రాశి ఫలాలు – మీనం
July 29, 2026
రాశి ఫలాలు – మేషం
July 29, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన
October 2, 2025
నిర్మల్ జిల్లాలో వెలుగుచూసిన యువకుడి హత్య కేసు సంచలనంగా మారింది. కుటుంబ సంబంధాల హద్దులను దాటి ఏర్పడిన అనైతిక బంధం చివరకు దారుణ హత్యకు దారితీసినట్లు పోలీసులు ...
Read moreDetailsకరీంనగర్ భగత్నగర్లో అర్ధరాత్రి దుండగులు వృద్ధ దంపతుల ఇంట్లోకి చొరబడి భారీ దోపిడీకి పాల్పడ్డారు. తుపాకులు, కత్తులతో బెదిరించి వృద్ధ దంపతులతో పాటు ఇద్దరు కుమార్తెలను కాళ్లు, ...
Read moreDetailsమహారాష్ట్రలోని ఠాణెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కోసం చీరలు కొనలేదన్న కోపంతో ఓ మహిళ భర్తను కుక్కర్ మూతతో కొట్టి, అనంతరం గొంతు నులిమి హత్య ...
Read moreDetailsమద్యం మత్తు కన్న మమకారాన్ని చిదిమేసిన విషాద ఘటన మచిలీపట్నం ఉత్తర మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని బోట్లవానిపాలెంలో చోటుచేసుకుంది. కన్న కొడుకును కంటికి రెప్పలా కాపాడాల్సిన ...
Read moreDetailsరంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకిన ...
Read moreDetailsనాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అభం.. శుభం తెలియని ఇద్దరు చిన్నారులతో పాటు తల్లి మృతి చెందడం గ్రామంలో ...
Read moreDetailsఉగ్రవాద అణచివేత చర్యల్లో భాగంగా గుజరాత్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్కు సంబంధించిన టెర్రర్ మాడ్యూల్ను ఛేదించినట్లు ...
Read moreDetailsఉత్తర్ప్రదేశ్లోని ఓ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అత్తింట్లో ఉంటున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం, అతని కుటుంబ సభ్యులు భార్య కుటుంబంపై ...
Read moreDetailsతమిళనాడులో సంచలనం సృష్టించిన శ్రీకాంత్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుమారుడి వల్ల తనకు ప్రమాదం ఉందని ఓ జ్యోతిష్కుడు చెప్పడంతో తండ్రే కన్న ...
Read moreDetailsపెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాశిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న హత్య ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాలు, వేధింపుల నేపథ్యంలో భార్య చేతిలో భర్త ప్రాణాలు కోల్పోయిన ...
Read moreDetailsశ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో జరిగిన దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ముదిగుబ్బ మండలం ఈదులపల్లికి చెందిన గంగరాజు తన ...
Read moreDetailsఅయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఆధారాలను సేకరించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ...
Read moreDetailsకాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) అదృశ్యం కేసు ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక ...
Read moreDetailsఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన విషాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతదేహాలు గుర్తించిన ఘటన తీవ్ర కలకలం ...
Read moreDetailsఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆదర్శ నగర్లో సురేశ్ తన భార్య జెస్సికాను కత్తితో పొడిచి హత్య చేశాడు. నర్సుగా పని చేస్తున్న ...
Read moreDetailsఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి పరిధిలోని విజయవాడ బైపాస్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని ...
Read moreDetailsకృష్ణాజిల్లా గూడూరు మండలం అనంతాయిపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. అత్త రజని (60, కుమార్తె ...
Read moreDetailsమేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి దంపతులు రైలు కిందపడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని ...
Read moreDetailsలంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎండీ లైన్స్ ప్రాంతంలోని ఒక లాడ్జిలో రేణుక (26) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ...
Read moreDetailsసరూర్నగర్లో భారీ పేలుడు ఘటన కలకలం రేపింది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ ఇంట్లో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. బాపూనగర్ రోడ్ ...
Read moreDetailsమహారాష్ట్రలోని పుణె జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన 65 ఏళ్ల భీమ్రావ్కు ...
Read moreDetailsపుణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా, తాజాగా పోలీసులు మరిన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్యగా ...
Read moreDetailsదుబ్బాక పట్టణంలో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. 15వ వార్డులోని ఓ ఇంట్లో దొంగలు చొరబడి నగదు, బంగారాన్ని అపహరించారు. ఇంటి యజమాని కుటుంబం బయటకు ...
Read moreDetailsమహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భర్త నగేశ్ను ఆయన భార్య కవిత కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిద్రిస్తున్న ...
Read moreDetailsగుంటూరు జిల్లాలోని వెంగళాయపాలెం గ్రామంలో చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శ్రీశైలం కాలనీలో నివాసం ఉంటున్న కోటేశ్వరరావు ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు, ఇంటి తాళాలు ...
Read moreDetailsతమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లాలో పెళ్లైన నెలకే ఓ యువతి దుర్మరణం చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. సౌత్ తిట్టంకులం ప్రాంతానికి చెందిన అనిత (24)కు గత ...
Read moreDetailsసూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం శ్రీరంగాపురం సమీపంలోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పక్కన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. మృతులను బీహార్ ...
Read moreDetailsనాగర్కర్నూల్ జిల్లాలో పొలం అమ్మకం వివాదం ఘోర హత్యకు దారి తీసింది. తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన అమ్మపల్లి యాదయ్య (57)ను ఆయన భార్య అలివేలు ...
Read moreDetailsనిర్మల్ జిల్లాలోని బాసర మహంకాళి ఉప ఆలయంలో జరిగిన చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సోమవారం రాత్రి అర్ధరాత్రి సమయంలో దుండగులు ఆలయంలోకి చొరబడి దోపిడీకి ...
Read moreDetailsకంటిచూపు లేని భార్యకు భర్తే ప్రపంచం అయ్యాడు. వయసు మీద పడినా ప్రతి అడుగులో తోడుగా నిలిచాడు. వయోభారంతో ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కుంగిపోయాడు. తన ...
Read moreDetailsనిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయ పైఅంతస్తులో ఉన్న మహంకాళి ఆలయంలోని వెండి కిరీటం, హుండీ నగదును ...
Read moreDetailsగతేడాది మార్చి 8న నమోదైన కేసు నేపథ్యంలో, ఉపముఖ్యమంత్రి Pawan Kalyanపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీసులు ...
Read moreDetailsచిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన దిగుమసపల్లె పంచాయతీ బంగారెడ్డిల్లిలో జరిగింది. దామోదరం(30) అనే వ్యక్తి.. ...
Read moreDetailsఅంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐ.పోలవరం మండలం కొత్తమురుముళ్ల గ్రామానికి చెందిన ఆక్వా రైతు దాట్ల రామకృష్ణరాజు (68)ను ఆయన చెరువు వద్ద పనిచేస్తున్న ...
Read moreDetailsఉత్తరాఖండ్లోని దేహ్రాదూన్లో ఓ ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన సంచలనం రేపుతోంది. దిల్లీ కిద్వాయ్నగర్లో నివసిస్తున్న పి. రాధా గాయత్రి (27) తన భర్తతో ...
Read moreDetailsఅనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఎస్బీఐ ఏటీఎం చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇవాళ తెల్లవారుజామున దుండగులు ఏటీఎం కేంద్రంపై దాడి చేసి యంత్రాన్ని ధ్వంసం చేసి ...
Read moreDetailsఉత్తర్ప్రదేశ్ బాగ్పత్ జిల్లా నౌరోజ్పుర్ గుర్జర్ గ్రామంలో సంచలనాత్మక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 34 ఏళ్ల రైతు సచిన్ డాగర్ను అతని భార్య రచన, ప్రియుడి ...
Read moreDetailsవిజయవాడలో వెలుగులోకి వచ్చిన భారీ గంజాయి అక్రమ రవాణా కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కేరళకు చెందిన మహ్మద్ సొహైల్ ...
Read moreDetailsఅల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి స్మగ్లర్ పరారైన ఘటన పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. చింతపల్లి మండలం అన్నవరం ప్రాంతంలో బుధవారం నిర్వహించిన తనిఖీల్లో అంతర్రాష్ట్ర గంజాయి ...
Read moreDetailsఆసుపత్రి నుంచి జైలుకు తరలింపు సమయంలో జీవిత ఖైదీ పరారైన ఘటన గూడూరు రైల్వే స్టేషన్లో తీవ్ర కలకలం రేపింది. పోక్సో కేసులో జీవిత ఖైదు శిక్ష ...
Read moreDetailsకాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారి అదృశ్యమైన రోజు ...
Read moreDetailsజడ్పీ కార్యాలయం సమీపంలోని సోనోవిజన్ షోరూంలో భారీ చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు షోరూం తాళాలు పగులగొట్టి లోపలికి ...
Read moreDetailsకారు డిక్కీలో చిక్కుకుని ఊపిరి ఆడక మూడున్నరేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కలబురగి జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తోనసహళ్లి (ఎస్) గ్రామానికి చెందిన ...
Read moreDetailsరాజమహేంద్రవరం నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పలు ప్రాంతాల్లో బైక్లపై సంచరిస్తూ మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనలతో నగరంలో ఉద్రిక్తత వాతావరణం ...
Read moreDetailsఏలూరు జిల్లాలో అంధురాలైన కుమార్తెతో పాటు ఆమె తల్లి దారుణ హత్యకు గురైన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన ...
Read moreDetailsవిశాఖ నగర పరిధిలోని గాజువాక శ్రీనగర్ వద్ద ఆర్టీసీ బస్సు–టిప్పర్ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా, మరో తొమ్మిది మంది ...
Read moreDetailsకర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా బాగేపల్లి సమీపంలో బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుంకలమ్మ గుడి వద్ద ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు ...
Read moreDetailsరాజస్థాన్లోని అజ్మేర్ సమీపంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మొదట ఇది రోడ్డు ప్రమాదంగా, కారులో అగ్నిప్రమాదంగా కనిపించినా, దర్యాప్తులో బయటపడిన నిజాలు పోలీసులను ...
Read moreDetailsకెనడాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi gang) పోలీసులకే బెదిరింపులు పంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఆగస్టు 13న బ్రిటిష్ కొలంబియాలోని ...
Read moreDetailsఅప్పుల భారంతో మనస్తాపానికి గురైన ఓ కౌలు రైతు తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లాలో తీవ్ర ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net