ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఒకే స్థలానికి రెండు రిజిస్ట్రేషన్లు.. రాజేంద్రనగర్‌లో భూవివాదం..!

March 6, 2026
in Telangana News, News
0
ఒకే స్థలానికి రెండు రిజిస్ట్రేషన్లు.. రాజేంద్రనగర్‌లో భూవివాదం..!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

రాజధాని శివార్లలో భూముల విలువలు పెరుగుతున్న కొద్దీ స్థలాలపై వివాదాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పాత వెంచర్లలో డబుల్‌ రిజిస్ట్రేషన్లు, తప్పుడు డాక్యుమెంట్లు, సర్వే నంబర్ల మార్పులు వంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజేంద్రనగర్‌ పరిధిలోని బుద్వేల్‌లో చోటుచేసుకున్న ఘటన ఈ పరిస్థితులకు ఉదాహరణగా నిలుస్తోంది.

1991–96 మధ్య న్యూగ్రీన్‌సిటీ హుడా లేఅవుట్‌గా అభివృద్ధి చేసిన భూముల్లో అబ్దుల్‌ అలీ, ఫతే అలీ అనే వ్యక్తులు జీపీఏ హక్కులతో వెంచర్‌ ఏర్పాటు చేశారు. అనంతరం ఆ వెంచర్‌లోని రెండు ప్లాట్లను ప్రకాశ్‌ చంద్రాణి, జ్యోతి చంద్రాణి కొనుగోలు చేయగా, 2005లో కడపకు చెందిన సౌభాగ్యవల్లి ఆ ప్లాట్లను కొనుగోలు చేసి స్వాధీనం చేసుకున్నారు.

అయితే, ఇప్పటికే విక్రయించబడిన ఈ స్థలాలను పట్టాదారులు మళ్లీ ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేయడంతో వివాదాలు తలెత్తాయి. తరువాత అనసూయ అనే మహిళ ఆ భూమికి జీపీఏ ఇవ్వగా, దాని ఆధారంగా హెడ్‌ కానిస్టేబుల్‌ భాస్కర్‌రావు తప్పుడు సర్వే నంబర్లు సృష్టించి మరికొందరికి రిజిస్ట్రేషన్లు చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో రాజేంద్రనగర్‌ పోలీసులు నారాయణరెడ్డి, అనసూయ, భాస్కర్‌రావులపై కేసు నమోదు చేశారు.

పెరుగుతున్న డబుల్‌ రిజిస్ట్రేషన్‌ మోసాలు

రాజధాని పరిసర ప్రాంతాల్లో రెండు దశాబ్దాల క్రితం భూముల విలువ తక్కువగా ఉండడంతో అనేక వెంచర్లలో సరైన సర్వేలు, హద్దులు నిర్ధారణ జరగలేదు. ప్రస్తుతం భూముల ధరలు అమాంతం పెరగడంతో ఈ లోపాలను ఆసరాగా చేసుకొని కొందరు ముఠాలు విలువైన స్థలాలపై కన్నేస్తున్నాయి.

ఒకే స్థలాన్ని రెండుసార్లు రిజిస్ట్రేషన్‌ చేయడం, కొత్త సర్వే నంబర్లు సృష్టించడం, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయడం వంటి పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నాయి. కొన్నిసార్లు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, పోలీస్‌ శాఖల అధికారులను మచ్చిక చేసుకుంటూ వివాదాలను మరింత పెంచుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

పాత రిజిస్ట్రేషన్‌ విధానం కూడా కారణం

1996 వరకు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లలో విక్రేతలు, కొనుగోలుదారుల ఫొటోలు లేకపోవడం కూడా మోసాలకు అవకాశం కల్పించింది. అసలు యజమానుల సంతకాలను ఫోర్జరీ చేసి పాత తేదీలతో నకిలీ పత్రాలు సృష్టించడం ద్వారా కొందరు భూములపై హక్కులు చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు.

బాధితులకు ఇబ్బందులు

ఇలాంటి మోసాల వల్ల నిజమైన యజమానులు పోలీస్‌ స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాలు, న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోంది. వివాదాలు సంవత్సరాల తరబడి కొనసాగడంతో చివరికి కొందరు బాధితులు తమ స్థలాలను కోల్పోతున్నారు. కొన్నిచోట్ల భూవివాదాలు హింసాత్మక ఘటనలకు కూడా దారి తీసిన ఉదాహరణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో భూములు కొనుగోలు చేసే సమయంలో పత్రాలను పూర్తిగా పరిశీలించడం, సర్వే వివరాలను ధృవీకరించడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Breaking newsBudwel Land CaseBudwel Layout IssueDouble Registration ScamDuplicate Property RegistrationFake Land DocumentsFake Survey NumbersHyderabad Breaking NewsHyderabad Land IssuesHyderabad Land RowHyderabad Property NewsHyderabad Real Estate NewsHyderabad Sub Registrar IssueIllegal Land RegistrationLand Document ForgeryLand Grabbing CaseLand MafiaLand Ownership ConflictLand Records IssueLand Registration FraudLand Registration IssueLand Scam HyderabadNewsProperty Dispute HyderabadProperty Document FraudProperty FraudProperty Legal DisputeProperty Ownership DisputeProperty Rights DisputeRajendranagar Land DisputeRajendranagar NewsReal Estate CrimeReal Estate DisputeReal Estate Fraud IndiaReal Estate Investigationshivasakthi netSurvey Number ManipulationTelanganaTelangana crime newsTelangana Land ScamTelangana Legal DisputeTelangana News UpdatesTelangana Police CaseTelangana Property Fraud
ShareTweetSend
Previous Post

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం..!!

Next Post

అస్సాంలో కూలిపోయిన సుఖోయ్‌ యుద్ధవిమానం.. ఇద్దరు పైలట్ల మృతి..!!

Related Posts

412వ అంతర్జాతీయ మ్యాచ్‌తో రికార్డుకు చేరువైన మన్‌ప్రీత్ సింగ్
Sports News

412వ అంతర్జాతీయ మ్యాచ్‌తో రికార్డుకు చేరువైన మన్‌ప్రీత్ సింగ్

June 16, 2026
దోహా డైమండ్ లీగ్‌లోకి నీరజ్ చోప్రా రీఎంట్రీ
Sports News

దోహా డైమండ్ లీగ్‌లోకి నీరజ్ చోప్రా రీఎంట్రీ

June 16, 2026
ప్రపంచకప్‌లో జపాన్ అద్భుతం – నెదర్లాండ్స్‌తో 2-2 డ్రా
Sports News

ప్రపంచకప్‌లో జపాన్ అద్భుతం – నెదర్లాండ్స్‌తో 2-2 డ్రా

June 16, 2026
ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం–ఈజిప్ట్ మ్యాచ్‌ 1-1తో డ్రా
Sports News

ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం–ఈజిప్ట్ మ్యాచ్‌ 1-1తో డ్రా

June 16, 2026
స్పెయిన్‌తో 0-0 డ్రా చేసిన కాబో వెర్డ్‌ చారిత్రక ప్రదర్శన
Sports News

స్పెయిన్‌తో 0-0 డ్రా చేసిన కాబో వెర్డ్‌ చారిత్రక ప్రదర్శన

June 16, 2026
సూర్య 50వ సినిమాపై హాట్ టాపిక్‌గా నెల్సన్ దర్శకత్వం
Movies

సూర్య 50వ సినిమాపై హాట్ టాపిక్‌గా నెల్సన్ దర్శకత్వం

June 16, 2026
Next Post
అస్సాంలో కూలిపోయిన సుఖోయ్‌ యుద్ధవిమానం.. ఇద్దరు పైలట్ల మృతి..!!

అస్సాంలో కూలిపోయిన సుఖోయ్‌ యుద్ధవిమానం.. ఇద్దరు పైలట్ల మృతి..!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

June 15, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 15, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
దోహా డైమండ్ లీగ్‌లోకి నీరజ్ చోప్రా రీఎంట్రీ

దోహా డైమండ్ లీగ్‌లోకి నీరజ్ చోప్రా రీఎంట్రీ

June 16, 2026
ప్రపంచకప్‌లో జపాన్ అద్భుతం – నెదర్లాండ్స్‌తో 2-2 డ్రా

ప్రపంచకప్‌లో జపాన్ అద్భుతం – నెదర్లాండ్స్‌తో 2-2 డ్రా

June 16, 2026
ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం–ఈజిప్ట్ మ్యాచ్‌ 1-1తో డ్రా

ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం–ఈజిప్ట్ మ్యాచ్‌ 1-1తో డ్రా

June 16, 2026
స్పెయిన్‌తో 0-0 డ్రా చేసిన కాబో వెర్డ్‌ చారిత్రక ప్రదర్శన

స్పెయిన్‌తో 0-0 డ్రా చేసిన కాబో వెర్డ్‌ చారిత్రక ప్రదర్శన

June 16, 2026

Recent News

దోహా డైమండ్ లీగ్‌లోకి నీరజ్ చోప్రా రీఎంట్రీ

దోహా డైమండ్ లీగ్‌లోకి నీరజ్ చోప్రా రీఎంట్రీ

June 16, 2026
ప్రపంచకప్‌లో జపాన్ అద్భుతం – నెదర్లాండ్స్‌తో 2-2 డ్రా

ప్రపంచకప్‌లో జపాన్ అద్భుతం – నెదర్లాండ్స్‌తో 2-2 డ్రా

June 16, 2026
ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం–ఈజిప్ట్ మ్యాచ్‌ 1-1తో డ్రా

ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం–ఈజిప్ట్ మ్యాచ్‌ 1-1తో డ్రా

June 16, 2026
స్పెయిన్‌తో 0-0 డ్రా చేసిన కాబో వెర్డ్‌ చారిత్రక ప్రదర్శన

స్పెయిన్‌తో 0-0 డ్రా చేసిన కాబో వెర్డ్‌ చారిత్రక ప్రదర్శన

June 16, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

దోహా డైమండ్ లీగ్‌లోకి నీరజ్ చోప్రా రీఎంట్రీ

దోహా డైమండ్ లీగ్‌లోకి నీరజ్ చోప్రా రీఎంట్రీ

June 16, 2026
ప్రపంచకప్‌లో జపాన్ అద్భుతం – నెదర్లాండ్స్‌తో 2-2 డ్రా

ప్రపంచకప్‌లో జపాన్ అద్భుతం – నెదర్లాండ్స్‌తో 2-2 డ్రా

June 16, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.