Tag: BJP

సభా సమయాన్ని వృథా చేస్తున్నారు.. ఆ రెండు పార్టీలపై ఆది శ్రీనివాస్‌ ఫైర్‌

బయట బీఆర్‌ఎస్‌, శాసనసభ లోపల భాజపా గందరగోళం సృష్టిస్తూ సభా సమయాన్ని వృథా చేస్తున్నాయని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ...

Read moreDetails

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజే రాజకీయ వేడి రాజుకుంది. సభ ప్రారంభానికి ముందే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ...

Read moreDetails

22ఏ భూములపై భారీ ఆరోపణలు.. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా క్షీణించిపోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆరోపించారు. భూభారతి, 22ఏ నిషేధిత జాబితా పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. భూముల ...

Read moreDetails

ఆరు దశాబ్దాలుగా కొనసాగిన సంప్రదాయానికి ముగింపు.. జన్మాష్టమి కమిటీ పునర్వ్యవస్థీకరణ

కోల్‌కతాలోని మోమిన్‌పుర్‌ ప్రాంతంలో ఏటా నిర్వహించే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈసారి కొత్త విధానంలో జరగనున్నాయి. గత ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న హిందూ-ముస్లిం భాగస్వామ్య సంప్రదాయానికి ఈ ...

Read moreDetails

మంత్రి సత్యకుమార్‌కు బీజేపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు

భారతీయ జనతా పార్టీ జాతీయ నేత, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను ...

Read moreDetails

భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు హౌస్‌ అరెస్టు

హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న ఆయన నివాసంలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి నివాసానికి వెళ్లనున్నట్లు రామచందర్‌రావు ప్రకటించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ...

Read moreDetails

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీ.. మమ్దానీపై మేరీ మిల్బెన్‌ ఫైర్

ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమెరికాలో నిర్వహించనున్న కార్యక్రమంపై రాజకీయ చర్చ మొదలైంది. న్యూయార్క్‌లోని మ్యాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌ వద్ద ఈ నెల 29న ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత ...

Read moreDetails

రాహుల్‌ వ్యాఖ్యలపై కంగనా ఘాటు కౌంటర్‌.. ‘బ్రో.. కాస్త ఆగు’

రక్షా బంధన్‌ సందర్భంగా నటి కృతి సనన్‌ నటించిన ఓ ప్రకటన చుట్టూ మొదలైన వివాదం రాజకీయ మలుపు తీసుకుంది. ఈ యాడ్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ...

Read moreDetails

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు: ఈటల రాజేందర్

తెలంగాణలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై భాజపా పోరాటాన్ని ఉధృతం చేసింది. ‘ఫీజు బకాయి–భాజపా లడాయి’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ పాల్గొని ...

Read moreDetails

మోదీ పాలనలో భారత్‌ ప్రగతికి అక్షర రూపం

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్‌ సాధిస్తున్న ప్రగతి, వివిధ రంగాల్లో దేశం సాధించిన విజయాలను అక్షర రూపంలో ఆవిష్కరించిన ‘భారత్‌ రైజింగ్‌, ఇన్‌ ది మోదీ ఎరా’ ...

Read moreDetails

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ వ్యవహారంలో ఈడీ, సీబీఐ దర్యాప్తు నివేదికలను అలహాబాద్‌ ...

Read moreDetails

మహిళా కోటా, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై కేంద్రం దృష్టి

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లుల ఆమోదంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌), మహిళా రిజర్వేషన్‌ ...

Read moreDetails

బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత, రాజ్యసభ ఎంపీ నితీశ్‌ కుమార్‌ భేటీ అయ్యారు. మంగళవారం పార్లమెంట్‌ హౌస్‌లోని ప్రధాని కార్యాలయంలో ఈ ...

Read moreDetails

బీజేపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో పీకే గెలుపు

పాట్నా: బిహార్‌లోని బంకీపూర్ శాసనసభ ఉపఎన్నిక ఫలితం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్‌ బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ ...

Read moreDetails

కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన షెహజాద్.. ఎనిమిదేళ్ల తర్వాత కీలక నిర్ణయం

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ...

Read moreDetails

తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయాలి.. ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్

తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ...

Read moreDetails

అమిత్‌షాపై వ్యాఖ్యల కేసు.. రాహుల్‌కు ఊరట, రివ్యూ పిటిషన్‌ కొట్టివేత

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై 2018లో చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రాహుల్‌గాంధీ స్వర నమూనాలను ఫోరెన్సిక్‌ ...

Read moreDetails

తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై ‘సింగరేణి భరోసా’ యాత్ర

కేంద్ర ప్రభుత్వం తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణి కాలరీస్‌కు కేటాయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు భారతీయ జనతా పార్టీ ‘సింగరేణి ...

Read moreDetails

రామాలయ విరాళాల కేసుపై యోగి ఫైర్‌.. విపక్షాలపై తీవ్ర విమర్శలు

అయోధ్య రామాలయ విరాళాల వ్యవహారంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. రామాలయ విరాళాల ...

Read moreDetails

అయోధ్య రామాలయం విరాళాల దుర్వినియోగంపై బీజేపీ క్షమాపణ చెప్పాలి: పొన్నం ప్రభాకర్‌

అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం భక్తులు ఇచ్చిన విరాళాలు, ఆస్తుల దుర్వినియోగంపై ఆరోపణలు రావడం బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ నైతిక ...

Read moreDetails

హిందువులను దోచుకునేవారు అధికారంలో ఉన్నారని ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు

శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హిందువులను దోచుకునేవారు అధికారంలో ఉండటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఓ దోపిడీదారుడిని అతని ...

Read moreDetails

ఫాతిమా విద్యాసంస్థలపై హైకోర్టు ప్రశ్నలు.. ప్రభుత్వ మౌనంపై బండి సంజయ్ ఆగ్రహం

ఒవైసీకి చెందిన ఫాతిమా విద్యాసంస్థలపై హైకోర్టు ప్రశ్నలు సంధిస్తున్నప్పటికీ ప్రభుత్వం వివరణ ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ...

Read moreDetails

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల నటనపై బండి సంజయ్ విమర్శలు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల నటనను బిగ్‌బాస్ షోను తలపించేలా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రెండు పార్టీల నాయకులు ప్రజలను ...

Read moreDetails

దేశ ప్రజలు ‘భాజపా ముక్త్ భారత్’ కోరుకుంటున్నారు: పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్

దేశ ప్రజలు ‘భాజపా ముక్త్ భారత్’ను కోరుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. పదేళ్ల భారాస, పన్నెండేళ్ల భాజపా, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై ఎప్పుడైనా చర్చకు ...

Read moreDetails

అయోధ్య రామమందిర విరాళాల అవినీతిపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి: జగ్గారెడ్డి

అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారంలో అవినీతి ఆరోపణలపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఇదే ...

Read moreDetails

రేవంత్‌రెడ్డిపై భయం, అసహనం మొదలయ్యాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో భయం, అసహనం మొదలయ్యాయని, అందుకే రైతుభరోసా సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ గురించి వ్యాఖ్యలు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. ...

Read moreDetails

రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో వ్యవసాయంపై తీర్మానం ప్రవేశపెట్టిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి

భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మూడు రోజుల పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ...

Read moreDetails

తెలంగాణను కాంగ్రెస్‌ దిల్లీ దర్బార్‌కు ఏటీఎంగా మార్చిందని భాజపా అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ విమర్శ

భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అధ్యక్షతన మల్కాజిగిరిలోని ఔషాపూర్‌ రాక్‌ ఎంక్లేవ్‌లో ...

Read moreDetails

ధర్మేంద్ర ప్రధాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో కొనసాగాలని ఆకాంక్షించారు. ధర్మేంద్ర ...

Read moreDetails

కేంద్ర మైనార్టీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జి కురియన్ రాజీనామా

కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ...

Read moreDetails

రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌పై ఎలాంటి కుట్ర జరగలేదు – మీనాక్షి నటరాజన్

రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్ తిరస్కరణకు సంబంధించి కాంగ్రెస్‌లో ఎలాంటి కుట్ర జరగలేదని ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. పార్టీలో తనపై కుట్ర ...

Read moreDetails

ఈ నెలాఖరులో జరగనున్న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ ఆహ్వానం

ఈ నెలాఖరులో జరగనున్న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరుకావాలని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఆహ్వానించారు. ఈ మేరకు ...

Read moreDetails

సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆరోపణ

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో బుధవారం పార్టీ నేతలతో ...

Read moreDetails

163 సీట్ల దిశగా ఎన్డీయే.. ఎగువ సభలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా?

రాజ్యసభలో తాజా రాజకీయ పరిణామాలు ఎన్డీయే కూటమికి అనుకూలంగా మారుతున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎగువ సభలో ఎన్డీయేకు 148 మంది సభ్యులుండగా, ఇటీవల జరిగిన రాజ్యసభ ...

Read moreDetails

రాజకీయ లాభాల కోసమే ప్రతిపక్షాల విమర్శలు: రామచందర్‌రావు

ఓటర్ల జాబితా శుద్ధీకరణ (SIR) అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు Ramachander Rao వ్యాఖ్యానించారు. గతంలో ఎస్‌ఐఆర్ ...

Read moreDetails

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ ఆగ్రహం

మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై పెద్ద రాజకీయ వివాదం చెలరేగింది. ఈ నిర్ణయం “అసాధారణం” అని పేర్కొంటూ కాంగ్రెస్ ...

Read moreDetails

ఎన్డీయే పాలనకు 12 ఏళ్లు.. అభివృద్ధి విజయగాథను వివరించిన ప్రధాని

ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో ప్రధాన మంత్రి Narendra Modi కీలక వ్యాఖ్యలు చేశారు. ...

Read moreDetails

రాజ్యసభ రేసులో కాంగ్రెస్‌కు షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ

మధ్యప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యత్వానికి దాఖలు చేసిన ...

Read moreDetails

నెహ్రూను అధిగమించనున్న ప్రధాని మోదీ – చారిత్రాత్మక రికార్డు

భారత రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం నమోదవుతోంది. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం పదవిలో కొనసాగిన రికార్డును ...

Read moreDetails

అసెంబ్లీకి రండి.. ఎవరు ఏమి చేశారో చర్చిద్దాం: సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌

సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రం, ప్రతిపక్ష నేతలకు తీవ్ర సవాల్‌ విసిరారు. ‘‘ఎవరేం చేశారో అసెంబ్లీకి వచ్చి చర్చిద్దాం’’ అని ఆయన స్పష్టం చేశారు. పదేళ్లు సీఎం‌గా ఉన్న ...

Read moreDetails

మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. టీఎంసీకి రాజీనామా చేసిన సీనియర్ ఎంపీ

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ తన పదవికి రాజీనామా చేస్తూ ...

Read moreDetails

కుమార్తె వివాహానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన ఖుష్బూ కుటుంబం

సినీ నటి, భాజపా నేత ఖుష్బూ సుందర్ కుటుంబం శుక్రవారం దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది. తమ కుమార్తె అవంతిక వివాహానికి ఆహ్వానిస్తూ ఖుష్బూ, ఆమె ...

Read moreDetails

రైతులకు అన్యాయం చేస్తోందని తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ఆరోపణ

జి. కిషన్ రెడ్డి రైతుల ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని స్పష్టంగా చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ...

Read moreDetails

10 రోజుల్లో నాలుగోసారి పెరిగిన పెట్రో ధరలు

దేశంలో మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోలుపై లీటరుకు రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 చొప్పున ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ...

Read moreDetails

గిరిజనులపై యూసీసీ ప్రభావం ఉండదని కేంద్ర హోం మంత్రి స్పష్టం

ప్రతిపాదిత ఉమ్మడి పౌరస్మృతి (UCC) గిరిజన సమాజంపై ఎలాంటి ప్రభావం చూపదని కేంద్ర హోం మంత్రి Amit Shah స్పష్టం చేశారు. గిరిజన వర్గాలకు ఎటువంటి నష్టం ...

Read moreDetails

ఫల్తాలో భాజపా ఘన విజయం.. భారీ మెజారిటీతో సీటు కైవసం

పశ్చిమ బెంగాల్‌లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇటీవల జరిగిన రీపోలింగ్‌లో కమలం పార్టీ అభ్యర్థి Debangshu Panda 1,09,021 ఓట్ల ...

Read moreDetails

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కేంద్ర ప్రభుత్వం ధాన్యం విషయంలో కేవలం మద్దతు ధర (MSP) ప్రకటించడానికే పరిమితమవుతోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి N. Uttam Kumar Reddy విమర్శించారు. రాష్ట్ర ...

Read moreDetails

కోయంబత్తూర్ చిన్నారి హత్య కేసు.. స్పందించిన సీఎం విజయ్‌

Coimbatoreలో 10 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాడులో తీవ్ర కలకలం రేపింది. దుకాణానికి వెళ్లిన బాలిక అదృశ్యమవగా, మరుసటి రోజు చెరువులో ఆమె ...

Read moreDetails

జూన్‌ 18న 26 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ

Election Commission of India జూన్‌ 18న దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల నుంచి 26 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను ...

Read moreDetails

దేశ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తత – కాంగ్రెస్, భాజపా మధ్య మాటల యుద్ధం

దేశ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, భాజపా మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ...

Read moreDetails
Page 1 of 3 1 2 3

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News