రాశి ఫలాలు – మీనం
July 7, 2026
రాశి ఫలాలు – మేషం
July 7, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన
October 2, 2025
దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మూడో రోజు ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో...
Read moreDetailsరాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం జరగనుంది. తొలుత ఈ సమావేశాన్ని ఈ నెల 8వ...
Read moreDetailsఒడిశా రాష్ట్రంలోని పూరీ సముద్ర తీరంలో ప్రమాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన పది మంది మత్స్యకారులను అక్కడి మెరైన్ పోలీసులు సురక్షితంగా రక్షించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ...
Read moreDetailsసెమీ కండక్టర్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0ను బలోపేతం చేయడానికి దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, చిప్ దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా...
Read moreDetailsవిజయవాడ నగరంలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైకాపా ప్రభుత్వ హయాంలో సుమారు రూ.400 కోట్ల...
Read moreDetails116 ఏళ్ల వయసులోనూ అచంచలమైన భక్తితో కాలినడకన తిరుమలకు చేరుకున్న నవనీతమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రత్యేక గౌరవం కల్పించింది. తితిదే ఛైర్మన్ బీ ఆర్...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్తో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. విజయవాడలోని లోక్భవన్లో ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర పరిపాలన,...
Read moreDetailsతూర్పు తీరాన్ని పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా, షిప్బిల్డింగ్ హబ్గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో పాటు పరిశ్రమలతో సమన్వయంగా పనిచేస్తోందని రాష్ట్ర పరిశ్రమలు,...
Read moreDetailsగిరిజనుల అభ్యున్నతి, సంక్షేమం, ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. వర్షాకాలం నేపథ్యంలో...
Read moreDetailsఏపీలో పౌరసరఫరాల సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే లక్ష్యంతో గుజరాత్లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) విధానాన్ని రాష్ట్రంలోనూ ప్రయోగాత్మకంగా అమలు...
Read moreDetailsపొగాకు కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వేలం ప్లాట్ఫాంలను వెంటనే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతి కంపెనీ తప్పనిసరిగా...
Read moreDetailsతిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని మంత్రి నారా లోకేశ్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 ద్వారా ఆలయానికి చేరుకున్నారు....
Read moreDetailsతిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. భక్తితో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారి దర్శనంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు....
Read moreDetailsరాష్ట్రంలో రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయాల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దనరెడ్డి తెలిపారు. ప్రతి 150 కిలోమీటర్ల...
Read moreDetailsదేశ ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం సుమారు 220 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న...
Read moreDetailsయూట్యూబర్ ప్రశ్న రావణ్ను అరెస్టు చేసి కోర్టుకు తరలించే సందర్భంగా కాకినాడలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే...
Read moreDetailsవైస్ అడ్మిరల్ శ్రీనివాస్ కుదరవల్లి ఇటీవల అత్యున్నత సైనిక గౌరవాలలో ఒకటైన ‘అతి విశిష్ట సేవా మెడల్’ను అందుకున్నారు. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ...
Read moreDetailsరాష్ట్రంలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో మెగా పీటీఎం సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ‘తల్లికి వందనం’ రెండో విడత నిధులను తల్లుల ఖాతాల్లో త్వరలోనే...
Read moreDetailsసింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూముల బదలాయింపు అంశంపై హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై బుధవారం కీలక విచారణ జరిగింది. పర్యావరణవేత్త, జల్ బిరాదరి జాతీయ...
Read moreDetailsడ్వాక్రా మహిళలకు భారీ ఊరట దక్కడం రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళల్లో ఆనందాన్ని నింపింది. జీవనోపాధి కోసం తీసుకునే రుణాలపై ఇన్నాళ్లుగా బ్యాంకులు విధిస్తున్న ప్రాసెసింగ్,...
Read moreDetailsఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కార్యకర్తలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. తప్పుడు పనులు చేసే వారిని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోనని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తన నుంచి...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ పోలీసు ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ (పీటీఓ) డీఐజీగా విధులు నిర్వహిస్తున్న బి. సత్య ఏసుబాబును కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్పై నియమించారు. ఆయనను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్...
Read moreDetailsతిరుమల తిరుపతి దేవస్థానాల (తితిదే) ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారీ విరాళం అందించింది. సంస్థ...
Read moreDetailsశ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీసుల ఎదుట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మంగళవారం హాజరవ్వాల్సి ఉండగా ఆయన హాజరు కాలేకపోయారు. హిరమండలం పోలీస్స్టేషన్లో నమోదైన కేసు నేపథ్యంలో వారం...
Read moreDetailsకాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి గత 25 రోజులుగా అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు...
Read moreDetailsకృష్ణాజిల్లా పెనమలూరు మండలంలో బందరు కాలువపై ఉన్న బ్రిటీష్ కాలం నాటి పురాతన వంతెన కుప్పకూలింది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో...
Read moreDetailsసింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆకర్షణలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఆయన ప్రశంసించారు. ఏపీతో సింగపూర్...
Read moreDetailsగోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు తమ కుటుంబానికి చెందిన భూమిని ప్రభుత్వ ఆస్తిగా రికార్డుల్లో మార్చి, వైకాపా హయాంలో ఆ పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించారని...
Read moreDetailsచిత్తూరు జిల్లాకు చెందిన బంగారు వ్యాపారి రవి తన ప్రత్యేకతతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అర చేతి నుంచి మోచేతి వరకు విస్తరించిన భారీ బంగారు బ్రేస్లెట్ను...
Read moreDetailsఏపీలో లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎప్సెట్ (AP EAPCET 2026) ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను విద్య, ఐటీ శాఖల...
Read moreDetailsతిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ధార్మిక, సేవా ట్రస్టులకు ప్రముఖ సంస్థలు భారీగా విరాళాలు అందజేశాయి. భక్తులు, దాతల సహకారంతో తితిదే చేపడుతున్న...
Read moreDetailsరిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన శ్రీవారి సుప్రభాత సేవలో...
Read moreDetailsఅనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్సై సాహిబా అంజుమ్కు హోంమంత్రి అనిత ఆదివారం సీమంతం నిర్వహించారు. మంత్రి నివాసంలో ఆత్మీయ వాతావరణంలో...
Read moreDetailsవర్షాకాలంలో విస్తరించే డెంగీ, మలేరియా, గన్యా, విషజ్వరాలు మరియు ఇతర కాలానుగుణ వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించేందుకు జిల్లాల వారీగా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ...
Read moreDetailsదేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పట్ల తన గౌరవాన్ని వ్యక్తం చేశారు. భూమిని, పశుసంపదను పూజిస్తూ...
Read moreDetailsఉమ్మడి కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి బలమైన పునాదిగా నిలిచిందని, అలాంటి కుటుంబ వ్యవస్థ మళ్లీ విస్తృతంగా రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు....
Read moreDetailsఐఏఎస్ కావాలన్న కాన్సెప్ట్తో చిన్నారి ఆర్నా చేసిన ఏఐ ఆధారిత వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో ప్రత్యేకంగా రూపొందించిన క్రియేటివ్ కంటెంట్తో సోషల్...
Read moreDetailsమొఘల్ చక్రవర్తి జహంగీర్ కాలంలో ముద్రించిన సుమారు 12 కిలోల బరువున్న బంగారు నాణెం ప్రపంచంలో అత్యంత విలువైన చారిత్రక నాణెంగా గుర్తింపు పొందింది. ఆ కాలంలో...
Read moreDetailsకర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గోల్డ్మైన్స్ నుంచి జియో మైసూర్ సంస్థ తయారుచేసిన బంగారం బిస్కట్లు తాజాగా బహిరంగ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. 100 గ్రాముల...
Read moreDetailsకర్నూలు రేంజ్ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో ఏడు ప్రత్యేక బృందాలు శుక్రవారం ఏకకాలంలో కర్నూలు, తిరుపతి, హైదరాబాద్లలోని ఆయన నివాసాలు, కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో విస్తృతంగా...
Read moreDetailsఅమెరికా పౌరసత్వాన్ని వదులుకుని భారత పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వృద్ధురాలు కొండ్రగుంట మహాలక్ష్మమ్మ విజ్ఞప్తి కీలక దశకు చేరుకుంది. ఆమె అభ్యర్థనపై బాపట్ల జిల్లా కలెక్టర్ వి....
Read moreDetailsపేదలకు అత్యాధునిక క్యాన్సర్ చికిత్స అందించాలనే లక్ష్యంతో అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టినట్లు ఆ సంస్థ ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు....
Read moreDetailsరాజధాని ప్రాంతమైన అమరావతి అంతటా అధునాతన డ్రోన్ డెలివరీ నెట్వర్క్ అభివృద్ధి కోసం ఏపీ డ్రోన్ కార్పొరేషన్, ఎయిర్బౌండ్ సంస్థ మధ్య కీలక అవగాహన ఒప్పందం (ఎంవోయూ)...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన నలుగురు సభ్యులు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన వారు, తిరిగి ఎన్నికైన వారితో కలిపి...
Read moreDetailsమత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండగతో నగరంలో ఆధ్యాత్మిక, ఉత్సవ వాతావరణం నెలకొంది. కోర్కెల రొట్టెల కోసం రాష్ట్రం నలుమూలల...
Read moreDetailsఅనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గాంధీ కూడలిలో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించడంతో పోలీసులు...
Read moreDetailsకార్డెలియా క్రూజ్ నౌక బుధవారం ఉదయం 1,900 మంది ప్రయాణికులతో విశాఖపట్నం పోర్టు క్రూజ్ టెర్మినల్కు చేరుకుంది. ఈ నెల 22న చెన్నై నుంచి విశాఖపట్నం వైపు...
Read moreDetailsరాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా దేవాదాయశాఖ పరిధిలోని ప్రధాన, ముఖ్య ఆలయాలకు గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. 21 ప్రధాన ఆలయాల్లో దర్శనాలు,...
Read moreDetailsదేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వాటి నియంత్రణకు ఉక్కుపాదం మోపాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించారు. సైబర్ నేరాలపై అందే ఫిర్యాదులపై...
Read moreDetailsతితిదే ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గ్రామాల్లో దాదాపు 5 వేల భజన మందిరాలు/ఆలయాల నిర్మాణం చేపట్టనున్నామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గ్రామాల్లో హిందూ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net