Tag: Congress

చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలి: కిషన్‌రెడ్డి

చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరిస్తూ, తమను ఎన్నుకున్న ప్రజల సమస్యలను సమర్థంగా ప్రస్తావించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి సూచించారు. రాజకీయ పార్టీల ...

Read moreDetails

కేసీఆర్‌ ఇంటిపైకి కాంగ్రెస్‌ గూండాలను పంపారు: కేటీఆర్‌

హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద భారాస, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పర దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవల్లికి వెళ్తున్న ...

Read moreDetails

ఎస్సీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా?: మంత్రి అడ్లూరి

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమైన వెంటనే ఎర్రవల్లి ఘటనపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎస్సీలు నిరసన తెలిపిన ప్రాంతాన్ని ...

Read moreDetails

పోలీసులపై కేటీఆర్‌ దాడి చేశారు: శ్రీధర్‌బాబు

తెలంగాణ శాసనసభలో చోటుచేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం, భారాస మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. భారాస నేతల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్‌ స్వయంగా ...

Read moreDetails

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజే రాజకీయ వేడి రాజుకుంది. సభ ప్రారంభానికి ముందే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ...

Read moreDetails

ఆవేశం మీకు కాదు.. నాకు ఉండాలి: హరీశ్‌రావుపై స్పీకర్‌ ఆగ్రహం

తెలంగాణ అసెంబ్లీలో రెండో రోజు కూడా నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఘటనలపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం కొనసాగింది. సభ ప్రారంభమైన వెంటనే బీఆర్‌ఎస్‌ ...

Read moreDetails

కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: పొన్నం

కేసీఆర్‌ తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ...

Read moreDetails

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు బర్తరఫ్‌ చేసే రోజులు దగ్గర్లోనే: కేటీఆర్‌

కరీంనగర్‌లోని డా. బి.ఆర్. అంబేడ్కర్‌ స్టేడియంలో నిర్వహించిన యువ సమరభేరీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలకంగా పోరాడిన మాజీ సీఎం కేసీఆర్‌ ...

Read moreDetails

హైకమాండ్‌ను రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ చేశారు: కొండా సురేఖ

తనను మంత్రివర్గం నుంచి తొలగించే విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకొచ్చారని మాజీ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. తన వివరణ తీసుకోకుండానే బర్తరఫ్‌కు ...

Read moreDetails

రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యం

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్‌ శ్రేణుల బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ జీవితకాలంలో పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ...

Read moreDetails

హామీల అమలులో కాంగ్రెస్‌ ఘోర వైఫల్యం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కదానికీ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ ...

Read moreDetails

సురేఖపై అధిష్ఠానం కొరడా!

మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర రాజకీయ చర్చకు దారితీస్తోంది. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలన్న ప్రతిపాదనపై కాంగ్రెస్‌ అధిష్ఠానం సానుకూలంగా స్పందించినట్లు పార్టీ ...

Read moreDetails

కేటీఆర్‌ హద్దు మీరి మాట్లాడితే ప్రజలు క్షమించరు: పొంగులేటి

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా పాలనకు పెద్దపీట వేస్తూ సామాన్యుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ...

Read moreDetails

బీసీనైన నాకో న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా?: కొండా సురేఖ

తన విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు తెలంగాణ మంత్రి కొండా సురేఖ తెలిపారు. దిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా ఆమె తనపై వస్తున్న ...

Read moreDetails

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలన కాదు.. పీడన: కేటీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై బీఆర్‌ఎస్‌ రూపొందించిన ఛార్జ్‌షీట్‌ను తెలంగాణ ...

Read moreDetails

సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై అధిష్ఠానంతో రేవంత్‌ చర్చలు

మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డిల వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ...

Read moreDetails

తెలంగాణ కేబినెట్‌లో మార్పులపై ఉత్కంఠ

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివర్గ మార్పుల అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్రానికి చెందిన పలువురు కీలక నేతలు వరుసగా దిల్లీకి చేరుకోవడంతో కేబినెట్‌ కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. ...

Read moreDetails

కేసీఆర్‌ వెంటనే రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ వెంటనే రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌తో సెప్టెంబరు 1 నుంచి 5వ తేదీ వరకు ...

Read moreDetails

మంత్రి కొండా సురేఖపై వేటు తప్పదా?

తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీ ...

Read moreDetails

భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు హౌస్‌ అరెస్టు

హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న ఆయన నివాసంలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి నివాసానికి వెళ్లనున్నట్లు రామచందర్‌రావు ప్రకటించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ...

Read moreDetails

రాష్ట్ర సుభిక్షం కోసం భీమేశ్వరుడిని వేడుకున్న మంత్రి పొన్నం

తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆకాంక్షించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు, అభిషేకాలు ...

Read moreDetails

పరకాల వివాదం తర్వాత సీఎం రేవంత్‌ను కలిసిన కొండా సురేఖ

క్షాబంధన్‌ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. అయితే ఇటీవల పరకాల నియోజకవర్గంలో ...

Read moreDetails

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి

కాంగ్రెస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆ పార్టీ నేత, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల ...

Read moreDetails

ప్రజల భూములను 22ఏలో చేర్చి ఇబ్బందులు పెడుతున్నారు: హరీశ్‌రావు

ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో 22ఏ నిషేధిత భూముల ...

Read moreDetails

రాహుల్‌ వ్యాఖ్యలపై కంగనా ఘాటు కౌంటర్‌.. ‘బ్రో.. కాస్త ఆగు’

రక్షా బంధన్‌ సందర్భంగా నటి కృతి సనన్‌ నటించిన ఓ ప్రకటన చుట్టూ మొదలైన వివాదం రాజకీయ మలుపు తీసుకుంది. ఈ యాడ్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ...

Read moreDetails

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై రేవంత్‌ ఫైర్‌

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇచ్చిన మద్దతుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రయోజనాలు, యువత భవిష్యత్తు కోసం ...

Read moreDetails

సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ ఆగ్రహం

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రిపై నేరుగా విమర్శలు, ఆరోపణలు చేయడాన్ని ...

Read moreDetails

క్రమశిక్షణ ఉల్లంఘనపై కాంగ్రెస్‌ కొరడా

కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలు, బహిరంగ విమర్శలు, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై అధిష్ఠానం దృష్టి సారించింది. పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే వారు ఎంతటి స్థాయిలో ...

Read moreDetails

వందేమాతరం విషయంలో వెనక్కి తగ్గేది లేదు.. 1937 నాటి నిర్ణయాన్నే పాటిస్తాం

వందేమాతరం గీతాన్ని పూర్తిగా ఆలపించాలంటూ భాజపా చేస్తున్న విమర్శలను కాంగ్రెస్‌ తోసిపుచ్చింది. 1937లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) తీసుకున్న తీర్మానానికే ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, జాతీయ ...

Read moreDetails

భారాసకు రాజీనామా చేయలేదు.. కాంగ్రెస్‌లో చేరలేదు

దానం నాగేందర్‌ పార్టీ మార్పుపై కొనసాగుతున్న వివాదం ఫొటోలు, మీడియా కథనాల ఆధారంగా అనర్హత నిర్ణయంపై అభ్యంతరం కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడం, పార్టీ సభ్యత్వం తీసుకోవడం మధ్య ...

Read moreDetails

73 లక్షల ఓట్లు తొలగించారు.. 92 లక్షల ఓట్లపై ప్రశ్నార్థకం: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై తెలంగాణ కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సర్‌ ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ...

Read moreDetails

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ వ్యవహారంలో ఈడీ, సీబీఐ దర్యాప్తు నివేదికలను అలహాబాద్‌ ...

Read moreDetails

విద్యార్థులను హెచ్చరించడంపై యూనివర్సిటీలపై రాహుల్‌ ఆగ్రహం

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై జరుగుతున్న నిరసనలకు దూరంగా ఉండాలని విద్యార్థులను హెచ్చరించిన పలు యూనివర్సిటీల తీరుపై కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్ర ఆగ్రహం ...

Read moreDetails

నీట్‌ పేపర్‌ లీకేజీపై సమగ్ర చర్చకు సిద్ధం.. పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళన

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం పార్లమెంటు ఉభయసభలను కుదిపేస్తోంది. లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని, విద్యార్థులపై పోలీసుల చర్యలకు ...

Read moreDetails

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేశారు.. 16 నియోజకవర్గాల్లో ‘ఇందిరమ్మ టవర్స్‌’

గత భారాస ప్రభుత్వ హయాంలో పేదల సమస్యలను పట్టించుకునే వారే కరవయ్యారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి పేదలను ...

Read moreDetails

ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై సంపత్‌కుమార్ ఆరోపణలు.. రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ విమర్శ

భారాస ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆరోపించారు. ఓటరు జాబితాలో అక్రమాలపై ప్రవీణ్‌కుమార్ చేసిన ...

Read moreDetails

మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి.. పీసీసీ చీఫ్‌కు జేఏసీ వినతి

పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేయాలని మహిళా రిజర్వేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. ...

Read moreDetails

అమిత్‌షాపై వ్యాఖ్యల కేసు.. రాహుల్‌కు ఊరట, రివ్యూ పిటిషన్‌ కొట్టివేత

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై 2018లో చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రాహుల్‌గాంధీ స్వర నమూనాలను ఫోరెన్సిక్‌ ...

Read moreDetails

కేసీఆర్‌ ఫాంహౌస్‌కే పరిమితం.. ప్రజాపాలనకు ఇదే తేడా: పొంగులేటి

రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు విశ్వాసంతో ఓటు వేసి పదేళ్లు ...

Read moreDetails

కడియం శ్రీహరిపై పీసీసీకి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చేసిన ఫిర్యాదు కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తన శాఖ పరిధిలోని అంశాలపై ఎమ్మెల్యే కడియం ...

Read moreDetails

అయోధ్య రామాలయం విరాళాల దుర్వినియోగంపై బీజేపీ క్షమాపణ చెప్పాలి: పొన్నం ప్రభాకర్‌

అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం భక్తులు ఇచ్చిన విరాళాలు, ఆస్తుల దుర్వినియోగంపై ఆరోపణలు రావడం బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ నైతిక ...

Read moreDetails

కాళేశ్వరం నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ మంత్రి శ్రీధర్‌బాబు విమర్శలు

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం బ్యారేజీల ...

Read moreDetails

హైడ్రా చర్యలపై కాంగ్రెస్–మజ్లిస్ మౌనం: కిషన్‌రెడ్డి ఆరోపణలు

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. హైడ్రా చర్యల విషయంలో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. హైడ్రా పేద ముస్లింల ...

Read moreDetails

20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ప్రత్యేక అధ్యాయం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు. ఈ ప్రయాణాన్ని తన జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా ...

Read moreDetails

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల నటనపై బండి సంజయ్ విమర్శలు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల నటనను బిగ్‌బాస్ షోను తలపించేలా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రెండు పార్టీల నాయకులు ప్రజలను ...

Read moreDetails

కేటీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆరోపణలు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పులపై కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా ఆరోపించారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, ...

Read moreDetails

దేశ ప్రజలు ‘భాజపా ముక్త్ భారత్’ కోరుకుంటున్నారు: పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్

దేశ ప్రజలు ‘భాజపా ముక్త్ భారత్’ను కోరుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. పదేళ్ల భారాస, పన్నెండేళ్ల భాజపా, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై ఎప్పుడైనా చర్చకు ...

Read moreDetails

అయోధ్య రామమందిర విరాళాల అవినీతిపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి: జగ్గారెడ్డి

అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారంలో అవినీతి ఆరోపణలపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఇదే ...

Read moreDetails

రేవంత్‌రెడ్డిపై భయం, అసహనం మొదలయ్యాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో భయం, అసహనం మొదలయ్యాయని, అందుకే రైతుభరోసా సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ గురించి వ్యాఖ్యలు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. ...

Read moreDetails

రైతుభరోసాపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని కేటీఆర్‌ విమర్శ

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రైతుభరోసా పథకం అమలుపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రైతుభరోసా నిధులను విడుదల చేయాల్సిన కార్యక్రమాన్ని కూడా బహిరంగ సభగా నిర్వహించడం ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News