సిరియా-ఇజ్రాయెల్ సరిహద్దులో ఉద్రిక్తతలు.. ఆబ్డీన్‌లో సైనిక ప్రవేశంపై ఘర్షణ

సిరియా-ఇజ్రాయెల్ సరిహద్దులో ఉద్రిక్తతలు.. ఆబ్డీన్‌లో సైనిక ప్రవేశంపై ఘర్షణ

ఇజ్రాయెల్ సైనికులు సిరియాలోని ఆబ్డీన్ పట్టణంలోకి చొచ్చుకెళ్లడం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందించి సైనికుల రాకను వ్యతిరేకించారు. వారిని వెనక్కి పంపేందుకు ...

లాహోర్‌లో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ ట్యూషన్ పైకప్పు కూలి 14 మంది చిన్నారులు మృతి

లాహోర్‌లో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ ట్యూషన్ పైకప్పు కూలి 14 మంది చిన్నారులు మృతి

పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ ట్యూషన్ పైకప్పు అకస్మాత్తుగా కూలిపోవడంతో దాదాపు 14 మంది ...

ఇరాన్‌పై మళ్లీ దాడికి సిద్ధం.. నెతన్యాహు కీలక హెచ్చరికలు

ఇరాన్‌పై మళ్లీ దాడికి సిద్ధం.. నెతన్యాహు కీలక హెచ్చరికలు

పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ కోసం ఇరాన్‌తో అమెరికా చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్ అణు కార్యక్రమంపై కఠిన ...

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు.. ప్రతీకార చర్యగా వెల్లడి

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు.. ప్రతీకార చర్యగా వెల్లడి

పాకిస్థాన్‌లోని ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు చేసినట్లు సమాచారం. బలోచిస్థాన్‌లోని పిషిన్ జిల్లా సరనాన్ వద్ద ఉన్న ఐసిస్ జాయింట్ సెంటర్‌తో పాటు ఇతర ప్రాంతాలను ...

భారత నూతన సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేఠ్ బాధ్యతలు స్వీకరణ

భారత నూతన సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేఠ్ బాధ్యతలు స్వీకరణ

భారత నూతన సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేఠ్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. సైన్యానికి ఆయన 31వ చీఫ్‌గా వ్యవహరించనున్నారు. 40 ఏళ్లకు పైగా సాయుధ బలగాల్లో ...

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం.. మూడు వారాల పాటు కొనసాగింపు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం.. మూడు వారాల పాటు కొనసాగింపు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి మూడు వారాలపాటు కొనసాగనున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. అయితే సమావేశాల షెడ్యూల్‌పై ...

ఆరెస్సెస్‌పై వ్యాఖ్యల కేసులో కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

ఆరెస్సెస్‌పై వ్యాఖ్యల కేసులో కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని రాష్ట్ర ...

రామమందిర విరాళాల చోరీ కేసులో ఇంటిదొంగల పాత్ర.. 8 మంది అరెస్ట్

రామమందిర విరాళాల చోరీ కేసులో ఇంటిదొంగల పాత్ర.. 8 మంది అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర విరాళాల అపహరణ కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. నిందితులను విచారించడంతో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలయంలోని విరాళాల లెక్కింపు ...

ఉపాధి హామీ స్థానంలో కొత్త చట్టం VB-G RAM G Act అమలు ప్రారంభం

ఉపాధి హామీ స్థానంలో కొత్త చట్టం VB-G RAM G Act అమలు ప్రారంభం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్ (VB-G ...

హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ రెండో హెడ్‌క్వార్టర్ ఏర్పాటు పరిశీలన.. సీఎం రేవంత్‌తో సునీల్ మిత్తల్ భేటీ

హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ రెండో హెడ్‌క్వార్టర్ ఏర్పాటు పరిశీలన.. సీఎం రేవంత్‌తో సునీల్ మిత్తల్ భేటీ

ఎయిర్‌టెల్ రెండో హెడ్‌క్వార్టర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. తెలంగాణలో డేటా ...

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోరుతూ జులై 2న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌కు బీసీ ఐకాస పిలుపు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోరుతూ జులై 2న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌కు బీసీ ఐకాస పిలుపు

పాత విధానంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఐకాస ఆధ్వర్యంలో జులై 2న ...

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరణ

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరణ

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు మంగళవారం సచివాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన ...

రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో వ్యవసాయంపై తీర్మానం ప్రవేశపెట్టిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి

రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో వ్యవసాయంపై తీర్మానం ప్రవేశపెట్టిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి

భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మూడు రోజుల పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ...

హైదరాబాద్‌లో దొంగతనాల నిందితుడి పట్టుకునే ప్రయత్నంలో కాల్పులు ఘటన

హైదరాబాద్‌లో దొంగతనాల నిందితుడి పట్టుకునే ప్రయత్నంలో కాల్పులు ఘటన

నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో నల్గొండ సీసీఎస్ పోలీసుల బృందం మంగళవారం నగరానికి చేరుకుంది. ...

భద్రాద్రి జిల్లాలో అరుదైన శిల్పం.. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన వీరన్న విగ్రహం

భద్రాద్రి జిల్లాలో అరుదైన శిల్పం.. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన వీరన్న విగ్రహం

భద్రాద్రి జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు సమీపంలోని కనకగిరిగుట్టలపై కొలువైన హస్తాల వీరన్న విగ్రహం 800 సంవత్సరాల నాటిదని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్‌కుమార్ వెల్లడించారు. ...

గ్యాస్ పొయ్యిలా కనిపిస్తున్న ఛార్జింగ్ స్టౌలు.. జగిత్యాలలో విక్రయానికి ఉత్సాహం

గ్యాస్ పొయ్యిలా కనిపిస్తున్న ఛార్జింగ్ స్టౌలు.. జగిత్యాలలో విక్రయానికి ఉత్సాహం

జగిత్యాలలో కొత్త తరహా ఛార్జింగ్ స్టౌలు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గ్యాస్ పొయ్యిల మాదిరిగా కనిపించే ఈ స్టౌలు విద్యుత్‌తో పనిచేస్తాయి. చిన్నపాటి పుల్లలు, బొగ్గులు వేసి ...

చేవెళ్లలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి

చేవెళ్లలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని షాబాద్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ...

కరీంనగర్ రెండో డిపోలో ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్సు దగ్ధం

కరీంనగర్ రెండో డిపోలో ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్సు దగ్ధం

కరీంనగర్ రెండో డిపోలో ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్సు ప్రమాదానికి గురైంది. పార్కింగ్‌లో ఉన్న సమయంలో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ...

పీటీఓ డీఐజీ బి. సత్య ఏసుబాబు సీఐఎస్‌ఎఫ్ డీఐజీగా నియామకం

పీటీఓ డీఐజీ బి. సత్య ఏసుబాబు సీఐఎస్‌ఎఫ్ డీఐజీగా నియామకం

ఆంధ్రప్రదేశ్ పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (పీటీఓ) డీఐజీగా విధులు నిర్వహిస్తున్న బి. సత్య ఏసుబాబును కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై నియమించారు. ఆయనను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ...

తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ రూ.కోటి విరాళం

తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ రూ.కోటి విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానాల (తితిదే) ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారీ విరాళం అందించింది. సంస్థ ...

కొత్తూరు పోలీసుల ఎదుట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ హాజరు కాలేకపోయిన ఘటన

కొత్తూరు పోలీసుల ఎదుట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ హాజరు కాలేకపోయిన ఘటన

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీసుల ఎదుట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ మంగళవారం హాజరవ్వాల్సి ఉండగా ఆయన హాజరు కాలేకపోయారు. హిరమండలం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు నేపథ్యంలో వారం ...

చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష రివార్డు.. పోలీసులు ప్రకటన

చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష రివార్డు.. పోలీసులు ప్రకటన

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి గత 25 రోజులుగా అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు ...

కృష్ణాజిల్లా పెనమలూరులో పురాతన వంతెన కుప్పకూలిన ఘటన

కృష్ణాజిల్లా పెనమలూరులో పురాతన వంతెన కుప్పకూలిన ఘటన

కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలో బందరు కాలువపై ఉన్న బ్రిటీష్ కాలం నాటి పురాతన వంతెన కుప్పకూలింది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ...

గాజువాక శ్రీనగర్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం

గాజువాక శ్రీనగర్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం

గాజువాక శ్రీనగర్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టడంతో భారీ విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ...

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు ఢీకొని మంటలు

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు ఢీకొని మంటలు

పల్నాడు జిల్లాలోని బోయపాలెం సమీప జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో ...

Celebrating GST Day

Celebrating GST Day

GST has transformed India's taxation system by creating a unified national market, simplifying tax compliance, and enhancing transparency across businesses. ...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త ఛైర్మన్‌గా మాజీ ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ నియామకం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త ఛైర్మన్‌గా మాజీ ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ నియామకం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డు తమ కొత్త ఛైర్మన్‌గా కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్‌ను నియమించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, ఆర్థిక రంగ పునరుజ్జీవంలో ...

గోద్రెజ్ పెట్ కేర్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘గోద్రెజ్ నింజా’ శునకాల ఆహారం విడుదల

గోద్రెజ్ పెట్ కేర్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘గోద్రెజ్ నింజా’ శునకాల ఆహారం విడుదల

పెంపుడు జంతువుల సంరక్షణ రంగంలో ప్రముఖ సంస్థ అయిన గోద్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ అనుబంధ సంస్థ గోద్రెజ్ పెట్ కేర్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మార్కెట్లోకి కొత్త ...

దేశీయ స్టాక్‌ మార్కెట్లు రెండో రోజు కూడా నష్టాల్లో ముగింపు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు రెండో రోజు కూడా నష్టాల్లో ముగింపు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ వంటి ప్రధాన ఐటీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు జరగడంతో ...

JFK విమానాశ్రయం సమీపంలో ల్యాండింగ్ సమయంలో జెట్‌బ్లూ విమానాన్ని ఢీకొన్న డ్రోన్

JFK విమానాశ్రయం సమీపంలో ల్యాండింగ్ సమయంలో జెట్‌బ్లూ విమానాన్ని ఢీకొన్న డ్రోన్

అమెరికాలో జెట్‌బ్లూ ఏయిర్‌లైన్స్‌కు చెందిన విమానం త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఇంటర్నేషనల్‌ విమానాశ్రయం (JFK International Airport) సమీపంలో ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న ...

నెదర్లాండ్స్‌లో రికార్డు స్థాయి పిడుగుల వర్షం.. 24 గంటల్లో మూడు లక్షలకు పైగా ఘటనలు

నెదర్లాండ్స్‌లో రికార్డు స్థాయి పిడుగుల వర్షం.. 24 గంటల్లో మూడు లక్షలకు పైగా ఘటనలు

నెదర్లాండ్స్‌లో శనివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 3,01,137 పిడుగులు నమోదయ్యాయి. ఇటీవల వరకు తీవ్రమైన ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడగా, వారాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ...

అఫ్గాన్–పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు.. వందలాది మంది గాయాలు

అఫ్గాన్–పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు.. వందలాది మంది గాయాలు

అఫ్గానిస్థాన్–పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అఫ్గాన్ సరిహద్దు వెంట పాకిస్థాన్ చేపట్టిన వైమానిక దాడుల్లో 29 మంది మృతి చెందినట్లు పాక్ ప్రభుత్వం సోమవారం ...

ఈ. జీన్ కారోల్ కేసులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. తీర్పు పక్కన పెట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

ఈ. జీన్ కారోల్ కేసులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. తీర్పు పక్కన పెట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సంబంధించిన ఈ. జీన్‌ కారోల్ కేసులో ఆయనకు పెద్ద న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. 1990 ప్రాంతంలో మన్‌హట్టన్‌లోని ఒక దుకాణంలో ట్రంప్ ...

విక్రమ్‌-1 రాకెట్ తొలి దశను విజయవంతంగా అమర్చిన స్కైరూట్‌

విక్రమ్‌-1 రాకెట్ తొలి దశను విజయవంతంగా అమర్చిన స్కైరూట్‌

హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ (Skyroot Aerospace) మరో కీలక మైలురాయిని సాధించింది. శ్రీహరికోటలోని ఇస్రో (ISRO) ఫస్ట్ లాంచ్ ప్యాడ్ వద్ద ...

బెంగళూరులో ఓటర్‌ జాబితా సవరణ ఫారాలను నింపిన సీఎం డీకే శివకుమార్

బెంగళూరులో ఓటర్‌ జాబితా సవరణ ఫారాలను నింపిన సీఎం డీకే శివకుమార్

కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాధాన్యాన్ని హైలైట్ చేశారు. ఉత్తమ భవన నిర్మాణానికి పటిష్టమైన పునాది ఎంత ముఖ్యమో, అదే విధంగా దేశ ...

సీషెల్స్‌ పర్యటనలో నేతలకు భారత కళా సంప్రదాయ బహుమతులు అందించిన ప్రధాని మోదీ

సీషెల్స్‌ పర్యటనలో నేతలకు భారత కళా సంప్రదాయ బహుమతులు అందించిన ప్రధాని మోదీ

ఇటీవల సీషెల్స్‌ (Seychelles)లో మూడు రోజుల పర్యటన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నేతలకు భారత సంస్కృతి, హస్తకళా సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రత్యేక బహుమతులను అందజేశారు. ...

భారత్–చైనా సరిహద్దులో చైనా కార్యకలాపాలపై నాహ్‌ వెల్ఫేర్ సొసైటీ వినతి

భారత్–చైనా సరిహద్దులో చైనా కార్యకలాపాలపై నాహ్‌ వెల్ఫేర్ సొసైటీ వినతి

చైనా పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ (PLA) అరుణాచల్‌ ప్రదేశ్‌లో చొరబాట్లకు పాల్పడి అక్కడ సైనిక శిబిరాలను ఏర్పాటు చేసిందని కొన్ని మీడియా కథనాలు ప్రచారం చేయగా, వాటిని ...

పశ్చిమ బెంగాల్‌ హల్దియాలోని పెట్రోకెమికల్‌ పైపులైన్‌లో భారీ అగ్ని ప్రమాదం

పశ్చిమ బెంగాల్‌ హల్దియాలోని పెట్రోకెమికల్‌ పైపులైన్‌లో భారీ అగ్ని ప్రమాదం

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని పూర్బ మేదినిపుర్‌ జిల్లాలోని హల్దియా పెట్రోకెమికల్‌ లిమిటెడ్‌కు చెందిన పైపులైన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నాఫ్తా సరఫరాకు ఉపయోగించే ఈ పైపులైన్‌లో ...

సర్‌ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)పై అనుమానాలున్నాయని కవిత వ్యాఖ్య

సర్‌ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)పై అనుమానాలున్నాయని కవిత వ్యాఖ్య

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్‌ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)పై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ...

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి చట్టబద్ధ పరిహారం కల్పిస్తామని మంత్రి పొంగులేటి

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి చట్టబద్ధ పరిహారం కల్పిస్తామని మంత్రి పొంగులేటి

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి చట్టబద్ధంగా పరిహారం, అవసరమైన పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ...

ప్రతి వారం ప్రయోగ పరీక్షలు తప్పనిసరి చేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయం

ప్రతి వారం ప్రయోగ పరీక్షలు తప్పనిసరి చేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయం

ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహణపై ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఫస్టియర్‌లో ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు ప్రత్యేకంగా దృష్టి ...

విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు, సిమెంట్‌ లారీ ఢీ

విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు, సిమెంట్‌ లారీ ఢీ

నల్గొండ జిల్లా కట్టంగూర్‌ మండలం ముత్యాలమ్మగూడెం వద్ద విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు సిమెంట్‌ లారీ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. భీమవరం ...

సరూర్‌నగర్‌లో భారీ పేలుడు.. రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి ఇల్లు ధ్వంసం

సరూర్‌నగర్‌లో భారీ పేలుడు.. రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి ఇల్లు ధ్వంసం

సరూర్‌నగర్‌లో భారీ పేలుడు ఘటన కలకలం రేపింది. రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి దేవేందర్‌ ఇంట్లో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. బాపూనగర్‌ రోడ్ ...

రైతుభరోసాపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని కేటీఆర్‌ విమర్శ

రైతుభరోసాపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని కేటీఆర్‌ విమర్శ

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రైతుభరోసా పథకం అమలుపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రైతుభరోసా నిధులను విడుదల చేయాల్సిన కార్యక్రమాన్ని కూడా బహిరంగ సభగా నిర్వహించడం ...

తెలంగాణను కాంగ్రెస్‌ దిల్లీ దర్బార్‌కు ఏటీఎంగా మార్చిందని భాజపా అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ విమర్శ

తెలంగాణను కాంగ్రెస్‌ దిల్లీ దర్బార్‌కు ఏటీఎంగా మార్చిందని భాజపా అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ విమర్శ

భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అధ్యక్షతన మల్కాజిగిరిలోని ఔషాపూర్‌ రాక్‌ ఎంక్లేవ్‌లో ...

రైతు భరోసా వానాకాలం సీజన్‌ నిధుల విడుదలకు ఏర్పాట్లు

రైతు భరోసా వానాకాలం సీజన్‌ నిధుల విడుదలకు ఏర్పాట్లు

రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్‌ నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. మొదటి విడత కింద రెండు ఎకరాల వరకు ...

పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందన్న సింగపూర్‌ కాన్సులేట్‌ జనరల్‌ ఎడ్గర్‌ పాంగ్‌

పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందన్న సింగపూర్‌ కాన్సులేట్‌ జనరల్‌ ఎడ్గర్‌ పాంగ్‌

సింగపూర్‌ కాన్సులేట్‌ జనరల్‌ ఎడ్గర్‌ పాంగ్‌ తే చియాంగ్‌ ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడుల ఆకర్షణలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఆయన ప్రశంసించారు. ఏపీతో సింగపూర్‌ ...

తమ కుటుంబ స్థలాన్ని ప్రభుత్వ ఆస్తిగా రికార్డుల్లో మార్చారని గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు ఆరోపణ

తమ కుటుంబ స్థలాన్ని ప్రభుత్వ ఆస్తిగా రికార్డుల్లో మార్చారని గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు ఆరోపణ

గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు తమ కుటుంబానికి చెందిన భూమిని ప్రభుత్వ ఆస్తిగా రికార్డుల్లో మార్చి, వైకాపా హయాంలో ఆ పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించారని ...

Page 4 of 160 1 3 4 5 160

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News