ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఆర్టీసీ బస్సుల్లో పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులు

July 3, 2026
in Telangana News, News
0
ఆర్టీసీ బస్సుల్లో పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆర్టీసీ బస్సు ప్రయాణాల్లో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరుగుతున్నాయి. క్యూఆర్ కోడ్, డెబిట్ కార్డుల ద్వారా టికెట్ చెల్లింపులకు ప్రయాణికులు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్ నెలాఖరు నాటికి డిజిటల్ చెల్లింపుల వాటా 28.87 శాతానికి చేరినట్లు ఆర్టీసీ అధ్యయనంలో వెల్లడైంది.

ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో రోజుకు సుమారు 57 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు అన్ని బస్సుల్లో కండక్టర్లకు సాధారణ టిమ్స్ స్థానంలో ఈ-టిమ్స్ పరికరాలను అందించారు. దీంతో డిజిటల్ చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నాయి.

2026 జనవరి నుంచి జూన్ వరకు డిజిటల్ చెల్లింపులపై చేసిన అధ్యయనంలో ఆసక్తికర వివరాలు బయటపడ్డాయి. జనవరిలో 24.89 శాతంగా ఉన్న డిజిటల్ చెల్లింపులు ఫిబ్రవరిలో 26.05, మార్చిలో 27.67, ఏప్రిల్‌లో 28.29, మేలో 28.35, జూన్‌లో 28.87 శాతానికి పెరిగాయి.

ఇదే సమయంలో నగదు చెల్లింపులు తగ్గుముఖం పట్టాయి. జనవరిలో 75.11 శాతంగా ఉన్న నగదు చెల్లింపులు జూన్ నాటికి 71.13 శాతానికి తగ్గాయి. ఆరు నెలల కాలంలో మొత్తం రూ.1,623.33 కోట్ల టికెట్ ఆదాయం నమోదు కాగా, అందులో రూ.444.64 కోట్లు డిజిటల్ లావాదేవీల ద్వారా వచ్చాయి.

దూరప్రాంత ప్రయాణాల్లో ఈ విధానం కండక్టర్లకు సౌలభ్యంగా మారుతుండగా, రద్దీగా ఉండే హైదరాబాద్ సిటీ బస్సుల్లో మాత్రం కొంత ఇబ్బంది ఎదురవుతోంది. ఈ-చెల్లింపులు పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సి రావడం సమస్యగా మారుతోంది. అయితే చిల్లర సమస్యకు మాత్రం డిజిటల్ చెల్లింపులు పరిష్కారంగా మారుతున్నాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewsBusTravelCashlessIndiaDigitalPaymentsNewsPublicTransportQRCodeRTCshivasakthi netshivasakthi newsshivasakthimediaTechnologyTelanganaRTCTransportNews
ShareTweetSend
Previous Post

జోగులాంబ శక్తిపీఠంలో ఘనంగా శ్రీచక్ర ప్రతిష్ఠ

Next Post

మేఘాలయ హనీమూన్ హత్య కేసు: సోనమ్ రఘువంశీ బెయిల్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Related Posts

సనత్‌ జయసూర్యతో సూర్యకుమార్‌ సరదా సంభాషణ.. పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు
Sports News

సనత్‌ జయసూర్యతో సూర్యకుమార్‌ సరదా సంభాషణ.. పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు

August 26, 2026
మిసైల్‌ టెక్నాలజీ ఇక ప్రైవేటు కంపెనీల చేతికి
Business News

మిసైల్‌ టెక్నాలజీ ఇక ప్రైవేటు కంపెనీల చేతికి

August 26, 2026
అమెరికా హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదు: ఇరాన్‌
World News

అమెరికా హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదు: ఇరాన్‌

August 26, 2026
యూపీలో వరద బీభత్సం.. ఉద్ధృత ప్రవాహంలో కొట్టుకుపోయిన ఐదు ఏనుగులు
India News

యూపీలో వరద బీభత్సం.. ఉద్ధృత ప్రవాహంలో కొట్టుకుపోయిన ఐదు ఏనుగులు

August 26, 2026
ప్రజల భూములను 22ఏలో చేర్చి ఇబ్బందులు పెడుతున్నారు: హరీశ్‌రావు
Telangana News

ప్రజల భూములను 22ఏలో చేర్చి ఇబ్బందులు పెడుతున్నారు: హరీశ్‌రావు

August 26, 2026
అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు.. 10 నెలల్లో పనులు పూర్తి చేయాలి: సీఎం
Andhra Pradesh News

అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు.. 10 నెలల్లో పనులు పూర్తి చేయాలి: సీఎం

August 26, 2026
Next Post
మేఘాలయ హనీమూన్ హత్య కేసు: సోనమ్ రఘువంశీ బెయిల్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

మేఘాలయ హనీమూన్ హత్య కేసు: సోనమ్ రఘువంశీ బెయిల్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
26 ఆగస్టు 2026 (బుధవారం)

పంచాంగం:26 ఆగస్టు 2026 (బుధవారం)

August 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మిసైల్‌ టెక్నాలజీ ఇక ప్రైవేటు కంపెనీల చేతికి

మిసైల్‌ టెక్నాలజీ ఇక ప్రైవేటు కంపెనీల చేతికి

August 26, 2026
అమెరికా హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదు: ఇరాన్‌

అమెరికా హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదు: ఇరాన్‌

August 26, 2026
యూపీలో వరద బీభత్సం.. ఉద్ధృత ప్రవాహంలో కొట్టుకుపోయిన ఐదు ఏనుగులు

యూపీలో వరద బీభత్సం.. ఉద్ధృత ప్రవాహంలో కొట్టుకుపోయిన ఐదు ఏనుగులు

August 26, 2026
ప్రజల భూములను 22ఏలో చేర్చి ఇబ్బందులు పెడుతున్నారు: హరీశ్‌రావు

ప్రజల భూములను 22ఏలో చేర్చి ఇబ్బందులు పెడుతున్నారు: హరీశ్‌రావు

August 26, 2026

Recent News

మిసైల్‌ టెక్నాలజీ ఇక ప్రైవేటు కంపెనీల చేతికి

మిసైల్‌ టెక్నాలజీ ఇక ప్రైవేటు కంపెనీల చేతికి

August 26, 2026
అమెరికా హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదు: ఇరాన్‌

అమెరికా హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదు: ఇరాన్‌

August 26, 2026
యూపీలో వరద బీభత్సం.. ఉద్ధృత ప్రవాహంలో కొట్టుకుపోయిన ఐదు ఏనుగులు

యూపీలో వరద బీభత్సం.. ఉద్ధృత ప్రవాహంలో కొట్టుకుపోయిన ఐదు ఏనుగులు

August 26, 2026
ప్రజల భూములను 22ఏలో చేర్చి ఇబ్బందులు పెడుతున్నారు: హరీశ్‌రావు

ప్రజల భూములను 22ఏలో చేర్చి ఇబ్బందులు పెడుతున్నారు: హరీశ్‌రావు

August 26, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మిసైల్‌ టెక్నాలజీ ఇక ప్రైవేటు కంపెనీల చేతికి

మిసైల్‌ టెక్నాలజీ ఇక ప్రైవేటు కంపెనీల చేతికి

August 26, 2026
అమెరికా హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదు: ఇరాన్‌

అమెరికా హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదు: ఇరాన్‌

August 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.