ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మూడు వారాల్లో 60 మంది నవజాత శిశువుల మృతి.. పశ్చిమ బెంగాల్‌లో కలకలం

August 27, 2026
in India News, News
0
మూడు వారాల్లో 60 మంది నవజాత శిశువుల మృతి.. పశ్చిమ బెంగాల్‌లో కలకలం

మూడు వారాల్లో 60 మంది నవజాత శిశువుల మృతి.. పశ్చిమ బెంగాల్‌లో కలకలం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా వైద్య కళాశాల ఆసుపత్రిలో నవజాత శిశువుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఆగస్టు నెల ప్రారంభం నుంచి మూడు వారాల వ్యవధిలో ఏకంగా 60 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. రెండో వారంలో ఒకేరోజు 10 మంది చిన్నారులు మృతి చెందడం మరింత ఆందోళనకు దారితీసింది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించింది.

మృతిచెందిన 60 మంది చిన్నారుల్లో 44 మంది తొలుత వివిధ ఆసుపత్రుల్లో అనారోగ్య కారణాలతో చికిత్స పొందినట్లు అధికారులు తెలిపారు. వారి పరిస్థితి మెరుగుపడకపోవడంతో మాల్డా మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారు మరణించినట్లు వెల్లడించారు.

ఒకేరోజు మృతిచెందిన 10 మంది చిన్నారుల్లో ఇద్దరు మాల్డా మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలోనే జన్మించగా.. మిగిలిన ఎనిమిది మంది ఇతర ఆసుపత్రుల్లో జన్మించినట్లు అధికారులు తెలిపారు. దీంతో మాల్డా ఆసుపత్రితో పాటు చిన్నారులను తొలుత చేర్చుకున్న ఇతర ఆసుపత్రుల్లోని వైద్య సదుపాయాలు, నిర్వహణ తీరుపైనా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఈ మరణాలకు సంబంధించి ప్రభుత్వానికి అందిన ప్రాథమిక నివేదికల్లో పలు కారణాలను పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. శ్వాస సంబంధిత సమస్యలు, కామెర్లు, పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత సమస్యలు వంటి కారణాలతో చిన్నారులు మృతిచెందినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు వెల్లడించారు. అయితే వరుసగా ఇంతమంది నవజాత శిశువులు మృతిచెందడానికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: health newsHospital NewsInfant DeathsMalda HospitalMalda Medical Collegemedical newsNewborn BabiesNewborn Deathsshivasakthi newsshivasakthimediaWest BengalWest Bengal News
ShareTweetSend
Previous Post

22ఏ జాబితా నుంచి భూములు తొలగించకుంటే సెక్రటేరియట్‌ ముట్టడి

Next Post

ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?

Related Posts

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు
Telangana News

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

August 27, 2026
స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ
Andhra Pradesh News

స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

August 27, 2026
రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర
Andhra Pradesh News

రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర

August 27, 2026
పల్నాడులో పెను విషాదం.. ఏడుగురి ప్రాణాలు బలి
Crime News

పల్నాడులో పెను విషాదం.. ఏడుగురి ప్రాణాలు బలి

August 27, 2026
tnpl-2026-five-golden-ducks-hat-trick
Sports News

0, 0, 0.. టీ20లో అరుదైన రికార్డు.. ఐదుగురు గోల్డెన్‌ డక్‌!

August 27, 2026
హిడ్మా గన్‌మన్‌ సహా ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు
Crime News

హిడ్మా గన్‌మన్‌ సహా ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు

August 27, 2026
Next Post
ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?

ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

August 27, 2026
స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

August 27, 2026
రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర

రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర

August 27, 2026
నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 175కు పెరిగిన మృతుల సంఖ్య

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 175కు పెరిగిన మృతుల సంఖ్య

August 27, 2026

Recent News

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

August 27, 2026
స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

August 27, 2026
రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర

రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర

August 27, 2026
నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 175కు పెరిగిన మృతుల సంఖ్య

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 175కు పెరిగిన మృతుల సంఖ్య

August 27, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

August 27, 2026
స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.