారెడ్డి ...

Read moreDetails

మోడలింగ్‌ నుంచి మొదలైన ప్రయాణం.. నటిని కావాలనే కలకు అదే ప్రేరణ: కృతి సనన్‌

చిత్ర పరిశ్రమలోకి రావడానికి ముందు తనకు మోడలింగ్‌ చేయాలనే ఆలోచన కూడా లేదని బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ తెలిపారు. అయితే, అనుకోకుండా వచ్చిన ఓ మోడలింగ్‌ ...

Read moreDetails

‘నేనేం స్టార్స్‌ ఇంట్లో పుట్టలేదు.. కష్టపడి ఎదిగాను’: ఉదయభాను

వ్యాఖ్యాతగా, నటిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఉదయభాను ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. దాదాపు 15 ఏళ్లుగా నిర్మాతగా మారాలనే కలతో ప్రయత్నాలు చేస్తున్న ఆమె.. ...

Read moreDetails

నా జీవితంలోకి వచ్చిన అతని నటనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: ఆర్తి

నటుడు జయం రవి భార్య ఆర్తి చేసిన తాజా ఇన్‌స్టా స్టోరీ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన జీవితంలోకి వచ్చిన ఓ వ్యక్తి నటనకు ఆస్కార్‌ ...

Read moreDetails

‘సర్దార్‌ 2’ సుందరి ఆషికా రంగనాథ్‌.. ఈ బ్యూటీ గురించి ఆసక్తికర విషయాలివే!

ఆషికా రంగనాథ్‌ పేరు దక్షిణాది సినీ పరిశ్రమలో పరిచయం లేనిది కాదు. కన్నడ చిత్రాలతో హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె.. తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు ...

Read moreDetails

‘సర్దార్‌ 2’.. ఈసారి స్పై మిషన్‌ ఎందుకు మెప్పించలేకపోయింది?

సర్దార్‌’లో నీటి సమస్యను ఆసక్తికరమైన స్పై థ్రిల్లర్‌గా మలిచిన దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌.. ఈసారి యాంటీబయాటిక్స్‌ దుర్వినియోగం, దాని వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలను కథాంశంగా ఎంచుకున్నారు. ...

Read moreDetails

జావా 42 ఆల్‌స్టార్స్‌ విడుదల.. ధర రూ.1.80 లక్షలు

మహీంద్రా గ్రూప్‌నకు చెందిన ప్రీమియం మోటార్‌సైకిల్‌ బ్రాండ్‌ క్లాసిక్‌ లెజెండ్స్‌.. జావా 42 ఆల్‌స్టార్స్‌ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధర ...

Read moreDetails

ఫిన్‌టెక్‌ ఎగుమతులకు భారత్‌లో అపార అవకాశాలు

దేశ సేవల రంగ ఎగుమతులను మరింత విస్తరించేందుకు ఫిన్‌టెక్‌ వంటి సాంకేతిక ఆధారిత ఆర్థిక సేవలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్య కార్యదర్శి ...

Read moreDetails

ప్రపంచ విమానాశ్రయ రంగంలో అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ @ 3

అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ హోల్డింగ్స్‌ (ఏఏహెచ్‌ఎల్‌) ప్రపంచ విమానాశ్రయ నిర్వహణ రంగంలో కీలక మైలురాయిని చేరుకుంది. అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడిదారుల నుంచి తాజాగా 1 బిలియన్‌ డాలర్ల ఈక్విటీ ...

Read moreDetails

పండగ వేళ చక్కెర ధరలకు కళ్లెం.. భారీగా మార్కెట్లోకి పంచదార

పండగల సీజన్‌ సమీపిస్తున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో చక్కెర సరఫరాను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. పండగల సమయంలో తీపి వంటకాలకు డిమాండ్‌ పెరగడంతో ...

Read moreDetails

కొత్త ఐఫోన్ల రాకతో పాత మోడళ్ల ధరలకు రెక్కలు

యాపిల్‌ కొత్త ఐఫోన్‌ 18 సిరీస్‌తో పాటు తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘ఐఫోన్‌ డ్యూయో’ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సాధారణంగా కొత్త ఐఫోన్లు విడుదలైన తర్వాత పాత మోడళ్ల ...

Read moreDetails

నాజీ సిద్ధాంతాలను అనుసరిస్తున్న భారాస: కాంగ్రెస్‌ మంత్రులు

తెలంగాణలో దళితులు, మహిళల భద్రత, ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా భారాస నేతలు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ మంత్రులు ఆరోపించారు. శాసనసభ ప్రాంగణంలో, వెలుపల చోటుచేసుకున్న ఘటనలపై కఠిన చర్యలు ...

Read moreDetails

పీఆర్‌సీ నివేదికపై సీఎస్‌ కీలక ఆదేశాలు.. త్వరగా సమర్పించాలని లేఖ

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ సంఘం(పీఆర్‌సీ) నివేదికపై ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పీఆర్‌సీ నివేదికను త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వానికి సమర్పించాలని కోరుతూ రాష్ట్ర ...

Read moreDetails

ప్రజా సమస్యలపై గొంతెత్తినందుకే మమ్మల్ని సస్పెండ్ చేశారు: హరీశ్‌రావు

భారాస ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై ఆ పార్టీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ టి.హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఇది భారాస ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్య కాదని, ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ ...

Read moreDetails

చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలి: కిషన్‌రెడ్డి

చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరిస్తూ, తమను ఎన్నుకున్న ప్రజల సమస్యలను సమర్థంగా ప్రస్తావించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి సూచించారు. రాజకీయ పార్టీల ...

Read moreDetails

సభా సమయాన్ని వృథా చేస్తున్నారు.. ఆ రెండు పార్టీలపై ఆది శ్రీనివాస్‌ ఫైర్‌

బయట బీఆర్‌ఎస్‌, శాసనసభ లోపల భాజపా గందరగోళం సృష్టిస్తూ సభా సమయాన్ని వృథా చేస్తున్నాయని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ...

Read moreDetails

ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం.. ప్రవాసాంధ్రులే బ్రాండ్ అంబాసిడర్లు: లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు కీలక భాగస్వాములు కావాలని తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా వివిధ ...

Read moreDetails

ప్రతీకారం నా లక్ష్యం కాదు.. ప్రజల సంక్షేమమే ధ్యేయం: చంద్రబాబు

ప్రజలు ఆర్థికంగా బలపడటంతో పాటు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు కక్షపూరిత రాజకీయాలపై ఆసక్తి లేదని, ...

Read moreDetails

నాగబాబుకు కేబినెట్‌ హోదా.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు)కు ఏపీ ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించింది. ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఆయనకు ఈ హోదాను ...

Read moreDetails

విజయవాడ-తిరుపతి మధ్య ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభం

తిరుపతి-విజయవాడ మధ్య ప్రయాణికుల రాకపోకలకు మరింత సౌకర్యం కల్పించేలా ప్రత్యేక విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఫ్లై-91 విమానయాన సంస్థ ఈ మార్గంలో సర్వీసులను గురువారం నుంచి ...

Read moreDetails

ఏపీ రైల్వే కనెక్టివిటీకి భారీ ఊతం.. 3, 4వ లైన్లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌ రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రేణిగుంట–అరక్కోణం రైల్వే మార్గంలో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి ...

Read moreDetails

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల జోరు.. ఒకే రోజు ఆరు కంపెనీల ఎంట్రీ

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి నెలకొంది. ఒకే రోజు ఏకంగా ఆరు మెయిన్‌బోర్డు ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్‌ కోసం అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబర్‌ 9న ప్రారంభమైన ఈ పబ్లిక్‌ ...

Read moreDetails

హెచ్‌టీ లైన్‌కు తీగ తగిలించి ఆత్మహత్య

వైఎస్సార్‌ కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్తు తీగలను ఒంటికి చుట్టుకుని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నందలూరు మండలం మదనమోహనపురం పంచాయతీ పరిధిలోని వెంకటరాజంపేట ...

Read moreDetails

భక్తుల నుంచి ఉద్యోగుల వరకు.. తితిదే పాలక మండలి కీలక నిర్ణయాలు

శ్రీవారి భక్తులు, తితిదే ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలక మండలి సమావేశంలో తీసుకున్న ...

Read moreDetails

గణేశ్‌ విగ్రహం తరలిస్తుండగా విషాదం.. డ్రైవర్‌ మృతి

స్సై ఎ. శేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ మండలం ఘనపూర్‌లోని విగ్రహాల తయారీ ప్రాంతం నుంచి అల్వాల్‌కు భారీ వినాయక విగ్రహాన్ని తరలించేందుకు నిర్వాహకుడు శరత్‌యాదవ్‌ ...

Read moreDetails

సినీఫక్కీలో హ్యాష్‌ ఆయిల్‌ రవాణా.. హైదరాబాద్‌లో ముగ్గురు అరెస్టు

హ్యాష్‌ ఆయిల్‌ను పోలీసుల కంటపడకుండా హైదరాబాద్‌కు తరలించేందుకు ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు వేసిన పక్కా పథకాన్ని పోలీసులు భగ్నం చేశారు. సాధారణ ప్రయాణికుల్లా లారీల్లో ప్రయాణిస్తూ, ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం దేశీయ స్టాక్‌ మార్కెట్లపై తీవ్రంగా పడింది. ముడి చమురు ధరలు భారీగా పెరిగి 100 డాలర్ల మార్కును దాటడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన ...

Read moreDetails

అజయ్‌ దేవ్‌గణ్‌ ‘దృశ్యం-3’.. ట్రైలర్‌ వచ్చేసింది!

దృశ్యం’ సిరీస్‌కు బాలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూడో భాగం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘దృశ్యం: ...

Read moreDetails

రూ.30 వేల కోట్ల ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు బ్రేక్‌.. విలువ రూ.27 వేల కోట్లకు కుదింపు

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) ప్రతిపాదిత ఐపీఓ పరిమాణం తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఐపీఓకు ఆమోదం లభించిన నేపథ్యంలో.. ...

Read moreDetails

సౌత్‌ హీరోయిన్లకు 80s టచ్‌.. ఏఐతో వింటేజ్‌ లుక్‌ వైరల్‌

ఏఐ ఆధారిత ఫొటో ట్రెండ్స్‌కు సోషల్‌ మీడియాలో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. స్టూడియో గిబ్లీ ట్రెండ్‌ తర్వాత ఇప్పుడు 1980ల నాటి వింటేజ్‌ లుక్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ...

Read moreDetails

భద్రాద్రి రామయ్య సన్నిధిలో కేంద్రమంత్రి బండి సంజయ్‌

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని కేంద్ర హోం మంత్రి బండి సంజయ్‌ బుధవారం దర్శించుకున్నారు. భద్రాచలం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, సిబ్బంది సంప్రదాయబద్ధంగా ఘన ...

Read moreDetails

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’ టీజర్‌ విడుదల

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం **‘రణబాలి’**పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ‘టాక్సీవాలా’, ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ వంటి విభిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కించిన ...

Read moreDetails

ఏఐ యుగంలో ఇంజినీర్లకు కొత్త సవాళ్లు.. ఈ నైపుణ్యాలు తప్పనిసరి

ఒకప్పుడు ఇంజినీరింగ్‌ చదివితే ఉద్యోగం దాదాపు ఖాయమనే నమ్మకం ఉండేది. ముఖ్యంగా కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ బ్రాంచ్‌ల విద్యార్థులకు క్యాంపస్‌ నియామకాల ద్వారా కొలువులు సులభంగా లభించేవి. ...

Read moreDetails

ముడి చమురు సెగ.. స్టాక్‌ మార్కెట్‌ ఢమాల్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం దేశీయ స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. బుధవారం భారత ఈక్విటీ ...

Read moreDetails

భారత్‌ మ్యాచ్‌లంటే అంతే.. న్యూజిలాండ్‌లో టికెట్లకు విపరీతమైన డిమాండ్‌

టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీబిజీగా మారనుంది. అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌ అనంతరం ఆసియా క్రీడలు, వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లలో భారత జట్టు పాల్గొననుంది. ఆ ...

Read moreDetails

ఐఫోన్‌ అంటే ఇంత క్రేజా?.. ఈ ఫీచర్లే అసలు కారణం

ఐఫోన్‌ కొనాలనే ఆసక్తి టెక్‌ ప్రియుల్లో ఎప్పటినుంచో కనిపిస్తోంది. కొత్త సిరీస్‌ విడుదల అవుతుందంటే చాలు.. ఫీచర్లు, ధర, డిజైన్‌, కెమెరా, పనితీరుపై భారీగా చర్చ జరుగుతుంది. ...

Read moreDetails

శాంటాక్లాజ్‌గా మారిన ట్రంప్‌.. సిబ్బందికి రూ.42 లక్షల గిఫ్ట్‌లు

అమెరికా అధ్యక్షుడు Donald Trump తన సన్నిహిత సిబ్బందికి భారీ విలువైన క్రిస్మస్‌ కానుకలు ఇచ్చినట్లు వెల్లడైంది. శాంటాక్లాజ్‌ బహుమతులు పంచినట్లుగా.. తనకు అత్యంత సన్నిహితంగా పనిచేసే ...

Read moreDetails

ఉబర్‌ ఉద్యోగులకు మరో షాక్‌.. WFHపై కఠిన ఆంక్షలు

అమెరికాకు చెందిన ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ టెక్నాలజీస్‌ ఉద్యోగుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సంస్థలో ఉద్యోగాల కోత చేపట్టిన ఉబర్‌.. ...

Read moreDetails
Page 5 of 120 1 4 5 6 120

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News