Tag: shivasakthi net

చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైలుకు రాజ్‌పాల్ యాదవ్

బాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన హాస్యశైలితో కోట్లాది మంది ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ నటుడు రాజ్‌పాల్ యాదవ్ జీవితంలో ఇప్పుడు తీవ్ర విషాద ఘట్టం చోటుచేసుకుంది. చెక్ బౌన్స్ ...

Read moreDetails

మళ్లీ దూకుడు పెంచిన బంగారం–వెండి ధరలు..

ఇటీవల భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. కొద్ది రోజుల కరెక్షన్‌ అనంతరం ఈ రెండు విలువైన లోహాలు తిరిగి పెరుగుదల బాట పట్టాయి. ...

Read moreDetails

అల్లాదుర్గం మండలంలో చిరుత సంచారం.. గ్రామ ప్రజలకు అటవీ శాఖ హెచ్చరిక

అల్లాదుర్గం మండలంలో చిరుత సంచారం స్థానికంగా కలకలం రేపింది. అకోలా–హైదరాబాద్ 161 జాతీయ రహదారి పక్కన ఉన్న అల్లాదుర్గం మండలం ఐబీ చౌరస్తా సమీపంలోని సర్వీస్ రోడ్డుపై ...

Read moreDetails

విశాఖ మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర అనుమతి

విశాఖపట్నం నగర ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం విశేషంగా మారింది. ఢిల్లీలో జరిగిన అధికారిక సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ...

Read moreDetails

డీజీపీ కార్యాలయం వద్ద భాజపా ఆందోళన.. ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితి

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో భాజపా అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు Congress కారణమని ఆరోపిస్తూ (భాజపా) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం ...

Read moreDetails

టీ20 వరల్డ్‌కప్ 2026: నెదర్లాండ్స్‌కు 157 పరుగుల లక్ష్యం

ICC Men’s T20 World Cup 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌–నమీబియా జట్ల మధ్య జరుగుతున్న కీలక పోరులో నెదర్లాండ్స్ జట్టుకు ...

Read moreDetails

రీల్ చూసి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన బాలుడు

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా వచ్చిన వీడియో చూసి ఆ ప్రాంతాన్ని చూడాలన్న ఉత్సాహంతో వెళ్లిన ఓ బాలుడు క్వారీ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ...

Read moreDetails

US జార్జియాలో హైవేపై విమానం అత్యవసర ల్యాండింగ్‌.. వాహనాలు ధ్వంసం

అమెరికా (US)లోని జార్జియా రాష్ట్రంలో శనివారం తీవ్ర ఉత్కంఠకు దారి తీసిన ఘటన చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న హైవేపై ఒక సింగిల్ ఇంజిన్ శిక్షణ విమానం (single-engine ...

Read moreDetails

దిల్లీలో చంద్రబాబు కీలక సమావేశం.. పోలవరం పురోగతిపై ఫోకస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ...

Read moreDetails

రజనీకాంత్ కొచ్చడైయాన్ కేసు: ₹2.5 కోట్లు చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశాలు

చెక్ బౌన్స్ కేసులో రజనీకాంత్ నటించిన ‘కొచ్చడైయాన్’ (తెలుగులో ‘విక్రమసింహ’) సినిమా నిర్మాతకు సంబంధించి మద్రాసు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరుకు చెందిన యాడ్ ...

Read moreDetails

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణ మరియు మౌలిక సదుపాయాల కల్పనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా జరిగిన మంత్రులు మరియు కార్యదర్శుల సదస్సులో ...

Read moreDetails

AI యుగంలో విజాగ్‌ను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చే దిశగా సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ పాలనలో AI, Google వంటి ఆధునిక సాంకేతికతలు కీలక పాత్ర పోషించనున్నాయి అని సీఎం Chandrababu Naidu స్పష్టం చేశారు. విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని ...

Read moreDetails

శరద్ పవార్ అస్వస్థత: దగ్గు, శ్వాస సమస్యలతో పుణెలో చికిత్స

పుణే | సోమవారం — ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు అస్వస్థత తలెత్తింది. దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను పుణెలోని Ruby Hall Clinicలో ...

Read moreDetails

పంజాబ్ తరగతి గదిలో కాల్పులు.. విద్యార్థి మృతి

పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. ఓ కాలేజీ తరగతి గదిలోనే విద్యార్థి తుపాకీతో కాల్చడంతో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి ...

Read moreDetails

Valentine Week 2026: రీ రిలీజ్‌లు, కొత్త సినిమాలతో థియేటర్లు కళకళ

Valentine Week 2026 టాలీవుడ్‌లో ప్రత్యేకమైన సినిమా సందడిని తీసుకొచ్చింది. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని థియేటర్లు ఈ వారం ప్రేమకథలతో నిండిపోనున్నాయి. పాత ప్రేమకథా చిత్రాల రీ ...

Read moreDetails

స్టాక్ మార్కెట్‌: ట్రేడ్ డీల్ ప్రభావంతో సెన్సెక్స్‌, నిఫ్టీ లాభాలు

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. భారత్‌–అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌కు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ ఖరారవడం, అలాగే కొన్ని కీలక కంపెనీల బలమైన త్రైమాసిక ...

Read moreDetails

టోక్యోను వణికించిన మంచు.. అయినా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు!

జపాన్ రాజధాని టోక్యో ఆదివారం అరుదైన మంచు వర్షంతో ఉలిక్కిపడింది. శనివారం సాయంత్రం మొదలైన భారీ మంచు కురుపు కారణంగా దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ...

Read moreDetails

సూరజ్‌కుండ్ మేళాలో విషాదం.. జాయ్‌రైడ్ కూలి పోలీసు అధికారి మృతి

హర్యానాలోని (Surajkund Mela)లో ఆదివారం సాయంత్రం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం సుమారు 6.15 గంటల సమయంలో ఓ జాయ్‌రైడ్ అకస్మాత్తుగా కూలిపోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ...

Read moreDetails

నదిలో పసికందును వదిలేసి భర్తకు ఫోన్‌.. చోడవరం ఘటన కలకలం

మానసిక సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ 40 రోజుల వయసున్న పసికందును నదిలో పడేసిన ఘటన చోడవరం లో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు ...

Read moreDetails

రేషన్‌ కార్డుదారులకు రూ.20కే గోధుమ పిండి: మంత్రి నాదెండ్ల మనోహర్‌

రేషన్‌ కార్డుదారులకు కేజీ గోధుమ పిండిని కేవలం రూ.20కే అందిస్తున్నామని, ఇది పాలిష్‌ చేసిన సన్నబియ్యంతో పోలిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ...

Read moreDetails

సబ్జెక్టులపై పట్టు ఉంటే విజయం సులభం: ప్రధాని మోదీ

పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ప్రధాని విద్యార్థులకు పలు సూచనలు ...

Read moreDetails

యాదగిరిగుట్ట శ్రీవారికి రూ.15 లక్షల విలువైన కానుకలు

యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామివారికి భక్తుల భక్తిశ్రద్ధకు మరో నిదర్శనంగా రూ.15 లక్షల విలువైన కానుకలు సమర్పించబడ్డాయి. సూర్యాపేట జిల్లాకు చెందిన భక్తుడు ఉప్పల అశోక్ స్వామివారి సేవలో ...

Read moreDetails

మున్సిపల్ ఎన్నికల్లో గ్రౌండ్‌ లెవెల్‌ ఫోకస్‌ పెంచండి: రేవంత్‌రెడ్డి

మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ నేతలు సమన్వయంతో ముందుకెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఎన్నికల ప్రచారం, పోలింగ్‌ వ్యూహం, ఇతర కీలక అంశాలపై కాంగ్రెస్‌ ముఖ్యనేతలు, ...

Read moreDetails

2027 సంక్రాంతికి అక్కినేని హీరో మూవీ.. అన్నపూర్ణ స్టూడియోస్‌ ఆసక్తికర పోస్టు

సినిమాల పరంగా సంక్రాంతి సీజన్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పండగను లక్ష్యంగా చేసుకుని స్టార్ హీరోల సినిమాలు రావడం ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ...

Read moreDetails

తుని ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి యత్నం: జార్ఖండ్ నిందితుడు అరెస్ట్.

శనివారం అర్ధరాత్రి 12.40 గంటల సమయంలో కాకినాడ జిల్లా తుని పట్టణంలోని జీఎన్‌టీ రోడ్డులో రామా థియేటర్ ఎదుట ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో ఓ వ్యక్తి చోరీకి ...

Read moreDetails

టీ20 ప్రపంచకప్ 2026: ఇటలీపై స్కాట్లాండ్ 73 పరుగుల ఘన విజయం

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో Scotland జట్టు ఆధిపత్య ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన Italy ...

Read moreDetails

పసిడి, వెండి ధరలు మళ్లీ జోరు.. ఫ్యూచర్స్ మార్కెట్‌లో భారీ లాభాలు

ఇటీవల భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు బలపడటంతో దేశీయంగా కూడా పసిడి, వెండి ధరలు గణనీయంగా ...

Read moreDetails

రోజూ విటమిన్‌ E తీసుకుంటే శరీరానికి కలిగే లాభాలు

విటమిన్‌ E ఉపయోగాలు విటమిన్‌ E ఒక ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్‌. ఇది శరీర కణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రధాన ఉపయోగాలు: చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ...

Read moreDetails

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం పలువురు సినీ ప్రముఖులు దర్శనం చేసుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు నటుడు తేజ సజ్జా , నటి ...

Read moreDetails

ఆసియా దేశాలతో పోలిస్తే భారత్‌కు మెరుగైన స్థానం

భారత్–అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్‌) అనంతరం ఆసియాలో భారత్‌ స్థానం మరింత మెరుగుపడిందని పెట్టుబడి బ్యాంకింగ్ సంస్థ JM Financial తన తాజా ...

Read moreDetails

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్

తెలంగాణలోని మందుబాబులకు తాత్కాలికంగా బ్యాడ్ న్యూస్ ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని ఎన్నికలు జరుగుతున్న పట్టణ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బార్లను రెండు రోజుల ...

Read moreDetails

పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని మృతి

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి పరీక్షల ఒత్తిడితో మృతిచెందిన ఘటన నగరంలో కలచివేసింది. కుషాయిగూడ పోలీసుల కథనం ప్రకారం, కాప్రా సర్కిల్ పరిధిలోని మాధవపురి ...

Read moreDetails

వరల్డ్‌కప్ మ్యాచ్ అనంతరం ట్రంప్ స్పందన

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి ఎదురైనప్పటికీ, అమెరికా క్రికెట్ జట్టుకు ఆ దేశ మాజీ అధ్యక్షుడు Donald Trump మద్దతుగా స్పందించారు. మ్యాచ్ ...

Read moreDetails

మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు కూడా చేరేలా అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో ...

Read moreDetails

టీ20 ప్రపంచకప్ 2026లో ఇటలీ తొలి అడుగు.. టాస్ గెలిచి బౌలింగ్

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా స్కాట్లాండ్, ఇటలీ జట్లు తలపడనున్నాయి. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇటలీ ...

Read moreDetails

కాన్పూర్ లంబోర్గిని ప్రమాదం: షాకింగ్‌గా 6 మందికి తీవ్ర గాయాలు, మద్యం మత్తు ఆరోపణలు

కాన్పూర్ రోడ్డు ప్రమాదం ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో VIP రోడ్డుపై జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పెద్ద చర్చకు దారితీసింది. ఆదివారం మధ్యాహ్నం ...

Read moreDetails

బెంగళూరు కిడ్నాప్ కేసు: లేడీ డాన్ యశస్వినీ గౌడ అరెస్ట్ రూ 1.20 లక్షలు

వ్యాపారవేత్త బెంగళూరులో కిడ్నాప్ కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ‘లేడీ డాన్’గా పేరుగాంచిన యశస్వినీ గౌడను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు ...

Read moreDetails

యుద్ధరంగంలో సైలెంట్ అటాక్… శాటిలైట్లను మసిచేసే చైనా వెపన్

శత్రు ముప్పులను ఎదుర్కొనేందుకు ఆధునిక ఆయుధాల అభివృద్ధిపై చైనా మరింత దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో భూమి నుంచే ఉపగ్రహాలను నిర్వీర్యం చేయగల హై–పవర్ మైక్రోవేవ్ వెపన్ ...

Read moreDetails

శ్రీశైలంలో మహా శివరాత్రి వేడుకలకు సన్నాహాలు.. నారా లోకేష్‌కు ప్రత్యేక ఆహ్వానం

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న మహా ...

Read moreDetails

గ్లోబల్ విస్తరణలో మరో అడుగు.. ఆస్ట్రేలియా మార్కెట్‌లోకి రిలయన్స్

దేశీయ శీతలపానీయాల మార్కెట్‌లో కాంపాతో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్‌ ఇప్పుడు గ్లోబల్ విస్తరణపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాకు చెందిన గుడ్‌నెస్‌ గ్రూప్‌ గ్లోబల్‌ (GGG) ...

Read moreDetails

ఇంగ్లాండ్‌పై ఘన విజయం.. యువ భారత్‌కు BCCI రూ.7.50 కోట్లు

బీసీసీఐ అండర్‌-19 వరల్డ్‌కప్‌ 2026ను సొంతం చేసుకున్న యువ భారత జట్టుకు భారీ నజరానా ప్రకటించింది. వరల్డ్‌కప్‌ విజేతలైన యువ భారత్‌కు రూ.7.50 కోట్ల నగదు బహుమతి ...

Read moreDetails

ఒక్క ఓవర్‌తో తలకిందులైన మ్యాచ్.. నెదర్లాండ్స్ మిస్ చేసిన అవకాశం

ICC Men’s T20 World Cup లో పాకిస్థాన్‌కు అనూహ్యంగా కఠినమైన పోరాటం ఎదురైంది. పసికూనగా భావించే నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ జట్టు చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ...

Read moreDetails

నడి సముద్రంలో అక్రమ చమురు రవాణా.. మూడునౌకలు స్వాధీనం

నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఓ అంతర్జాతీయ ముఠాను భారత కోస్ట్ గార్డ్ సమర్థవంతంగా అడ్డుకుంది. ముంబయి తీరానికి సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో ...

Read moreDetails

AP SSC Exams: ఇంగ్లిష్ పరీక్ష తేదీ మార్పు.. విద్యాశాఖ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న పదో తరగతి (SSC) పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. ఉగాది, రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లిష్ పరీక్ష తేదీని మారుస్తూ విద్యాశాఖ ...

Read moreDetails

రోజువారీ ఆహారంలో కాల్షియం లేకపోతే ఏమవుతుంది?

కాల్షియం మన శరీరానికి అత్యంత అవసరమైన ఖనిజం (Mineral). ముఖ్యంగా ఎముకలు, పళ్లు బలంగా ఉండడానికి, కండరాల కదలికలకు, గుండె సక్రమంగా పనిచేయడానికి కాల్షియం కీలక పాత్ర ...

Read moreDetails

విటమిన్ D రోజువారీ జీవితంలో ఎందుకు అవసరం?

ఎముకలు, పళ్లకు బలం విటమిన్ D శరీరంలో కాల్షియం శోషణను పెంచుతుంది. దీని వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. పిల్లల్లో ఎముకల ఎదుగుదలకి, పెద్దల్లో ఎముకల దృఢత్వానికి ...

Read moreDetails

బంగారం & వెండి ధరలు – తాజా అప్‌డేట్ (Today’s Rates)

సంవత్సరాల రికార్డులను తాకినా, ఇటీవల వరుసగా మూడు రోజులుగా దేశీయ ధరలు తగ్గుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముకు ₹1.45 లక్షల దగ్గరగా నమోదవ్వడంతో ...

Read moreDetails

ప్రపంచ స్థాయి క్వాంటం హబ్‌గా అమరావతి

క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ద్వారా అమరావతిని భవిష్యత్తు టెక్నాలజీలకు కేంద్రంగా నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ ...

Read moreDetails

నందిగామ వద్ద ట్రావెల్స్ బస్సులో మంటలు…

ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో శుక్రవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు 39 మంది ప్రయాణికులతో వస్తున్న ఈ ...

Read moreDetails
Page 74 of 75 1 73 74 75

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News