Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

రూ.120 కోట్లతో ‘గుడిబాట’.. 100కుపైగా పుణ్యక్షేత్రాలకు రహదారులు

గ్రామీణ ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ‘గుడిబాట’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 100కుపైగా దేవాలయాలను 205 కిలోమీటర్ల మేర రహదారులతో అనుసంధానిస్తున్నారు....

Read moreDetails

రాష్ట్రంలోనే అతిపెద్ద సొరంగం.. శరవేగంగా పనులు

బెంగళూరు-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణంలో మరో కీలక ఘట్టం ముందుకు సాగుతోంది. ఈ మార్గంలో భాగంగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పోరుమామిళ్ల మండలంలోని సీతారామపురం అటవీ...

Read moreDetails

గంజాయి సమాచారం ఇస్తే నగదు బహుమతి

విజయవాడ నగరంలో గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గంజాయి తెచ్చేవారు, విక్రయించేవారి గురించి సమాచారం అందించి వారిని పట్టించడంలో సహకరించే వారికి...

Read moreDetails

1/70 చట్ట సవరణకు ప్రభుత్వం నో

షెడ్యూల్డ్‌ ఏరియాల్లో గిరిజనుల భూహక్కులను పరిరక్షించే 1/70 చట్టంలో ఎలాంటి సవరణలు చేయకూడదని కూటమి ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయంలో సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న...

Read moreDetails

తెలుగువారి సాహసానికి ప్రతీక ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఉండవల్లి నివాసంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను...

Read moreDetails

నీటి నిల్వలు అడుగంటుతున్నాయ్‌.. బోర్లు మొరాయిస్తున్నాయ్‌!

రాష్ట్రంలో తాగునీటి సమస్య క్రమంగా తీవ్రతరం అవుతోంది. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలమట్టాలు పడిపోవడం, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుల్లో నిల్వలు తగ్గిపోవడంతో పలు పట్టణాలు, గ్రామాల్లో నీటి...

Read moreDetails

చదువుకు అనుకూలంగా.. సకల సౌకర్యాలతో ఎస్సీ హాస్టళ్లు

రాష్ట్రంలోని ఎస్సీ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పాత వసతిగృహాల్లో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపుతూ కొత్త భవనాలను నిర్మిస్తోంది. విశాలమైన...

Read moreDetails

ఎంఎస్‌ఎంఈలకు కూటమి సర్కార్‌ భారీ ప్రోత్సాహం

రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. 2024 జూన్‌ నుంచి ఇప్పటి వరకు 2,876 చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు భూములు కేటాయించినట్లు...

Read moreDetails

మేరఠ్‌ నుంచి మేడపాడుకు సాదిక్‌ ఖాన్‌.. ఇవాళ మేజిస్ట్రేట్‌ ముందు హాజరు

కాకినాడకు చెందిన పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్‌ సాదిక్‌ ఖాన్‌ను పోలీసులు కాకినాడకు తీసుకువచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో పట్టుబడిన...

Read moreDetails

మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని మద్యం రవాణా దందా.. కారుమూరి అరెస్టు

జగన్‌ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్టుల వ్యవహారంలో నిబంధనల మార్పు, సబ్‌కాంట్రాక్టుల కేటాయింపు, నిధుల మళ్లింపు తదితర అంశాల్లో కారుమూరి కీలక పాత్ర పోషించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌...

Read moreDetails

మద్యం రవాణా కుంభకోణంలో మాజీమంత్రి కారుమూరి అరెస్టు

మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు ఆదివారం హైదరాబాద్‌లో...

Read moreDetails

సెప్టెంబరు తొలి వారంలో విశాఖ, అనకాపల్లికి గోదావరి జలాలు: చంద్రబాబు

అనకాపల్లి, విశాఖ ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సెప్టెంబరు తొలి వారంలోనే ఈ రెండు ప్రాంతాలకు గోదావరి జలాలను...

Read moreDetails

చంద్రంపాలెం స్కూల్‌ పేరు చెబితే.. వర్షమే గుర్తొస్తుంది: లోకేశ్‌

భీమిలి నియోజకవర్గం పరిధిలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు...

Read moreDetails

ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం

అమెరికాలోని ప్రవాసాంధ్ర ఐటీ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఏపీటీఎస్‌ ఛైర్మన్‌ మన్నవ మోహన్‌కృష్ణ ఆహ్వానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, సాంకేతిక రంగంలో...

Read moreDetails

ఆయుర్వేద చికిత్స కోసం నేడు కేరళకు పవన్‌కల్యాణ్‌

శస్త్రచికిత్స అనంతరం పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ కేరళకు వెళ్లనున్నారు. కుడి భుజంలోని రొటేటర్‌ కఫ్‌ గాయానికి ఇటీవల ముంబయిలో శస్త్రచికిత్స చేయించుకున్న...

Read moreDetails

విశాఖలో బ్రిక్స్‌ యువజన, క్రీడా మంత్రుల భేటీ

బ్రిక్స్‌ కూటమి సమావేశాలకు విశాఖపట్నం వేదికగా నిలవనుంది. బ్రిక్స్‌ దేశాల యువజన, క్రీడాశాఖ మంత్రుల సమావేశం శని, ఆదివారాల్లో నగరంలో జరగనుంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ...

Read moreDetails

తెలుగు నేల నుంచి ముగ్గురు గురువులకు జాతీయ గౌరవం

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ముగ్గురు తెలుగు ఉపాధ్యాయులు ఎంపికై అరుదైన ఘనత సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చనుమల్లుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు...

Read moreDetails

సర్కారు బడులకు ఆదర్శం.. చంద్రంపాలెం

సర్కారు బడులకు ఆదర్శం.. చంద్రంపాలెం విశాఖ జిల్లా చంద్రంపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల సరికొత్త రూపురేఖలు సంతరించుకుంది. రాష్ట్రంలోనే అత్యధిక మంది విద్యార్థులు చదువుతున్న సర్కారు...

Read moreDetails

మిరప నాట్లకు వానగండం.. రైతులకు కరవు కష్టం!

మిరప సాగుకు అనుకూల పరిస్థితులు కనిపించకపోయినా రైతులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు వర్షాలు లేక కరవు పరిస్థితులు తీవ్రమవుతుండగా.. మరోవైపు మిరపకు ఆశాజనకమైన ధరలు...

Read moreDetails

ఉద్యోగినిపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్టార్‌ హోటల్‌ ఛైర్మన్‌పై కేసు

నగరంలోని బేగంపేటలో ఓ స్టార్‌ హోటల్‌ ఛైర్మన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. హోటల్‌లో పనిచేస్తున్న 35 ఏళ్ల ఉద్యోగిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట...

Read moreDetails

కలెక్టర్ల తీరుపై విమర్శలు.. పరిపాలనకు ఇబ్బందులు

రాష్ట్రంలో జిల్లా పరిపాలనకు కలెక్టర్లు కీలక సారథులు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడడం, రెవెన్యూ సమస్యలు పరిష్కరించడం, ఫిర్యాదులపై స్పందించడం, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడం వారి...

Read moreDetails

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు.. 7 చోట్ల సోదాలు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. హత్యకు సుపారీగా భారీ మొత్తంలో నగదు చెల్లింపులు జరిగినట్లు...

Read moreDetails

18 రోజులుగా జాడలేదు.. ఏమైనట్లు?

ఓడలరేవు గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి 18 రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నెల 3న...

Read moreDetails

ప్రియాంక మృతి కేసులో నిందితులకు మరో 14 రోజులు రిమాండ్‌

ప్రియాంక మృతి కేసులో నిందితులకు మరో 14 రోజులు రిమాండ్‌ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో నిందితులు సురవరపు...

Read moreDetails

వరి వద్దు.. తామర ముద్దు! రైతు వినూత్న సాగు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొత్తతుంగపాడుకు చెందిన రైతు వీరబాబు వినూత్న ఆలోచనతో తామర సాగు చేపట్టారు. సాధారణంగా చెరువులు, కుంటల్లో సహజసిద్ధంగా పెరిగే తామరను తన...

Read moreDetails

అంకురించే రాఖీలు.. అనుబంధాలకు కొత్త అందాలు!

రాఖీ పండగ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీక. ప్రతి ఏటా మార్కెట్లో ఎన్నో రకాల రంగురంగుల రాఖీలు దర్శనమిస్తుంటాయి. అయితే ఖమ్మం జిల్లా ఏదులాపురం...

Read moreDetails

33 ఏళ్ల అనుబంధం.. మార్గదర్శిపై చెక్కుచెదరని నమ్మకం!

1993లో వివాహం తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించిన సమయంలో నెలకు రూ.2 వేల జీతం వచ్చేదని ఓ చందాదారు తెలిపారు. ఆ సమయంలోనే భవిష్యత్తు అవసరాల కోసం...

Read moreDetails

అవినాష్‌రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు.. ఆ రూ.4 కోట్లపై ఆరా

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఈడీ...

Read moreDetails

తిరుమల కొండల్లో ఇక రోబో డాగ్‌ పహారా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ముందుగానే గుర్తించి, భక్తుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి...

Read moreDetails

305 గ్రామాల్లో ఒకేసారి ‘పల్లెనిద్ర’.. విజయనగరం పోలీసుల వినూత్న కార్యక్రమం

విజయనగరం జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితిని తెలుసుకునేందుకు ఒకేసారి 305 గ్రామాల్లో...

Read moreDetails

స్థానిక ఎన్నికల్లో జనసేనకు కొత్త వ్యూహం

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. గత శాసనసభ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా 21...

Read moreDetails

ఏపీ, తమిళనాడు, కర్ణాటకల మధ్య బుల్లెట్‌ రైల్‌ కనెక్టివిటీ

దక్షిణాది రాష్ట్రాల సమష్టి అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర ప్రణాళికను ప్రతిపాదించారు. రాష్ట్రాల మధ్య పోటీతో పాటు పరస్పర సహకారం, సమన్వయం పెరిగితే దక్షిణ భారతం...

Read moreDetails

1,600 కుటుంబాలకు పరిహారం.. సీఎం చేతుల మీదుగా చెక్కుల పంపిణీ

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించింది. శాసనసభ ఆవరణలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 1,600...

Read moreDetails

ప్రత్యక్ష ఎన్నికలతో మేయర్లు, ఛైర్మన్లకు ప్రజాబలం

మేయర్, పురపాలక ఛైర్మన్‌ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎన్నికైన వారికి ప్రజల నుంచి బలమైన మద్దతు లభిస్తుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ...

Read moreDetails

ఉండవల్లి ఎస్‌ఎల్‌పీని డిస్మిస్‌ చేసిన సుప్రీంకోర్టు

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మార్గదర్శికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన...

Read moreDetails

మండలిలో గంటన్నర పాటు వైకాపా హంగామా

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక సందర్భంగా మండలిలో రాజకీయ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు గంటన్నర పాటు సభలో వైకాపా ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ, ప్రభుత్వంపై విమర్శలు...

Read moreDetails

మోదీ పాలనలో భారత్‌ ప్రగతికి అక్షర రూపం

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్‌ సాధిస్తున్న ప్రగతి, వివిధ రంగాల్లో దేశం సాధించిన విజయాలను అక్షర రూపంలో ఆవిష్కరించిన ‘భారత్‌ రైజింగ్‌, ఇన్‌ ది మోదీ ఎరా’...

Read moreDetails

బీసీలకు రాజకీయ రిజర్వేషన్లతోనే సముచిత ప్రాధాన్యం: మంత్రి సవిత

రాజకీయ రిజర్వేషన్లతోనే బీసీలకు మరింత సాధికారత, అభ్యున్నతి సాధ్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు...

Read moreDetails

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడి కోసం ముమ్మరంగా గాలింపు

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు అప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. మత్స్యశాఖ అధికారులు, మెరైన్‌ పోలీసులు, కోస్ట్‌గార్డ్‌...

Read moreDetails

అమ్మానాన్నలే.. మళ్లీ పెళ్లి చేసుకున్నారు!

పెళ్లయి ఏళ్లు గడిచాయి.. సంసారం సాగుతోంది.. పిల్లలూ ఉన్నారు. అయినా తమ జీవిత భాగస్వాములతో మరోసారి పెళ్లి చేసుకున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయంలో బుధవారం...

Read moreDetails

విశాఖ జూ వద్ద ఘోర ప్రమాదం.. 10 మంది పోలీసులకు గాయాలు

విశాఖ జూపార్క్‌ సమీపంలో ఎస్కార్ట్‌ పోలీసుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 మంది పోలీసులకు గాయాలయ్యాయి. 30 మంది ఎస్కార్ట్‌ పోలీసులతో కూడిన బృందం...

Read moreDetails

గ్రూప్‌-1 పరీక్షల్లో అక్రమాలపై చంద్రబాబు ఫైర్‌

ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అత్యంత గోప్యంగా నిర్వహించాల్సిన జవాబు పత్రాలను ప్రైవేటు వ్యక్తుల...

Read moreDetails

చుక్క నీరూ వృథా చేయొద్దు!

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలను రాబోయే...

Read moreDetails

కాలువలో దిగిన ముగ్గురు.. ఒకరు గల్లంతు

ముగ్గురు విద్యుత్తు పనులు చేసే కార్మికులు కాలువలోకి దిగడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కాళ్లు, ముఖం శుభ్రం చేసుకునేందుకు రేవులోకి దిగిన సమయంలో ప్రమాదవశాత్తూ జారిపడి ప్రవాహంలో కొట్టుకుపోయారు....

Read moreDetails

కొడుకు కోసం ఎదురుచూపులు.. చివరకు కడుపుకోత

మూడు రోజులుగా కుమారుడి కోసం ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులకు చివరికి కడుపుకోతే మిగిలింది. కొడుకు భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్న వారు.. అతడు విగతజీవిగా కనిపించడంతో తల్లడిల్లిపోయారు....

Read moreDetails

ప్లాస్టిక్‌పై రాజమహేంద్రవరం యుద్ధం

గోదావరి పుష్కరాలను ప్లాస్టిక్‌ రహితంగా నిర్వహించి దేశానికి ఆదర్శంగా నిలవాలన్న లక్ష్యంతో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ చర్యలు ముమ్మరం చేసింది. ఆగస్టు 15 నుంచి నగరంలో సింగిల్‌...

Read moreDetails

శశిభవ్యతకు అండగా హీరో రామ్‌.. వీడియో కాల్‌లో పరామర్శ

అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న యువతికి సినీ హీరో రామ్‌ పోతినేని అండగా నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన శశిభవ్యత(18) పరిస్థితిపై మీడియాలో...

Read moreDetails

కెమెరా పట్టిన సీఎం.. ‘క్లిక్‌..క్లిక్‌’!

వరల్డ్‌ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫొటోగ్రాఫర్లతో ప్రత్యేకంగా మమేకమయ్యారు. అసెంబ్లీ వద్ద మీడియా, ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్లను కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపారు....

Read moreDetails

మున్సిపల్‌ కార్పొరేషన్లకు హైకోర్టు ఊరట

రాష్ట్రంలోని పలు మున్సిపల్‌ కార్పొరేషన్లకు హైకోర్టు ధర్మాసనం భారీ ఊరటనిచ్చింది. ఒప్పంద, పొరుగుసేవల కార్మికులకు ఈఎస్‌ఐ కాంట్రిబ్యూషన్‌ చెల్లింపులో జాప్యం జరిగిందన్న కారణంతో కార్పొరేషన్లపై ఈఎస్‌ఐ అధికారులు...

Read moreDetails

30 సీట్లతో బీకాం కంప్యూటర్స్‌.. బధిరులకు బంగారు అవకాశం

రాష్ట్రంలో బధిర విద్యార్థుల కోసం తొలి డిగ్రీ కళాశాల బాపట్ల జిల్లాలో ప్రారంభమైంది. వెదుళ్లపల్లిలోని బధిరుల ఆశ్రమ పాఠశాల, జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో ఉన్న తాత్కాలిక భవనాల్లో...

Read moreDetails
Page 1 of 45 1 2 45

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News