Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

కృష్ణా పరీవాహకంలో కరువు ఛాయలు.. జలాశయాల్లో నీటి కొరత

కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఈ ఏడాది నీటి లభ్యత తీవ్రంగా తగ్గింది. శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలకు ఆశించిన స్థాయిలో ప్రవాహాలు చేరకపోవడంతో సాగునీటి ప్రణాళికలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా...

Read moreDetails

ఏపీలో కొలువుదీరిన వెరైటీ గణపయ్యలు.. ఆకట్టుకుంటున్న ప్రత్యేక మండపాలు

వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గణనాథుడిని వినూత్నంగా, ఆకట్టుకునే రీతిలో ప్రతిష్ఠించారు. సంప్రదాయానికి భిన్నంగా ప్రత్యేక థీమ్‌లు, భారీ విగ్రహాలు, సాంకేతికతను ఉపయోగిస్తూ మండపాలను...

Read moreDetails

ధీరజ్‌ బొమ్మదేవర చరిత్ర సృష్టించారు.. చంద్రబాబు అభినందనలు

ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన భారత ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవరపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. వ్యక్తిగత...

Read moreDetails

మీ ఊరి చరిత్ర తెలుసుకోవాలా?.. మెకంజీ కైఫీయత్‌లు వెతకండి

మీ ఊరి చరిత్ర తెలుసుకోవాలంటే మెకంజీ కైఫీయత్‌లను పరిశీలించాల్సిందే. శతాబ్దాల క్రితం గ్రామాల్లోని పరిస్థితులు, ప్రజల జీవన విధానం, భూములు, పన్నులు, చెరువులు, కాలువలు, వృత్తులు, దేవాలయాలు,...

Read moreDetails

ఏపీలో మరో రెండ్రోజులు వర్షాలు.. పిడుగులు, ఈదురుగాలులతో అప్రమత్తత అవసరం

వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. అదే...

Read moreDetails

ఏపీలో 163 గ్రూప్‌-1 పోస్టులు.. అక్టోబర్‌ 6 నుంచి దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ శుభవార్త అందించింది. గ్రూప్‌-1 సర్వీసుల్లో మొత్తం 163 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు...

Read moreDetails

వినాయక చవితి శుభాకాంక్షలు!

విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని అనుగ్రహంతో మీ జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, సమృద్ధి ఎల్లప్పుడూ నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… శ్రీ వినాయకుని కృప మీపై, మీ...

Read moreDetails

కుటుంబమే యూనిట్‌.. ఇక హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ రద్దు

సంక్షేమ పథకాల అమలులో కుటుంబాలను విడగొట్టే విధానాలకు స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ను రద్దు చేసి, భవిష్యత్తులో సంక్షేమ పథకాలన్నింటినీ కుటుంబాన్ని...

Read moreDetails

గోదావరిలో భారీ పండుగప్ప.. బరువు 23 కిలోలు!

గౌతమి గోదావరిలో యానాం వద్ద మత్స్యకారుల గేలానికి శుక్రవారం భారీ పండుగప్ప చేప చిక్కింది. ఏకంగా 23 కిలోల బరువున్న ఈ చేపను చూసి మత్స్యకారులు, స్థానికులు...

Read moreDetails

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్‌కల్యాణ్‌

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్‌ శ్రీకృష్ణ ఆలయాన్ని శనివారం సందర్శించారు. వేకువజామున ఆలయానికి చేరుకున్న ఆయన బాలకృష్ణుడి నిర్మాల్య దర్శనం చేసుకున్నారు. సుమారు...

Read moreDetails

జగన్‌ సర్కారు ఇచ్చిన అవార్డులు కూడా నకిలీవేనా?: రాంగోపాల్‌రెడ్డి

క్రీడాకోటా కింద ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన క్రీడాకారులను నకిలీలుగా చిత్రీకరించడం సరికాదని ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అన్నారు. కష్టపడి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన...

Read moreDetails

బెజవాడ దుర్గమ్మ లడ్డూ.. ఇక ఈజీగా తీసుకోండి!

కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు మరింత సౌకర్యం కల్పించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా లడ్డూ ప్రసాదం అందించే ఆటోమేటిక్‌ యంత్రాలను ఏర్పాటు...

Read moreDetails

చంద్రబాబు-జేపీ నడ్డా భేటీ.. కీలక ప్రాజెక్టులపై చర్చలు

రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, వివిధ కీలక ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా చర్చించారు. ఉండవల్లిలోని సీఎం...

Read moreDetails

భారీ వర్షాలకు కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్‌

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలోని చిన్న గంగవరం వద్ద ఉన్న తాత్కాలిక...

Read moreDetails

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం.. జలమయమైన రహదారులు

అల్పపీడన ప్రభావంతో విజయవాడలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా.. కొద్దిసేపటికే ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. భారీగా...

Read moreDetails

ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం.. ప్రవాసాంధ్రులే బ్రాండ్ అంబాసిడర్లు: లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు కీలక భాగస్వాములు కావాలని తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా వివిధ...

Read moreDetails

ప్రతీకారం నా లక్ష్యం కాదు.. ప్రజల సంక్షేమమే ధ్యేయం: చంద్రబాబు

ప్రజలు ఆర్థికంగా బలపడటంతో పాటు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు కక్షపూరిత రాజకీయాలపై ఆసక్తి లేదని,...

Read moreDetails

నాగబాబుకు కేబినెట్‌ హోదా.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు)కు ఏపీ ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించింది. ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఆయనకు ఈ హోదాను...

Read moreDetails

విజయవాడ-తిరుపతి మధ్య ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభం

తిరుపతి-విజయవాడ మధ్య ప్రయాణికుల రాకపోకలకు మరింత సౌకర్యం కల్పించేలా ప్రత్యేక విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఫ్లై-91 విమానయాన సంస్థ ఈ మార్గంలో సర్వీసులను గురువారం నుంచి...

Read moreDetails

ఏపీ రైల్వే కనెక్టివిటీకి భారీ ఊతం.. 3, 4వ లైన్లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌ రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రేణిగుంట–అరక్కోణం రైల్వే మార్గంలో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి...

Read moreDetails

రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 115 రైతు బజార్లు, మొబైల్‌ కౌంటర్ల ద్వారా కిలో...

Read moreDetails

కార్యకర్తల త్యాగాలతోనే అధికారంలోకి వచ్చాం

కార్యకర్తల పోరాటం, త్యాగాల ఫలితంగానే తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. పార్టీ కోసం కష్టపడి...

Read moreDetails

రక్తంతో ఎన్నికల యుద్ధం చేస్తాం: వైకాపా ఎమ్మెల్సీ భరత్‌

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కుప్పం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ క్రమంలో వైకాపా ఎమ్మెల్సీ, కుప్పం నియోజకవర్గ ఇన్‌ఛార్జి భరత్‌ చేసిన...

Read moreDetails

స్థానిక పోరులో కూటమిదే జయకేతనం కావాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులే అన్ని స్థానాల్లో విజయం సాధించేలా నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో...

Read moreDetails

చంద్రబాబును బంధించినా.. నిజాన్ని బంధించలేరు: లోకేశ్‌

చంద్రబాబు అరెస్టు ఘటనకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ నాటి పరిణామాలను గుర్తుచేసుకున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి...

Read moreDetails

గుంపుగా ఉంటే గుండె ధైర్యమే.. జంగిల్‌ బాబ్లర్స్‌ ప్రత్యేకత ఇదే!

అడవుల్లో ఎక్కడ చూసినా కిచకిచలతో సందడి చేస్తూ కనిపించే పక్షుల్లో జంగిల్‌ బాబ్లర్స్‌ ప్రత్యేకమైనవి. గుంపులుగా తిరుగుతూ నిరంతరం శబ్దాలు చేస్తుండటం వీటి ప్రధాన లక్షణం. అందుకే...

Read moreDetails

ఎత్తిపోతలలో ఇక థ్రిల్‌ మామూలుగా ఉండదు!

పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఎత్తిపోతల జలపాతం మరో సరికొత్త ఆకర్షణతో పర్యాటకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రకృతి అందాలను ఆస్వాదించడంతోపాటు సాహస వినోదాన్ని...

Read moreDetails

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌-2026లో గుంటూరుకు జాతీయస్థాయిలో రెండో ర్యాంకు

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌-2026 ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయస్థాయిలో గణనీయమైన గుర్తింపు లభించింది. ముఖ్యంగా 3 నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో గుంటూరు...

Read moreDetails

యూట్యూబర్‌ రమా నందనకు పోలీసుల నోటీసులు

యూట్యూబర్‌, ‘నందూస్‌ వరల్డ్‌’ ఛానల్‌ నిర్వాహకురాలు రమా నందనకు ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని...

Read moreDetails

నియోజకవర్గానికి రూ.కోటి.. చిన్న సమస్యలకు తక్షణ పరిష్కారం

రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో...

Read moreDetails

మహిళల చేతుల్లో కొత్త పరిశ్రమలు.. 5 లక్షల లక్ష్యం!

మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.. వారిని ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టింది. 2026-27 ఆర్థిక...

Read moreDetails

పిఠాపురంలో మహిళలకు పవన్‌ కల్యాణ్‌ శ్రావణ కానుక

శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గ మహిళలకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తరఫున వరుసగా మూడో ఏడాది శ్రావణ కానుక అందింది. ఇందులో భాగంగా 10...

Read moreDetails

పోలీసు క్రీడాకారులకు ఇక అత్యుత్తమ శిక్షణ

రాష్ట్ర పోలీసు శాఖలోని క్రీడా ప్రతిభను వెలికితీసి జాతీయస్థాయిలో రాణించేలా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగా ‘ఏపీ పోలీస్‌...

Read moreDetails

మంగంపేట ముగ్గురాయి టెండర్లు రద్దు చేయాలి: నిజనిర్ధారణ కమిటీ

అరుదైన ఖనిజంగా గుర్తింపు పొందిన మంగంపేట ముగ్గురాయిని విదేశాలకు తరలించే ప్రక్రియతో రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఆందోళన...

Read moreDetails

‘సీఈవో సీఎం’గా కాదు.. నీటిని అందించిన నేతగా గుర్తుండాలనుంది: చంద్రబాబు

సీఈవో సీఎం’గా కంటే ప్రజలకు నీటిని అందించిన నేతగా గుర్తుండాలనుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ, వెలిగొండ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక...

Read moreDetails

ఉత్తరాంధ్రకు గోదారమ్మ పరవళ్లు.. అనకాపల్లికి చేరిన పోలవరం జలాలు

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి ప్రాంతానికి చేరుకోవడంతో రైతులు, ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి....

Read moreDetails

2028 దసరాకు అమరావతి ఐకానిక్‌ టవర్లు.. శరవేగంగా నిర్మాణ పనులు!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి రూపురేఖలు క్రమంగా మారుతున్నాయి. రాజధాని ప్రాంతంలో కీలక మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాలు, ఇతర అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో...

Read moreDetails

వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల డీల్‌.. దస్తగిరిని ప్రశ్నిస్తున్న ఈడీ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని అధికారులు విచారిస్తున్నారు. ముఖ్యంగా...

Read moreDetails

చంద్రబాబుకు మంత్రుల ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం గురువారం జరిగింది. సమావేశానికి సీఎం చంద్రబాబు చేరుకోగానే మంత్రులు అందరూ లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం...

Read moreDetails

అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు.. అర్హతే ప్రామాణికం

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. కొత్త పింఛన్ల కోసం...

Read moreDetails

వ్యాధుల ముప్పును ముందే పసిగట్టాలి

ప్రజారోగ్య పరిరక్షణలో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ వ్యాధుల ముప్పును ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్‌ సూచించారు. వ్యాధుల పర్యవేక్షణ,...

Read moreDetails

26 నెలల్లో పోలవరం ఎడమ కాలువ పూర్తి

పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడంతో ఆ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. 213 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువ ఏలేరు,...

Read moreDetails

ఆదాయానికి మించి ఆస్తులు.. తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్టు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై తితిదే డిప్యూటీ ఈవో లోకనాథంను ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. నిన్న ఉదయం నుంచి ఆయన నివాసం,...

Read moreDetails

యువత కోసం.. భవిత కోసం ‘జైకొట్టు’

జనసేన పార్టీకి యువతే ప్రధాన బలమని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదినం...

Read moreDetails

ఉత్తరాంధ్రకు గోదారమ్మ.. పోలవరం ఎడమ కాలువ ద్వారా జల ప్రవాహం

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకొచ్చే కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు...

Read moreDetails

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రాంతానికి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు....

Read moreDetails

విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టడం చూశా: కోటంరెడ్డి

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీ నేతల మధ్య గతంలో చోటుచేసుకున్న ఓ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి కాలర్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి పట్టుకుని...

Read moreDetails

2027 సెప్టెంబరుకు ఏపీలో 100% అక్షరాస్యత లక్ష్యం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్‌ విద్యపై నిర్వహించిన...

Read moreDetails

తిరుపతిలో నేడు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీకి బ్రేక్‌

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని బుధవారం నిలిపివేశారు. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో భక్తులకు అందించే టోకెన్లను నేడు జారీ చేయబోమని టీటీడీ...

Read moreDetails
Page 1 of 47 1 2 47

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News