రాశి ఫలాలు – మీనం
June 22, 2026
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)
June 17, 2026
రాశి ఫలాలు – మేషం
June 22, 2026
‘వారణాసి’ ప్రాజెక్ట్పై గర్వంగా ఉందన్న ప్రియాంక చోప్రా
June 22, 2026
బాలీవుడ్లో తన ప్రత్యేకమైన హాస్యశైలితో కోట్లాది మంది ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ నటుడు రాజ్పాల్ యాదవ్ జీవితంలో ఇప్పుడు తీవ్ర విషాద ఘట్టం చోటుచేసుకుంది. చెక్ బౌన్స్ ...
Read moreDetailsఇటీవల భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. కొద్ది రోజుల కరెక్షన్ అనంతరం ఈ రెండు విలువైన లోహాలు తిరిగి పెరుగుదల బాట పట్టాయి. ...
Read moreDetailsఅల్లాదుర్గం మండలంలో చిరుత సంచారం స్థానికంగా కలకలం రేపింది. అకోలా–హైదరాబాద్ 161 జాతీయ రహదారి పక్కన ఉన్న అల్లాదుర్గం మండలం ఐబీ చౌరస్తా సమీపంలోని సర్వీస్ రోడ్డుపై ...
Read moreDetailsవిశాఖపట్నం నగర ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడం విశేషంగా మారింది. ఢిల్లీలో జరిగిన అధికారిక సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ...
Read moreDetailsనారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో భాజపా అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు Congress కారణమని ఆరోపిస్తూ (భాజపా) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం ...
Read moreDetailsICC Men’s T20 World Cup 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్–నమీబియా జట్ల మధ్య జరుగుతున్న కీలక పోరులో నెదర్లాండ్స్ జట్టుకు ...
Read moreDetailsసామాజిక మాధ్యమాల్లో వైరల్గా వచ్చిన వీడియో చూసి ఆ ప్రాంతాన్ని చూడాలన్న ఉత్సాహంతో వెళ్లిన ఓ బాలుడు క్వారీ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ...
Read moreDetailsఅమెరికా (US)లోని జార్జియా రాష్ట్రంలో శనివారం తీవ్ర ఉత్కంఠకు దారి తీసిన ఘటన చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న హైవేపై ఒక సింగిల్ ఇంజిన్ శిక్షణ విమానం (single-engine ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ...
Read moreDetailsచెక్ బౌన్స్ కేసులో రజనీకాంత్ నటించిన ‘కొచ్చడైయాన్’ (తెలుగులో ‘విక్రమసింహ’) సినిమా నిర్మాతకు సంబంధించి మద్రాసు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరుకు చెందిన యాడ్ ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణ మరియు మౌలిక సదుపాయాల కల్పనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా జరిగిన మంత్రులు మరియు కార్యదర్శుల సదస్సులో ...
Read moreDetailsరాణిపేట (తమిళనాడు) | సోమవారం — ప్రముఖ కార్ల తయారీ సంస్థ Tata Motors కు చెందిన Tata Motors Passenger Vehicles (TMPV) Limited తమిళనాడులో ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ భవిష్యత్ పాలనలో AI, Google వంటి ఆధునిక సాంకేతికతలు కీలక పాత్ర పోషించనున్నాయి అని సీఎం Chandrababu Naidu స్పష్టం చేశారు. విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని ...
Read moreDetailsపుణే | సోమవారం — ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు అస్వస్థత తలెత్తింది. దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను పుణెలోని Ruby Hall Clinicలో ...
Read moreDetailsపంజాబ్లోని తరన్ తారన్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. ఓ కాలేజీ తరగతి గదిలోనే విద్యార్థి తుపాకీతో కాల్చడంతో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి ...
Read moreDetailsValentine Week 2026 టాలీవుడ్లో ప్రత్యేకమైన సినిమా సందడిని తీసుకొచ్చింది. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని థియేటర్లు ఈ వారం ప్రేమకథలతో నిండిపోనున్నాయి. పాత ప్రేమకథా చిత్రాల రీ ...
Read moreDetailsదేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. భారత్–అమెరికా మధ్య ట్రేడ్ డీల్కు సంబంధించిన ఫ్రేమ్వర్క్ ఖరారవడం, అలాగే కొన్ని కీలక కంపెనీల బలమైన త్రైమాసిక ...
Read moreDetailsజపాన్ రాజధాని టోక్యో ఆదివారం అరుదైన మంచు వర్షంతో ఉలిక్కిపడింది. శనివారం సాయంత్రం మొదలైన భారీ మంచు కురుపు కారణంగా దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ...
Read moreDetailsహర్యానాలోని (Surajkund Mela)లో ఆదివారం సాయంత్రం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం సుమారు 6.15 గంటల సమయంలో ఓ జాయ్రైడ్ అకస్మాత్తుగా కూలిపోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ...
Read moreDetailsమానసిక సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ 40 రోజుల వయసున్న పసికందును నదిలో పడేసిన ఘటన చోడవరం లో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు ...
Read moreDetailsరేషన్ కార్డుదారులకు కేజీ గోధుమ పిండిని కేవలం రూ.20కే అందిస్తున్నామని, ఇది పాలిష్ చేసిన సన్నబియ్యంతో పోలిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ...
Read moreDetailsపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ప్రధాని విద్యార్థులకు పలు సూచనలు ...
Read moreDetailsయాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామివారికి భక్తుల భక్తిశ్రద్ధకు మరో నిదర్శనంగా రూ.15 లక్షల విలువైన కానుకలు సమర్పించబడ్డాయి. సూర్యాపేట జిల్లాకు చెందిన భక్తుడు ఉప్పల అశోక్ స్వామివారి సేవలో ...
Read moreDetailsమున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నేతలు సమన్వయంతో ముందుకెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఎన్నికల ప్రచారం, పోలింగ్ వ్యూహం, ఇతర కీలక అంశాలపై కాంగ్రెస్ ముఖ్యనేతలు, ...
Read moreDetailsసినిమాల పరంగా సంక్రాంతి సీజన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పండగను లక్ష్యంగా చేసుకుని స్టార్ హీరోల సినిమాలు రావడం ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ...
Read moreDetailsశనివారం అర్ధరాత్రి 12.40 గంటల సమయంలో కాకినాడ జిల్లా తుని పట్టణంలోని జీఎన్టీ రోడ్డులో రామా థియేటర్ ఎదుట ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో ఓ వ్యక్తి చోరీకి ...
Read moreDetailsటీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇటలీతో జరిగిన మ్యాచ్లో Scotland జట్టు ఆధిపత్య ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన Italy ...
Read moreDetailsఇటీవల భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు బలపడటంతో దేశీయంగా కూడా పసిడి, వెండి ధరలు గణనీయంగా ...
Read moreDetailsవిటమిన్ E ఉపయోగాలు విటమిన్ E ఒక ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్. ఇది శరీర కణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రధాన ఉపయోగాలు: చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ...
Read moreDetailsతిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం పలువురు సినీ ప్రముఖులు దర్శనం చేసుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు నటుడు తేజ సజ్జా , నటి ...
Read moreDetailsభారత్–అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్) అనంతరం ఆసియాలో భారత్ స్థానం మరింత మెరుగుపడిందని పెట్టుబడి బ్యాంకింగ్ సంస్థ JM Financial తన తాజా ...
Read moreDetailsతెలంగాణలోని మందుబాబులకు తాత్కాలికంగా బ్యాడ్ న్యూస్ ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని ఎన్నికలు జరుగుతున్న పట్టణ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బార్లను రెండు రోజుల ...
Read moreDetailsఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి పరీక్షల ఒత్తిడితో మృతిచెందిన ఘటన నగరంలో కలచివేసింది. కుషాయిగూడ పోలీసుల కథనం ప్రకారం, కాప్రా సర్కిల్ పరిధిలోని మాధవపురి ...
Read moreDetailsటీ20 ప్రపంచకప్ 2026లో భారత్తో జరిగిన మ్యాచ్లో ఓటమి ఎదురైనప్పటికీ, అమెరికా క్రికెట్ జట్టుకు ఆ దేశ మాజీ అధ్యక్షుడు Donald Trump మద్దతుగా స్పందించారు. మ్యాచ్ ...
Read moreDetailsరాష్ట్ర అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు కూడా చేరేలా అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో ...
Read moreDetailsటీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా స్కాట్లాండ్, ఇటలీ జట్లు తలపడనున్నాయి. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇటలీ ...
Read moreDetailsకాన్పూర్ రోడ్డు ప్రమాదం ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో VIP రోడ్డుపై జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారి పెద్ద చర్చకు దారితీసింది. ఆదివారం మధ్యాహ్నం ...
Read moreDetailsవ్యాపారవేత్త బెంగళూరులో కిడ్నాప్ కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ‘లేడీ డాన్’గా పేరుగాంచిన యశస్వినీ గౌడను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు ...
Read moreDetailsశత్రు ముప్పులను ఎదుర్కొనేందుకు ఆధునిక ఆయుధాల అభివృద్ధిపై చైనా మరింత దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో భూమి నుంచే ఉపగ్రహాలను నిర్వీర్యం చేయగల హై–పవర్ మైక్రోవేవ్ వెపన్ ...
Read moreDetailsశ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న మహా ...
Read moreDetailsదేశీయ శీతలపానీయాల మార్కెట్లో కాంపాతో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ ఇప్పుడు గ్లోబల్ విస్తరణపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాకు చెందిన గుడ్నెస్ గ్రూప్ గ్లోబల్ (GGG) ...
Read moreDetailsబీసీసీఐ అండర్-19 వరల్డ్కప్ 2026ను సొంతం చేసుకున్న యువ భారత జట్టుకు భారీ నజరానా ప్రకటించింది. వరల్డ్కప్ విజేతలైన యువ భారత్కు రూ.7.50 కోట్ల నగదు బహుమతి ...
Read moreDetailsICC Men’s T20 World Cup లో పాకిస్థాన్కు అనూహ్యంగా కఠినమైన పోరాటం ఎదురైంది. పసికూనగా భావించే నెదర్లాండ్స్పై పాకిస్థాన్ జట్టు చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ...
Read moreDetailsనడి సముద్రంలో చమురు స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఓ అంతర్జాతీయ ముఠాను భారత కోస్ట్ గార్డ్ సమర్థవంతంగా అడ్డుకుంది. ముంబయి తీరానికి సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్లో జరగనున్న పదో తరగతి (SSC) పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు జరిగింది. ఉగాది, రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లిష్ పరీక్ష తేదీని మారుస్తూ విద్యాశాఖ ...
Read moreDetailsకాల్షియం మన శరీరానికి అత్యంత అవసరమైన ఖనిజం (Mineral). ముఖ్యంగా ఎముకలు, పళ్లు బలంగా ఉండడానికి, కండరాల కదలికలకు, గుండె సక్రమంగా పనిచేయడానికి కాల్షియం కీలక పాత్ర ...
Read moreDetailsఎముకలు, పళ్లకు బలం విటమిన్ D శరీరంలో కాల్షియం శోషణను పెంచుతుంది. దీని వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. పిల్లల్లో ఎముకల ఎదుగుదలకి, పెద్దల్లో ఎముకల దృఢత్వానికి ...
Read moreDetailsసంవత్సరాల రికార్డులను తాకినా, ఇటీవల వరుసగా మూడు రోజులుగా దేశీయ ధరలు తగ్గుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముకు ₹1.45 లక్షల దగ్గరగా నమోదవ్వడంతో ...
Read moreDetailsక్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ద్వారా అమరావతిని భవిష్యత్తు టెక్నాలజీలకు కేంద్రంగా నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ ...
Read moreDetailsఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో శుక్రవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు 39 మంది ప్రయాణికులతో వస్తున్న ఈ ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net