Business News

Business News - Latest Market Insights and Financial Headlines
బిజినెస్ న్యూస్, స్టాక్ మార్కెట్, ఆర్థిక విధానాలు, పరిశ్రమలు మరియు వ్యాపార విశ్లేషణలు.

లాభాల్లో ముగిసిన మార్కెట్… 25,600 పైన నిఫ్టీ!

నేటి మార్కెట్ ప్రధానాంశాలు: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC)...

Read moreDetails

స్టాక్ మార్కెట్‌: లోహరంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి.. నష్టాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ముఖ్యంగా లోహరంగ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రభావం...

Read moreDetails

ఎఫ్‌అండ్‌ఓలో అధిక రిస్క్‌.. అందుకే ఎస్‌టీటీ పెంపు: ఆర్థిక మంత్రి

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (F&O) ట్రేడింగ్‌పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (STT) పెంపు నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించుకున్నారు.ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌ అనేది సట్టా...

Read moreDetails

భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌పై వచ్చేవారంలో సంయుక్త ప్రకటన: మంత్రి పీయూష్ గోయల్

భారత్–అమెరికా మధ్య ప్రతిష్టాత్మకమైన స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (FTA) అధికారికంగా ఖరారయ్యే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఈ ట్రేడ్ డీల్‌కు సంబంధించి వచ్చేవారంలో రెండు దేశాల నుంచి...

Read moreDetails

Gold, Silver Rates: ఒక్క రోజే రూ.30 వేల పతనం

దేశీయ బులియన్ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరలు స్పష్టంగా తగ్గాయి. ముఖ్యంగా వెండి ధర ఒక్క రోజులోనే దాదాపు రూ.30 వేల వరకు పడిపోవడం గమనార్హం....

Read moreDetails

ఫ్రెషర్లకు కాగ్నిజెంట్ శుభవార్త | 2026లో 25 వేల ఉద్యోగాల భర్తీ

ఐటీ రంగంలో ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొన్న సమయంలో అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ ఫ్రెషర్లకు శుభవార్త చెప్పింది. 2026 సంవత్సరంలో సుమారు 24 వేల నుంచి 25...

Read moreDetails

 ఎప్‌స్టీన్ వ్యవహారం… బిల్ గేట్స్ పశ్చాత్తాపం వ్యక్తం

ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎప్‌స్టీన్‌తో తనకు ఉన్న పరిచయం పెద్ద తప్పిదంగా...

Read moreDetails

బడ్జెట్‌లో లోపాలు చూపించగలరా?: రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ సవాల్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. బడ్జెట్ సమగ్రంగా లేదని రాహుల్ గాంధీ...

Read moreDetails

ఇండిగో విమాన షెడ్యూల్‌లో సర్దుబాటు | కొన్ని అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసుల తగ్గింపు

కార్యకలాపాల పరమైన సమస్యల కారణంగా ఇండిగో విమానయాన సంస్థ తమ దూరప్రాంత విమానాల షెడ్యూల్‌లో సర్దుబాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 17వ తేదీ నుంచి తదుపరి నోటీసులు జారీ చేసే...

Read moreDetails

స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగింపు | ఐటీ షేర్ల పతనం

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం తీవ్ర ఊగిసలాట మధ్య స్వల్ప లాభాలతో ఫ్లాట్‌గా ముగిశాయి. ఐటీ రంగ షేర్లలో భారీ అమ్మకాలు జరగడంతో మార్కెట్‌పై నిరంతర...

Read moreDetails

ఫార్మసీ చదివిన వారికి గుడ్‌న్యూస్‌ | ఏపీలో పశు ఔషధి విక్రయ కేంద్రాలు

బీ.ఫార్మసీ లేదా డీ.ఫార్మసీ చదివిన యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏపీ పశుసంవర్ధక శాఖ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ...

Read moreDetails

హెచ్‑1బీ ఖర్చులకు చెక్‌ | భారత్‌లో గూగుల్‌ భారీ క్యాంపస్‌

అమెరికా హెచ్‑1బీ వీసాలకు సంబంధించిన కొత్త నిబంధనల నేపథ్యంలో టెక్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ఉద్యోగుల నియామకాల్లో పెరిగిన ఖర్చులు, ఆలస్యాలను దృష్టిలో పెట్టుకుని భారత్‌లోనే...

Read moreDetails

బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి | ఒక్కరోజే ₹14 వేల ఎగసిన వెండి

బంగారం (Gold) ధర 24 క్యారట్: సుమారు ₹16,058 / గ్రా 22 క్యారట్: సుమారు ₹14,720 / గ్రా 18 క్యారట్: సుమారు ₹12,044 / గ్రా ఇవి కమర్షియల్ మార్కెట్‌లో నేటి సగటు...

Read moreDetails

స్టాక్ మార్కెట్‌లో బుల్‌ పరుగులు | మదుపర్ల సంపద ₹12 లక్షల కోట్లు పెరిగింది.

ఇంటర్నెట్ డెస్క్ – చాలా రోజుల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. భారత్–అమెరికా మధ్య ట్రేడ్ డీల్‌పై స్పష్టత రావడంతో దలాల్ స్ట్రీట్‌లో బుల్‌ పరుగులు ప్రారంభమయ్యాయి....

Read moreDetails

రైతుల ప్రయోజనాలపై రాజీలేదు | ట్రేడ్ డీల్‌పై ప్రభుత్వ వర్గాల స్పష్టత

ఇంటర్నెట్ డెస్క్ – భారత్‌తో ట్రేడ్ డీల్‌కు అంగీకారం కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై భారత ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీలేదని స్పష్టంగా వెల్లడించాయి....

Read moreDetails

ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్

అమరావతి – రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తెలిపారు. కాకినాడతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల...

Read moreDetails

హెలికాప్టర్ల తయారీ రంగంలోకి అదానీ గ్రూప్‌ | ఇటలీ లియోనార్డోతో భాగస్వామ్యం

దిల్లీ – దేశీయ పారిశ్రామిక దిగ్గజ సంస్థ అదానీ గ్రూప్ హెలికాప్టర్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ రంగంలోకి ప్రవేశించేందుకు ఇటలీకి చెందిన ప్రముఖ సంస్థ లియోనార్డోతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ...

Read moreDetails

వైకాపా నేత, మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు

యడ్లపాడు – వైకాపా నేత, మాజీ మంత్రి విడదల రజనిపై యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 30న విడదల రజని అనుచరులు, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య...

Read moreDetails

భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌ చరిత్రలో నిలిచే నిర్ణయం: చంద్రబాబు

అమరావతి – అమెరికాతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ కీలక ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తిచేసినందుకు ప్రధాని నరేంద్ర...

Read moreDetails

భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌ | పాక్‌, చైనాల కంటే భారత్‌కే పైచేయి: ట్రంప్

ఇంటర్నెట్ డెస్క్ – భారత్‌–అమెరికా మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందానికి (India‑US Trade Deal) అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను 18...

Read moreDetails

నేటి బంగారం & వెండి ధరలు | కొనుగోలుకు ఇదే సరైన సమయం!

ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ మారకం విలువ ప్రభావంతో లోహాల ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. వివాహాలు, శుభకార్యాల...

Read moreDetails

మోదీ నాయకత్వంలో భారత్‌కు గొప్ప విజయం: మంత్రి నారా లోకేశ్

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ మరో కీలక అంతర్జాతీయ విజయాన్ని సాధించిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు అమెరికా...

Read moreDetails

హైదరాబాద్ నుంచి బెంగళూరు కేవలం 2 గంటలు | హైస్పీడ్ రైళ్లతో గేమ్‌ ఛేంజ్: అశ్వినీ వైష్ణవ్

హైస్పీడ్ రైల్ కారిడార్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్థిక, హెల్త్ టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో...

Read moreDetails

ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. బడ్జెట్‌లో పన్నుల అంశాలపై నిన్న మదుపర్లు నిరాశకు గురై భారీ నష్టాలు చవిచూసినప్పటికీ, బడ్జెట్‌లోని ఇతర సానుకూల...

Read moreDetails

బంగారం, వెండి మరింత తగ్గిన ధరలు | కొనుగోలుదారులకు ఊరట

బంగారం, వెండి కొనాలనుకునే వారికి శుభవార్త. ఇటీవల గరిష్ఠాల వద్ద భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు వరుసగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం లాభాల స్వీకరణతో భారీగా...

Read moreDetails

క్రిప్టో డీల్‌తో ట్రంప్ కుటుంబానికి కనకవర్షం | యూఏఈ ‘స్పై షేక్’తో భారీ ఒప్పందం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీకి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, ఆ వ్యాపారం ద్వారా ట్రంప్ కుటుంబానికి భారీ లాభాలు వస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ట్రంప్...

Read moreDetails

బడ్జెట్‌కు ముందు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బడ్జెట్‌కు ముందు నష్టాలతో ముగిశాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ముఖ్యంగా ఐటీ,...

Read moreDetails

డాలర్ ప్రభావంతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. స్పాట్ మార్కెట్‌తో పాటు ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లోనూ ఈ విలువైన లోహాల రేట్లు గణనీయంగా తగ్గాయి. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో...

Read moreDetails

క్యూబాకు చమురు విక్రయిస్తే టారిఫ్‌లు: ట్రంప్ హెచ్చరిక

వాషింగ్టన్ – క్యూబాకు చమురు విక్రయించే ఏ దేశంపైనైనా టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులపై సంతకం చేశారు. క్యూబా విషయంలో జాతీయ...

Read moreDetails

వట్టిచెరుకూరు మండలంలో మెగా జాబ్ మేళా.. 600 మందికి ఉద్యోగ అవకాశాలు

వట్టిచెరుకూరు మండలంలోని వింజనంపాడు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోరల రామాంజనేయులు...

Read moreDetails

అమరావతిలో దేశ తొలి ఏఐ యూనివర్శిటీ.. వచ్చే నెల 19న ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ)కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిని కేంద్రంగా దేశంలోనే తొలి ప్రత్యేక ఏఐ...

Read moreDetails

ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం.. ఏపీ, తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక ప్రస్తావన

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025–26 ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అభివృద్ధి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ద్రవ్యోల్బణం తగ్గుదల, సాగు విస్తీర్ణం పెరుగుదల,...

Read moreDetails

ఏపీకి రైల్వే శాఖ శుభవార్త.. అమరావతికి దేశవ్యాప్తంగా కనెక్టివిటీ

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు, స్టేషన్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే అధికారులతో విస్తృతంగా చర్చించారు. రైల్వే ప్రాజెక్టుల...

Read moreDetails

ఏఐ వల్ల ఐటీ ఉద్యోగాలకు ముప్పు.. 2008 కంటే తీవ్రమైన పరిస్థితుల హెచ్చరిక

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, భారత ఐటీ రంగంలోని వైట్‌కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని 2025–26 ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఏఐలో భారీ...

Read moreDetails

యూజీసీ ‘సమానత్వ’ నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే.. సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా?

ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను పూర్తిగా తొలగించి సమానత్వాన్ని పెంచాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ...

Read moreDetails

హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగంపై టెక్సాస్‌ చర్యలు.. కొన్ని సంస్థలపై దర్యాప్తు

హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగం ఆరోపణలపై టెక్సాస్‌ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఉత్తర టెక్సాస్‌కు చెందిన కొన్ని సంస్థలను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు టెక్సాస్‌ అటార్నీ...

Read moreDetails

లోక్‌సభలో ఆర్థిక సర్వే 2025–26 ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం లోక్‌సభలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందు...

Read moreDetails

అమెరికా ప్రభుత్వ రహస్యాలు చాట్‌జీపీటీలో అప్‌లోడ్? భారత సంతతి అధికారి మధు గొట్టుముక్కలపై విచారణ!

అమెరికా ప్రభుత్వానికి చెందిన కీలకమైన, సున్నితమైన ఫైల్స్‌ చాట్‌జీపీటీ పబ్లిక్‌ వెర్షన్‌లో అప్‌లోడ్‌ అయ్యాయన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి భారత సంతతికి చెందిన...

Read moreDetails

భారత్ – ఈయూ మధ్య చారిత్రక ఒప్పందం: ఇది దేశ ఆర్థికాభివృద్ధికి శుభసూచిక.. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ధీమా

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో కీలక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఐరోపా సమాఖ్య (EU)తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య...

Read moreDetails

చింతలపూడి బంగారం చోరీ కేసు ఛేదన.. నిందితుడి అరెస్టు, 4.49 కేజీల బంగారం స్వాధీనం.

ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన చింతలపూడి బంగారం చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ శాఖలో జరిగిన భారీ చోరీకి...

Read moreDetails

ఈయూతో ట్రేడ్ డీల్ ప్రభావం.. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్

ఇండియా–యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశీయ మార్కెట్లకు బలాన్నిచ్చింది. దీనికి తోడు ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు పెట్టుబడిదారుల్లో...

Read moreDetails

బంగారం ధగధగలు.. రూ.8 వేల పెరిగిన పుత్తడి, వెండి రికార్డు స్థాయికి.

అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో మదుపర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. దీనితో పుత్తడి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్...

Read moreDetails

భారత్–ఈయూ FTA ఒప్పందం పూర్తైంది.. రూ.6.9 లక్షల కోట్ల లాభం, 90% ఉత్పత్తులకు సుంకం లేదు.

ఎఫ్‌టీఏ అంటే ఏమిటి? భారత్‌–ఐరోపా సమాఖ్య (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు విజయవంతంగా ముగిశాయి. 27 దేశాల సమాఖ్య అయిన ఈయూకు మన...

Read moreDetails

భారత్ – ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది | ప్రధాని మోదీ ప్రకటన

భారత్‌ – యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ ఒప్పందాన్ని ప్రపంచవ్యాప్తంగా ‘అన్ని ఒప్పందాలకు...

Read moreDetails

ఈపీఎస్‌–95 పింఛన్: కనీసం ₹7,500కి పెరుగుతుందా? కేంద్రం ఏమంటోంది?

ఉద్యోగుల పింఛను నిధి పథకం (EPS) ఆదాయం పెరుగుతున్నప్పటికీ, కనీస పింఛను పెంపునకు వేలాది లబ్ధిదారులు ఇంతకాలంగా ఎదురుచూస్తున్నారు. EPS-95 పథకంలోనికి చెందిన ఉద్యోగులు కనీస పింఛను...

Read moreDetails

స్టాక్ మార్కెట్ టుడే: రూపాయి పతనంతో మార్కెట్లలో ఆందోళనలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా నష్టాలను కొనసాగించాయి. అమెరికా డాలర్‌ విలువ రూ.90 దాటడంతో మదుపర్ల నమ్మకం కుదేలైంది. బుధవారం రూపాయి విలువ...

Read moreDetails

రూపాయి విలువ మరోసారి పడిపోయింది: చరిత్రలోనే అతి తగ్గ స్థాయికి కరెన్సీ

అంతర్జాతీయ మార్కెట్లలో రూపాయి పతనం కొనసాగుతోంది. భారత్-అమెరికా ఒప్పందంపై అనిశ్చితి, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి కారణాలతో దేశీయ కరెన్సీ విలువ రోజురోజుకూ తగ్గిపోతోంది. గురువారం ట్రేడింగ్‌లో...

Read moreDetails

50-30-20 రూల్: పొదుపు చేయడానికి 50-30-20 నియమం!.. దీన్ని ఎలా పాటించాలి?

ఎంత సంపాదించామనే విషయం ప్రధానమే కాదు, ఎంత పొదుపు చేసామనే అంశమే ముఖ్యము. పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు ఇదే విషయాన్ని తరచుగా 강조ిస్తారు. ప్రతి వ్యక్తి భవిష్యత్తులో...

Read moreDetails

Sanchar Saathi యాప్: కొత్త ఫోన్లలో డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్, డిలీట్ చేయడం సాధ్యం కాదు!

కేంద్ర ప్రభుత్వం మొబైల్‌ తయారీ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా విడుదలయ్యే ఫోన్లలో కేంద్రం రూపొందించిన సైబర్‌ సెక్యూరిటీ యాప్‌ ‘సంచార్ సాథీ’ని (Sanchar...

Read moreDetails
Page 16 of 19 1 15 16 17 19

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News