World News

ప్రపంచ వార్తలు | World Breaking News & International Updates ప్రపంచ వార్తలు, అంతర్జాతీయ రాజకీయాలు, యుద్ధాలు, ఆర్థిక మార్పులు మరియు వరల్డ్ బ్రేకింగ్ న్యూస్‌ను తెలుసుకోండి.

యుద్ధ రహస్యాలు లీక్‌.. మిలిటరీ అధికారులకు ట్రంప్‌ ‘లై డిటెక్టర్‌’ పరీక్షలు

ఇరాన్‌తో సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంపై దేశీయంగా ఒత్తిడి పెరుగుతున్న వేళ.. మరో సమస్య ఆ దేశ యంత్రాంగాన్ని కలవరపెడుతోంది....

Read moreDetails

ఇరాన్‌తో యుద్ధం వేళ.. సౌదీకి అమెరికా భారీ ఆయుధ ప్యాకేజీ

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌ నుంచి ఎదురవుతున్న ప్రాంతీయ ముప్పులను ఎదుర్కొనేందుకు సౌదీ అరేబియాకు భారీగా ఆయుధాలను విక్రయించేందుకు...

Read moreDetails

ఆఫ్రికా పెద్దగా.. అమెరికా చిన్నగా.. ఇదిగో కొత్త ప్రపంచ పటం!

శతాబ్దాలుగా ప్రపంచాన్ని చూసేందుకు ఉపయోగిస్తున్న మెర్కేటర్‌ పటంలో ఖండాల పరిమాణాల విషయంలో ఉన్న వ్యత్యాసాలకు తెరదించే ప్రయత్నం మొదలైంది. భూమి గోళాకారంలో ఉండటంతో దాన్ని చదునైన పటంపై...

Read moreDetails

నేపాల్‌ను వెంటాడుతున్న మరో ముప్పు.. చౌలానీ నదికి అడ్డుగా కొండచరియలు

హిమానీనదం విరిగిపడి సంభవించిన భారీ వరదల నుంచి నేపాల్‌ ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరో ప్రకృతి విపత్తు ముప్పు పొంచి ఉంది. దార్చులా జిల్లాలోని భట్టార్‌ ప్రాంతంలో...

Read moreDetails

ఖర్గ్‌ ద్వీపం సమీపంలో ఇరాన్‌ చమురు నౌకపై క్షిపణి దాడి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్‌కు అత్యంత కీలకమైన చమురు ఎగుమతి కేంద్రం ఖర్గ్‌ ద్వీపానికి సమీపంలో ఓ ఇరాన్‌ చమురు నౌకపై అమెరికా...

Read moreDetails

హోర్ముజ్‌ పేరును కూడా మార్చేయాలి: డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికా-ఇరాన్‌ మధ్య ఘర్షణలు కొనసాగుతున్న వేళ హోర్ముజ్‌ జలసంధిపై మరోసారి చర్చ మొదలైంది. ఈ ప్రాంతం తమ ఆధీనంలోనే ఉందని ఇరు దేశాలు ఇప్పటికే ప్రకటించుకున్నాయి. ఈ...

Read moreDetails

ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు.. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్‌పై అమెరికా మంగళవారం రాత్రి వైమానిక దాడులు చేసింది. దక్షిణ ఇరాన్‌లోని సిరిక్‌లో ఓ వివాహ వేడుకపై దాడి...

Read moreDetails

అమెరికా, కెనడా నుంచి 86 టన్నుల బంగారం తరలింపు.. నెదర్లాండ్స్‌ కీలక నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న వేళ నెదర్లాండ్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, కెనడాల్లో నిల్వ చేసిన 86 టన్నుల బంగారాన్ని లండన్‌కు...

Read moreDetails

వరదల నుంచి కోలుకోకముందే ప్రకృతి ప్రకోపం.. టిబెట్‌లో భూకంపం

వరదల బీభత్సంతో అల్లాడుతున్న టిబెట్‌లో తాజాగా భూకంపం సంభవించింది. టిబెట్‌లో రిక్టర్‌ స్కేలుపై 5.0 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు సమాచారం. భూకంప కేంద్రం భూమికి సుమారు 10...

Read moreDetails

జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ ఉత్తర్వులకు మరోసారి ఎదురుదెబ్బ

జన్మతః పౌరసత్వం అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ వలసదారుల పిల్లలకు అమెరికాలో జన్మించిన వెంటనే లభించే పౌరసత్వంపై పరిమితులు...

Read moreDetails

నేపాల్‌లో వరద బీభత్సం.. 1,204కు చేరిన మృతుల సంఖ్య

నేపాల్‌లో వరదలు, భారీ వర్షాలతో ఏర్పడిన విపత్కర పరిస్థితులు మరింత విషాదాన్ని నింపుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మృతదేహాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు 1,204 మంది...

Read moreDetails

‘లేయర్స్‌ ఆఫ్‌ లైఫ్‌’.. మాతృత్వానికి అద్భుత నివాళిగా నిలిచిన గౌను

ర్యాంప్‌పై మెరిసిన ఈ గౌను తొలిచూపులో ఓ ఫ్యాషన్‌ డ్రెస్‌లానే కనిపిస్తుంది. కానీ దాని వెనుక ఉన్న కథ మాత్రం ఎంతో ప్రత్యేకమైనది. ఓ తల్లి గర్భధారణ...

Read moreDetails

అమెరికా పౌరసత్వ నిబంధనల్లో మరో కీలక మార్పు? పాస్‌పోర్ట్‌కు పేరెంట్స్‌ పత్రాలు

అమెరికాలో జన్మతః లభించే పౌరసత్వాన్ని పరిమితం చేసే దిశగా ట్రంప్‌ ప్రభుత్వం మరో కీలక ప్రతిపాదన చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇకపై అమెరికాలో జన్మించిన...

Read moreDetails

వెయ్యి దాటిన మృతులు.. 4 వేల మంది ఆచూకీ గల్లంతు

నేపాల్‌ను వరద ముప్పు మరోసారి భయపెడుతోంది. దేశంలోని తూర్పు, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో పలు నదుల నీటిమట్టాలు, ప్రవాహాలు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా నువాకోట్‌, రసువా...

Read moreDetails

అమెరికా అధ్యక్ష రేసులో పీట్‌ హెగ్సెత్‌?.. ట్రంప్‌ వ్యాఖ్యలతో కొత్త చర్చ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తర్వాత 2028 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారన్న చర్చ ఇప్పుడే మొదలైంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌,...

Read moreDetails

రష్యా సైన్యంలో చేరిన భారతీయులకు విషాదం.. 51 మంది ప్రాణాలు కోల్పోయారు

రష్యా సాయుధ దళాల్లో చేరిన భారతీయులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక గణాంకాలను వెల్లడించింది. ఇప్పటివరకు 227 మంది భారతీయులు రష్యా సైన్యంలో చేరినట్లు సమాచారం ఉందని,...

Read moreDetails

5,200 మీటర్ల ఎత్తు నుంచి విరుచుకుపడిన మంచు, రాళ్లు.. నేపాల్‌లో బీభత్సం

నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలు, బురద ప్రవాహానికి కారణమేంటన్న దానిపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భూకంపం, భారీ వర్షాలు లేదా హిమనీనదం కరిగిపోవడం వల్ల...

Read moreDetails

నేపాల్‌లో తల్లిదండ్రులు గల్లంతు.. తీవ్ర విషాదంలోనూ నీట్‌ పరీక్ష రాసిన తన్వి

కైలాస మానసరోవర యాత్ర కోసం నేపాల్‌కు వెళ్లిన వందలాది మంది భారతీయుల ఆచూకీ వరదల కారణంగా గల్లంతైన నేపథ్యంలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. యాత్రకు వెళ్లిన...

Read moreDetails

నేపాల్‌ వరద విలయం.. శిథిలాల్లో 23 మృతదేహాలు

నేపాల్‌లో వరదలు, కొండచరియల విరిగిపడటంతో నెలకొన్న విలయంలో విషాదం మరింత పెరుగుతోంది. వేలాది మంది ఇప్పటికీ ఆచూకీ లేకుండా పోవడంతో సహాయక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం...

Read moreDetails

పుతిన్‌తో మోదీ భేటీ.. యుద్ధవిరమణ దిశగా అడుగులు వేయాలని సూచన

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికి శాంతి దిశగా అడుగులు వేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో జరిగిన...

Read moreDetails

అమెరికా-ఇరాన్‌ యుద్ధం తర్వాత తొలిసారి.. ఇరాన్‌ అధ్యక్షుడితో మోదీ భేటీ

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌తో భేటీ అయ్యారు. షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా...

Read moreDetails

నేపాల్‌ వరదల్లో భారీ ప్రాణనష్టం.. 4,200 మందికిపైగా జాడేది?

కాఠ్‌మాండూ: జలప్రళయంతో తీవ్రంగా దెబ్బతిన్న నేపాల్‌ ఇంకా విషాదం నుంచి బయటపడలేదు. ఆరు రోజుల క్రితం సంభవించిన ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. మృతుల సంఖ్య...

Read moreDetails

అమెరికాలో ఒక్కసారిగా వరద బీభత్సం.. పలువురి ఆచూకీ గల్లంతు

అమెరికాలో మెరుపు వరదలు.. 20 మందికి పైగా గల్లంతు!నేపాల్‌లో చోటుచేసుకున్న ప్రకృతి వైపరీత్యంతో ప్రపంచం దిగ్భ్రాంతికి గురవుతున్న వేళ.. అమెరికాలోనూ ప్రకృతి ప్రకోపించింది. ఆరిజోనా రాష్ట్రంలోని గ్రాండ్‌...

Read moreDetails

హెచ్‌-1బీ వీసాపై కొత్త నిబంధనలు?.. ఉద్యోగం మారే వారికి కష్టాలు

అమెరికాలో హెచ్‌-1బీ వీసాలపై పనిచేస్తున్న విదేశీ నిపుణులకు ట్రంప్‌ ప్రభుత్వం మరో కీలక మార్పు తీసుకురావాలని భావిస్తోంది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త అవకాశాలను వెతుక్కోవడానికి ప్రస్తుతం...

Read moreDetails

వరదల్లో గల్లంతైన బాలుడి అద్భుత రక్షణ.. తల్లి ఒడికి చేరిన కుమారుడు

నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. జలప్రళయం కారణంగా ఇప్పటివరకు వందల మంది మృతిచెందగా.. వేలాది మంది గల్లంతయ్యారు. ఈ విషాద సమయంలో...

Read moreDetails

మధ్య ఆసియా దేశాలతో సంబంధాల బలోపేతం.. ప్రధాని మోదీ కీలక యాత్ర

మధ్య ఆసియాలో భారత్‌ వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆగస్టు 29 నుంచి...

Read moreDetails

నేపాల్ వెళ్లిన ఇన్ఫోసిస్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఆచూకీ గల్లంతు

నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, జలప్రళయం తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వరదల కారణంగా గల్లంతైన వారి సంఖ్య భారీగా పెరుగుతుండగా.. తాజాగా ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ పబ్లిక్...

Read moreDetails

దౌత్య ఒత్తిడితో దిగొచ్చిన నేపాల్‌.. పరిమితంగా విదేశీ సహాయక బృందాలకు అనుమతి

జలప్రళయంతో అతలాకుతలమైన నేపాల్‌లో సహాయక చర్యలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ సహాయక బృందాలను అనుమతించబోమని తొలుత ప్రకటించిన నేపాల్‌.. తాజాగా తన నిర్ణయాన్ని...

Read moreDetails

హిమానీనద సరస్సుపై ఆందోళన.. నేపాల్‌కు చైనా అప్రమత్త సూచనలు

హిమానీనదం బద్దలవడంతో నేపాల్‌లో ఇప్పటికే వరదలు సంభవించగా.. తాజాగా మరో ప్రమాద సూచన ఆందోళన కలిగిస్తోంది. వరదల కారణంగా కొండ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన భారీ రాళ్లు,...

Read moreDetails

వరద బీభత్సం.. నేపాల్‌లో వందలాది మృతదేహాల వెలికితీత

నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి....

Read moreDetails

విపత్తులోనూ స్వయంగా ఎదుర్కొంటామంటున్న నేపాల్‌.. అసలు కారణం ఇదే

ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చైనా సరిహద్దు ప్రాంతాల్లో భారీ విధ్వంసం చోటుచేసుకోగా.. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురి ఆచూకీ ఇంకా...

Read moreDetails

ఎప్పుడూ రద్దీగా ఉండే హిమాలయ మార్గం.. వరదతో ఆనవాళ్లు లేకుండా

నేపాల్‌, టిబెట్‌ సరిహద్దుల్లోని హిమాలయ పర్వత ప్రాంతం ఎప్పుడూ సందడిగా ఉంటుంది. పర్వతారోహకులు, వ్యాపారులు, యాత్రికులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు ప్రకృతి విపత్తుతో...

Read moreDetails

నీనా’ తుపాను సృష్టించిన జలప్రళయం.. చరిత్రలోనే అత్యంత ఘోర వరద

ఒక హిమనీనదం విరిగిపడటంతో నేపాల్‌లో చోటుచేసుకున్న విధ్వంసం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అలాంటిది ఏడాది మొత్తం కురవాల్సిన వర్షం కేవలం మూడు రోజుల్లో కురిసి.. ఒకేసారి 62...

Read moreDetails

నిన్నటి వరకు జనసందడి.. నేడు శిథిలాల దిబ్బ: త్రిశూలీ బజార్‌

నేపాల్‌: రెండ్రోజుల క్రితం వరకు వినియోగదారులు, పర్యాటకులతో సందడిగా కనిపించిన నేపాల్‌లోని త్రిశూలీ బజార్‌ ఇప్పుడు బురద, శిథిలాల దిబ్బగా మారిపోయింది. బుధవారం అకస్మాత్తుగా వచ్చిన వరదల...

Read moreDetails

చైనాను కుదిపేసిన భూకంపం.. 5.1గా తీవ్రత నమోదు

క్షిణ చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. లాంగ్‌చాంగ్‌ సిటీలో చోటుచేసుకున్న ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.1గా నమోదైంది. చైనా ఎర్త్‌క్వేక్‌...

Read moreDetails

రష్యాపై ఆంక్షలు.. కెనడాలో కార్ల దొంగతనాలకు కొత్త కారణం!

రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలు మరో అనూహ్య పరిణామానికి దారితీశాయని అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. రష్యాకు ఖరీదైన పాశ్చాత్య కార్ల ప్రత్యక్ష ఎగుమతులు నిలిచిపోవడంతో.....

Read moreDetails

ఇరాన్‌ విషయంలో భారత్‌, చైనా పాత్ర కీలకం: హిల్లరీ

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్‌, చైనా కీలక పాత్ర పోషించగలవని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌...

Read moreDetails

అమెరికా వీసాలపై కొత్త ఆంక్షలు.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూల నిలిపివేత

అమెరికాకు వలసలను నియంత్రించడంపై దృష్టి సారించిన ట్రంప్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో నిర్వహించే ఇమిగ్రెంట్‌ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా...

Read moreDetails

నేపాల్‌ వరదలపై అమెరికా కీలక ప్రకటన.. భూకంపం కారణం కాదట!

నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల వెనుక అసలు కారణంపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. తొలుత ఈ జలప్రళయానికి భూకంపమే కారణమని భావించినప్పటికీ.. అమెరికా జియాలాజికల్‌ సర్వే...

Read moreDetails

అరగంటలోనే 9 మీటర్ల వరద.. నేపాల్‌లో బీభత్సం

నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. నదులు ఊహించని స్థాయిలో ఉప్పొంగడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. హైడ్రలాజికల్‌ పరిశీలనల ప్రకారం గల్చి ప్రాంతంలో...

Read moreDetails

భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సతీమణి ఉషా వాన్స్‌ భారతీయ మూలాలను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మిషిగన్‌ సెనెట్‌ అభ్యర్థి, డెమోక్రటిక్‌ నేత అబ్దుల్‌...

Read moreDetails

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీ.. మమ్దానీపై మేరీ మిల్బెన్‌ ఫైర్

ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమెరికాలో నిర్వహించనున్న కార్యక్రమంపై రాజకీయ చర్చ మొదలైంది. న్యూయార్క్‌లోని మ్యాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌ వద్ద ఈ నెల 29న ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత...

Read moreDetails

అమెరికా హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదు: ఇరాన్‌

అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, హెచ్చరికలు ప్రపంచ దేశాలపై గతంలో మాదిరిగా ప్రభావం చూపడం లేదని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాగేర్‌ గాలిబఫ్‌ వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో...

Read moreDetails

మాస్కోలో సీఐఏ చీఫ్‌ రహస్య పర్యటన.. మిస్టరీ విమానంపై ఆసక్తికర వివరాలు

ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్‌ రష్యా రాజధాని మాస్కోలో రహస్యంగా పర్యటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది....

Read moreDetails

వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

ఇరాన్‌పై అమెరికా మరోసారి ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేసింది. టెహ్రాన్‌తో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తూ, నగదు అక్రమ చలామణికి సహకరిస్తున్న దేశాలు, సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా...

Read moreDetails

దూరం పెరిగినా టార్గెట్‌ తప్పదు.. అమెరికా ‘మాలిస్‌’ క్షిపణి విశేషాలివే

గగనతల యుద్ధంలో అమెరికా మరో కీలక ముందడుగు వేసింది. శత్రు విమానాలను సుదూరం నుంచే లక్ష్యంగా చేసుకునేలా ‘మాలిస్‌’ పేరుతో అత్యాధునిక ఎయిర్‌-టు-ఎయిర్‌ క్షిపణిని అమెరికా నేవీ...

Read moreDetails

ఏడేళ్ల తర్వాత భారత్‌కు షీ జిన్‌పింగ్‌.. బ్రిక్స్‌ సదస్సే వేదిక!

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వచ్చే నెల 12, 13 తేదీల్లో భారత్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. న్యూదిల్లీలో జరగనున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు ఆయన...

Read moreDetails

లండన్‌లో చేనేత సందడి.. భారతీయ సంస్కృతిని చాటిన తెలుగు మహిళలు

భారత జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా యూకేలోని లండన్‌లో తెలుగు మహిళలు ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. సంప్రదాయ చేనేత చీరలు ధరించి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, చేనేత...

Read moreDetails

‘చరిత్రను మర్చిపోవద్దు’.. పాక్‌ సైన్యానికి ఫజ్లుర్‌ రెహమాన్‌ హెచ్చరిక

పాకిస్థాన్‌ సైన్యంపై సొంతదేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో ఎదురైన ఓటమిని గుర్తుచేస్తూ జమైత్ ఉలేమా-ఇ-ఇస్లాం (ఎఫ్‌) అధినేత మౌలానా ఫజ్లుర్‌ రెహమాన్‌ ప్రస్తుత పాక్‌...

Read moreDetails

3 లక్షల మంది కొత్త సైనికులు.. రష్యా భారీ సమీకరణపై జెలెన్‌స్కీ హెచ్చరిక

ఉక్రెయిన్‌-రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ పేర్కొన్నారు. రష్యా భారీ స్థాయిలో కొత్త సైనికులను సమీకరించేందుకు...

Read moreDetails
Page 1 of 18 1 2 18

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News