Tag: shivasakthimedia

ఊరెళ్తున్నానోచ్‌… మనసు నిండా ఊరి జ్ఞాపకాలు

హమ్మయ్యా..! ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమ్మర్‌ హాలిడేస్‌ వచ్చేశాయి.. ఇక రోజూ ఇంట్లో ఆటలే ఆటలు. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా ఫ్రెండ్స్‌.. మీ ఛోటూని! లాస్ట్‌ ...

Read moreDetails

నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్‌ సూచీలు

దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి . చమురు భగభగలు, అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలతో మన సూచీలు నష్టాల్లో కదలాడాయి. దాంతో సెన్సెక్స్ 400 పాయింట్ల ...

Read moreDetails

కళలన్నీ కుమ్మరించి.. కళ్ల ముందుంచి

తిరుమలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తలపెట్టిన శ్రీవేంకటేశ్వర మ్యూజియం పనులు తుదిదశకు చేరుతున్నాయి. టీసీఎస్‌ సౌజన్యంతో అత్యాధునిక 3డీ, 7డీ సాంకేతితతో సుమారు 1.25 లక్షల చదరపు ...

Read moreDetails

శ్రీ వేంకటేశ్వర స్వామి సేవకు రూ.20 లక్షల విరాళం

తితిదే శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు భాజపా తెలంగాణ అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు సమక్షంలో ఆయన కుమార్తె ఆముక్త, కుమారుడు అవనీష్‌లు.. రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షల ...

Read moreDetails

శ్రీవారి దర్శనానికి వచ్చిన భారత ఉప రాష్ట్రపతి

భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ ...

Read moreDetails

3 రోజుల తర్వాత మళ్లీ లాభాలు

వరుసగా 3 రోజుల నష్టాల తర్వాత, సోమవారం దేశీయ సూచీలు మళ్లీ బలంగా పుంజుకున్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, సన్‌ఫార్మా షేర్లు పరుగులు తీయడం ...

Read moreDetails

ప్రతిభావంతులకు ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్పుల ప్రకటన

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్‌జీసీ ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్పులు అందిస్తోంది. తాజాగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ...

Read moreDetails

చిన్నారులకు ఉరి వేసి తండ్రి బలవన్మరణం

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఐదు, ఆరేళ్ల వయస్సున్న తన ఇద్దరు చిన్న కుమారులకు తండ్రి ఉరివేసి చంపి, అనంతరం తానూ ఆత్మహత్యకు ...

Read moreDetails

కేవలం 2 సెకన్లలో 100 km వేగం చేరే హైపర్ కార్

చైనా ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ తన లగ్జరీ సబ్ బ్రాండ్ ‘డెంజా’ ద్వారా తొలి స్మార్ట్ ఎలక్ట్రిక్ సూపర్ కారును పరిచయం చేసింది. ...

Read moreDetails

వేసవి వినోదానికి సిద్ధమైన కొత్త సినిమాలు

వేసవి సెలవులను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు మే మొదటి వారంలో పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో ముఖ్యంగా ధనుష్ నటిస్తున్న ‘కర’ సినిమా ప్రత్యేక ...

Read moreDetails

క్రీడల సమయంలో మోకాలి కీళ్ల గాయాలపై జాగ్రత్తలు

బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్‌బాల్‌ వంటి ఆటలు ఆడుతున్నప్పుడు మోకాలుకు కింద, పైన ఉండే ఎముకలు ఒకదానికి మరోటి వ్యతిరేక దిశలో తిరుగుతుంటాయి. కొన్నిసార్లు కింద పడే ప్రమాదమూ ...

Read moreDetails

రీఎంట్రీకి అడ్డంకులు.. వినేశ్ ఫొగాట్ ఆరోపణలు

స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. రిటైర్మెంట్‌ను పక్కనబెట్టి 2028 ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న ఆమె, తన రీఎంట్రీని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆసియా ...

Read moreDetails

భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ కుదిరింది

భారత్-న్యూజిలాండ్ మధ్య ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఎట్టకేలకు కుదిరింది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మన దేశం నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లే ...

Read moreDetails

హర్మూజ్ జలసంధిని దాటిన రూ.4,700 కోట్ల సూపర్‌యాట్ ‘నార్డ్’

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సన్నిహితుడిగా పేరున్న బిలియనీర్ అలెక్సీ మోర్దాషావ్‌కు చెందినట్లు ...

Read moreDetails

‘స్పందన’ ఆల్‌ ఉమెన్‌ ఫస్ట్‌ రెస్పాండర్‌ సిస్టమ్ ప్రారంభం

డ్రగ్స్‌ కేసుల్లో ఎంతటి ప్రముఖులైనా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాల్లో ఎక్కువ శాతం మత్తుకు బానిసలైనవారే ఉంటున్నారని ...

Read moreDetails

పిల్లులతో జాగ్రత్త: రేబిస్‌ ఎలా వస్తుంది?

రేబిస్‌ అనగానే కుక్కలతోనే సోకుతుందని చాలామంది భావిస్తుంటారు. నిజానికి పిల్లులతోనూ, ఆ మాటకొస్తే ఎలాంటి జంతువులతోనైనా రావొచ్చు. పిల్లులు తరచూ కొట్లాడుకుంటాయి. వీటిల్లో దేనికైనా రేబిస్‌ సోకినట్టయితే, ...

Read moreDetails

మడమ కింద నొప్పి ఎందుకు వస్తుంది?

మీరు తెలిపిన వివరాలను బట్టి మీ అమ్మగారు ప్లాంటార్‌ ఫేషియైటిస్‌ అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తోంది. మన పాదం అడుగున మడమ దగ్గరి నుంచి వేళ్లు ...

Read moreDetails

వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి

ఎండాకాలంలో అధిక వేడి మూలంగా ఒంట్లో నీరంతా చెమట రూపంలో ఆవిరి అవుతూ వస్తుంటుంది. ఇదిలాగే కొనసాగుతూ వస్తుంటే చివరికి ఒంట్లో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ సైతం ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(28-04-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails

లాభాలతో ముగిసిన మార్కెట్.. 24K పైకి నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. అమెరికా-ఇరాన్‌ మలి విడత చర్చలపై మళ్లీ ఆశలు చిగురించడంతో మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ వేస్తూ సూచీలు ...

Read moreDetails

రక్తహీనత ప్రభావం మెదడుపై ఎలా ఉంటుంది?

రక్తహీనత ఉన్నవారికి జ్ఞాపకశక్తి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చని తాజాగా జరిగిన ఒక అధ్యయనం ప్రకారం వెల్లడైంది. ముఖ్యంగా వృద్ధులపై చేసిన పరిశోధనలో, రక్తహీనత కేవలం ...

Read moreDetails

పెళ్లికాని వారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా?

ఇటీవలి కాలంలో క్యాన్సర్ అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ప్రతి సంవత్సరం దేశంలో 14 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. జీవనశైలి మార్పులు, ...

Read moreDetails

ఖాళీ కడుపుతో వాకింగ్ చేసే ముందు జాగ్రత్తలు తప్పనిసరి

ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్నందున మన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో వాకింగ్‌కు వెళ్లేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ...

Read moreDetails

రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రారంభం..

జనగణన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో “స్వీయ నమోదు” (Self Enumeration) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ వివరాలను నమోదు చేయాలని ...

Read moreDetails

పెట్రోల్‌, డీజిల్‌ ‘ఫుల్‌ స్టాక్‌’ అంటున్నా.. బంకుల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌరసరఫరాల శాఖ చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. పలు పెట్రోల్‌ బంకుల్లో “నో స్టాక్‌” బోర్డులు దర్శనమిస్తున్నాయి.కొత్తగూడెం ...

Read moreDetails

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవంలో కేటీఆర్‌ కీలక ప్రసంగం

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ జెండా ఎగురవేత ...

Read moreDetails

తిరుమల మెట్ల యాత్రకు ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి.

వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌ నుంచే తిరుమల కొండకు నడిచి వెళ్తుంటారు. ఇలాంటి ...

Read moreDetails

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌ ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్ర మండలిలో కొత్త ఎమ్మెల్సీలుగా కోదండరాం మరియు మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించారు. ఈ ...

Read moreDetails

తిరుపతిలో ఉచితంగా పెట్రోల్‌ పంపిణీ.. బంక్‌ వద్ద భారీ క్యూ

తిరుపతిలో పెట్రోల్‌ కొరత కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మధ్య ఈ ఉచిత పెట్రోల్‌ పంపిణీ కార్యక్రమం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా భారీ సంఖ్యలో వాహనదారులు ...

Read moreDetails

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేకు పీఏగా ట్రాన్స్‌జెండర్‌

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి సమాజంలో వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించే దిశగా వినూత్న నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ పూర్తిచేసిన ట్రాన్స్‌జెండర్‌ వర్షిణిను తన పర్సనల్‌ ...

Read moreDetails

ఇంధనంపై ప్యానిక్‌ వద్దు.. ప్రజలకు కలెక్టర్‌ ఆనంద్‌ విజ్ఞప్తి

పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాపై వస్తున్న వదంతుల నేపథ్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఆనంద్ కీలక ప్రకటన చేశారు. ఇంధన లభ్యతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ప్రజలు ...

Read moreDetails

మామిడికాయలు మార్కెట్లోకి.. వైద్యుల హెచ్చరిక

వేసవి అంటే మామిడి కాయల సీజన్‌. కొందరు వ్యాపారులు అత్యాశతో పండ్లను విషతుల్యం చేస్తున్నారు. కాయలను కృత్రిమంగా మాగబెడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బైడ్, ఇతర ప్రమాదకర రసాయనాలు ...

Read moreDetails

డీజిల్‌, పెట్రోల్‌ సరఫరా పెరగాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత సమస్యపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితమే సమస్యను గుర్తించినప్పటికీ తగిన చర్యలు ...

Read moreDetails

బహ్రెయిన్‌లో నరసాపురం యువతి ఆత్మహత్య..

ఉపాధి కోసం బహ్రెయిన్‌ వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన వర్ధనపు కవిత (23) అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం ...

Read moreDetails

లిబరల్‌ స్టడీస్‌తో కెరీర్‌కు ఎంత ప్రయోజనం?

లిబరల్‌ స్టడీస్‌ (లిబరల్ ఆర్ట్స్) అనేది విద్యార్థులకు విస్తృతమైన ఆలోచనా శక్తిని, విశ్లేషణ సామర్థ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించే విద్యా విధానం. ఇందులో సైన్స్‌, సోషల్‌ సైన్స్‌, హ్యుమానిటీస్‌ ...

Read moreDetails

అంతర్జాతీయ సంకేతాలు బలంగా.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

గత వారం చివర్లో నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్టు ఆదివారం నాడు ట్రంప్ వ్యాఖ్యానించడం ...

Read moreDetails

సీఎస్‌ఐఆర్‌ సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు దరఖాస్తులు ప్రారంభం

దేశంలోని ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు గొప్ప అవకాశం లభించింది. జాతీయ ప్రాధాన్య సంస్థ ఏసీఎస్‌ఐఆర్ (Academy of Scientific and Innovative ...

Read moreDetails

ఐఫోన్‌ 18 సిరీస్‌తో పాటు ఫోల్డబుల్‌ ఫోన్‌ విడుదల

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ మరోసారి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ రంగంలోకి ప్రవేశించబోతుందనే వార్తలు టెక్‌ ప్రపంచంలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఇప్పటివరకు ఈ సెగ్మెంట్‌లోకి అడుగు పెట్టని యాపిల్‌, ...

Read moreDetails

రఘువంశీ ఔట్‌పై తీవ్ర వివాదం..

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు రఘువంశీ ఔట్‌ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. మ్యాచ్‌లో ఐదో ఓవర్లో ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో జరిగిన ఘటన ఇప్పుడు పెద్ద ...

Read moreDetails

రామ్‌చరణ్ ‘పెద్ది’ విడుదల తేదీ ఖరారు.. జూన్‌ 25న థియేటర్లలోకి

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ...

Read moreDetails

మెదక్‌–హైదరాబాద్‌ రహదారిపై భారీ అగ్ని ప్రమాదం

మెదక్‌ జిల్లా మూసాయిపేట సమీపంలో జరిగిన ట్రావెల్స్‌ బస్సు అగ్ని ప్రమాదంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. జాతీయ రహదారిపై మెదక్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ...

Read moreDetails

అమెరికా సంస్థ ‘ఆర్గానన్‌’ను కొనుగోలు చేయనున్న సన్‌ఫార్మా

భారతదేశ ప్రముఖ ఫార్మా కంపెనీ సన్ ఫార్మా ప్రపంచ హెల్త్‌కేర్‌ రంగంలో కీలక ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన హెల్త్‌కేర్‌ సంస్థ ఆర్గానన్ అండ్ కో ను ...

Read moreDetails

యూఏఈకి అండగా ఇజ్రాయెల్‌.. ఐరన్‌డోమ్‌తో రక్షణ కవచం

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కు ఇజ్రాయెల్‌ కీలక సహాయం అందించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరాన్‌ నుంచి ...

Read moreDetails

జనగణనలో ప్రతి పౌరుడు తప్పనిసరిగా పాల్గొనాలి – ప్రధాని మోదీ పిలుపు

జనగణన అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామ్యం కావడం బాధ్యతగా భావించాలనిభారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జనగణన-2027లో ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(27-04-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails

వేసవిలో నేరేడు పండ్లు – అద్భుత ఆరోగ్య రహస్యాలు

వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల తర్వాత అందరూ అమితంగా ఇష్టపడేవి అల్లనేరేడు పండ్లు. నలుపు రంగులో ఉండే ఈ పండు నోటికి కాస్త వగరు, తీపి ...

Read moreDetails

వేసవిలో చెరకు రసం తాగేముందు తెలుసుకోవాల్సిన విషయాలు

వేసవిలో చాలా మంది చెరకు రసం తాగడానికి ఇష్టపడుతారు. చెరుకు రసంలో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది, తక్షణ శక్తిని ఇస్తుంది. ...

Read moreDetails

ఎండలో అనారోగ్యం అనిపిస్తే ఏమి చేయాలి?

వేసవిలో డీహైడ్రేషన్ సాధారణ సమస్య. అంతేకాకుండా, చాలా మందికి వికారం, వాంతులు, నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. వాంతులు తరచుగా అయితే శరీరం నుంచి నీటితో పాటు ...

Read moreDetails

ఉప్పు ఎక్కువైతే కాల్షియం మాయం!

ఉప్పు మన రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఉండే పదార్థం. ఏ వంటలోనైనా ఉప్పు లేకపోతే అసలు రుచి తెలియదు. ఇది నాడుల పనితీరుకు సహాయపడుతుంది. అయితే, దీన్ని ...

Read moreDetails
Page 35 of 59 1 34 35 36 59

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News